Home Search
కొత్తూరు - search results
If you're not happy with the results, please do another search
వైద్య రంగంలోనూ తెలంగాణ అగ్రగామి
సత్తుపల్లి : రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపడుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో...
2కె రన్కు విశేష స్పందన
సత్తుపల్లి : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో నిర్వహించిన 2కె రన్కు విశేష స్పందన వచ్చింది. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, విద్యాలయాలు, కళాశాలలు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థలు రన్కు...
దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన
చొప్పదండి: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా చొప్పదండి మున్సిపాలిటీలో సుపరిపాలన దినోత్సవం కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
టీఎస్ఆర్టీసిలో సమన్వయకర్తలుగా విలేజ్ బస్ ఆఫీసర్లు
చాంద్రాయణగుట్ట: వినూత్న కార్యక్రమాలతో ప్రయాణికుల ఆదరణ పొందేందుకు టీఎస్ఆర్టీసి చేస్తున్న కృషి అభినందనీయమని జీహెచ్ఎంసి సర్కిల్ 10 (ఫలక్నుమా) డిప్యూటీ కమిషనర్ సిహెచ్.రాజేందర్రెడ్డి ప్రశంసంచారు. టీఎస్ఆర్టీసిలో కొత్తగా ప్రవేశపెట్టిన విలేజ్ బస్ ఆఫీసర్లకు...
ప్రభుత్వం నుంచి నేను సెంటు భూమి పొందలేదు
సత్తుపల్లి : ప్రభుత్వం నుంచి తాను సెంటర్ భూమి కూడా పొందలేదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
దేశంలో బిజెపి పతనం ప్రారంభం
హైదరాబాద్: బహ్రెయిన్లో ఎన్నారై బిఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై బిఆర్ఎస్ సెల్ ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముందుగా...
రూ.2 కోట్ల 75 లక్షలతో మోడ్రన్ దోబీ ఘాట్కు భూమి పూజ
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
సత్తుపల్లి :పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీకు సమీపంలో రూ.2 కోట్ల 75 లక్షలతో నిర్మించబోతున్న మోడ్రన్ ధోబి ఘాట్, మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు...
బండెనక బండి కట్టి 150 బండ్లు కట్టి
మూగ జీవుల ఆకలి తీర్చిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా గోశాలలకు పశుగ్రాస వితరణ
గత ఐదేళ్ళ నుంచి గోశాలలకు వితరణ
సత్తుపల్లి సెగ్మెంట్ నుంచి స్వచ్ఛందంగా...
ఈజీ మని కోసం బైక్ దొంగతనాలు
ఈజీ మని కోసం బైక్ దొంగతనాలు
బోడుప్పల్ : బైకు దొంగతనాలు చేసి వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడం ఈజిగా ఉందని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని మేడిపల్లి పోలీసులు పట్టుకున్నారు....
ఘనంగా ఎన్టిఆర్ శత జయంతి వేడుకలు
సత్తుపల్లి : ఎన్టిఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో జరిగిన స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. వేడుకల్లో...
జాతీయ రహదారుల నిర్మాణానికి భూ సేకరణ సమస్య
హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన జాతీయ రహదారుల నిర్మాణానికి భూ సేకరణ సమస్యగా మారింది. రా్రష్ట్రంలో పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందనున్న రోడ్లను గుర్తించి ఆ ప్రాంతాల్లో జాతీయ రహదారులను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం...
84 గ్రామాల్లో ఇక రియల్ బూమ్
జీఓ 111 ఎత్తివేతతో మాస్టర్ప్లాన్ రూపకల్పనపై అధికారుల కసరత్తు
సుమారు 8 నెలల సమయం పట్టే అవకాశం
భారీగా పెరగనున్న భూముల ధరలు
ఆయా గ్రామాల ప్రజల హర్షం
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ చుట్టపక్కల అభివృద్ధికి గొడ్డలిపెట్టులా మారిన జీఓ...
రైల్వే శాఖ మంత్రికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్: మహబూబ్నగర్, షాద్నగర్ రైల్వే స్టేషన్లలో రైళ్ల స్టాప్నకు సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనలో భాగంగా రూ.1,410...
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలైన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తూరు మండలం తీగాపూర్ గ్రామానికి...
మేకలు కాసున్న బాలుడిని ఢీకొట్టి…. పారిపోయారు
హైదరాబాద్: తెలంగాణలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తీగాపూర్ వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వేణు(15) అనే...
కిడ్నాప్ చేసి చంపేశారు..
రంగారెడ్డి: జిల్లాలోని కొత్తూరులో మాజీ జర్నలిస్టు కరుణాకర్ రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కొత్తూరు ఎంఆర్ఒ కార్యాలయం వద్ద కరుణాకర్ రెడ్డి డాక్యుమెంట్ రైటర్ గా...
రంగారెడ్డిలో కిడ్నాప్… ఆపై హత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొత్తూరులో దారుణం చోటుచేసుకుంది. కరుణాకర్ రెడ్డి అనే యువకుడిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. దుండగులు కరుణాకర్ రెడ్డిని కిడ్నాప్ చేసి చితకబాదారు. కిడ్నాపర్ల దాడిలో కరుణాకర్ రెడ్డి...
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు మూడో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు 43 అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ శనివారం విడుదలచేశారు. బిజెపి మాజీ నాయకుడు, మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడిని అథని అసెంబ్లీ స్థానం నుంచి నిలబెట్టింది. కోలార్ అసెంబ్లీ...
18 ఏళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతూ..
హైదరాబాద్ : గత 18 ఏళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్న బ్యాంక్ మేనేజర్ను తెలంగాణ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలోని దాదర్ బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ మేనేజర్గా పనిచేస్తున్న...
హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు..
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరులో వ్యభిచారం గుట్టురట్టైంది. సర్పంచ్ ఇంట్లో వ్యభిచారం చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పొలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో...