Home Search
పంటలను - search results
If you're not happy with the results, please do another search
భారీ వర్షం.. పంటలకు ప్రాణం
పొంగిపొర్లుతున్న చెరువులు, కుంటలు
పలు చోట్ల నిలిచిన రాకపోకలు
తూప్రాన్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం పవల్ల ఆదివారం నాటి నుండి కురుస్తున్న వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. చెక్ డ్యాంలు, చెరువులు,...
రైతు కంట తడి
దాదాపు ఆగస్టు నెలంతా ముఖం చాటేసిన వర్షాలు రాష్ట్రంలో రైతుకి నరకం చూపించాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వర్షాధార పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం పొంచి వుంది. బోర్ల కింద పంటలను కాపాడుకోడానికి...
కావేరీ నదీ జలాల సంక్షోభంలో కర్ణాటక, తమిళనాడు
బెంగళూరు: కర్ణాటక నుంచి కావేరీ నదీ పరీవాహక ప్రాంతం నుంచి తమిళనాడుకు 24 వేల క్యూసెక్కుల నీరు అవసరం కాగా కర్ణాటక నీటిపారుదల శాఖ 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది....
కమ్ముకొస్తున్న కరువు ఛాయలు !
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంపైన కరువు ఛాయలు కమ్ముకొస్తున్నాయి. వర్షాధారంగా సాగుచేసిన పలు రకాల పైర్లపైన కరువు ప్రభావం పడుతోంది.వర్షానికి వర్షానికి మధ్య దూరం పెరుగుతోంది. మెట్ట కింద సాగు చేసిన పై ర్లు...
బంతినారుపై రైతులకు అవగాహన
నాగర్కర్నూల్ వ్యవసాయం : పాలెం వ్యవసా య కళాశాల వారి ఆధ్వర్యంలో బుధవారం గంగారం గ్రామంలోని రైతులకు ఉచితంగా బంతినారు పెంచి ఎరుపు, పసుపు రకాలు అందించడం జరిగింది. బంతి నా రును...
వ్యవసాయ రంగంపై ఎఐ ప్రభావం
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి వ్యవసాయ రంగం దేశానికి వెన్నెముక వంటిది. అటువంటి వ్యవసాయ రంగం నేడు సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తపుంతలు తొక్కుతున్నది. వ్యవసాయ రంగంలో మొదట నాగలి పోయి ట్రాక్టర్...
అన్నదాతల కండ్లలో మాకు ఆనందం కావాలి: హరీష్ రావు
సిద్దిపేట: సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకులు తెలంగాణ వ్యవసాయాన్ని చిన్నచూపు చూశారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో...
దేశ ధాన్యాగారంగా మారిన తెలంగాణ
2.7కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి
రైతు సంక్షేమానికే పెద్దపీట వేసిన సిఎం కేసీఆర్
దశాబ్ద కాలంలోపే 2.20 కోట్ల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం
ప్రాజెక్టులపైన రూ.1.59 లక్షలు ఖర్చు చేసిన ప్రభుత్వం
మిషన్ కాకతీయ కింద...
నర్సంపేటకు ఉద్యానవన పరిశోధన కేంద్రం
వరంగల్: నర్సంపేట రూపు రేఖలు మార్చడానికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రభుత్వం ముందు భారీ ప్రాజెక్టులను ప్రతిపాదించారు. వాటిని ఒకొక్కటికిగా ముఖ్యమంత్రి కెసిఆర్ మంజూరు చేస్తుండటం నర్సంపేటకు వరుసగా వరాల జల్లు కురిపించినట్లవుతుంది....
ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం: హరీష్ రావు
సిద్దిపేట జిల్లా: ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరం ఉందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ...
పంటకు ప్రమాద ఘంటిక
కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన కుండపోత వర్షాలకు వ్యవసాయరంగం చివికి పోయింది. పొలాలపైకి పరుగులెత్తిన వరద నీటిలో రైతు కష్టం కోట్టుకుపోయింది. వివిధ జిల్లాల నుంచి అందుతున్న స మాచారం మేరకు ఇప్పటికే...
సింగూరు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
పుల్కల్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని అతిపెద్ద ప్రాజెక్టు అయిన సింగూరు ప్రాజెక్టు దాని పూర్తి సామర్థం 29.917 టీఎంసీలు కాగా శనివారం సాయంత్రం నాటికి ప్రాజెక్టులో నీటి మట్టం 25.261 టీఎంసీలకు చేరుకుంది....
కొట్టుకుపోయిన రైతు కష్టం… పది లక్షల ఎకరాల్లో పంట నష్టం
నిలువ నీటిలో కుళ్లుతున్న లేతపైర్లు
క్షేత్ర స్థాయి పరిశీలనకు అధికార బృందాలు
హైదరాబాద్ : కనీ వినీ ఎరుగని రీతిలో కురిసిన కుండపోత వర్షాలకు వ్యవసాయరంగం చివికి పోయింది. పొలాలపైకి పరుగులెత్తిన వరద నీటిలో రైతు...
నీట మునిగిన పంటలు..
దండేపల్లి : గోదావరి నదిలో వరద ప్రవాహం ఉదృతంగా ప్రవహించడంతో గోదావరి ఒడ్డున ఉన్న పంట పొలాల నుండి నది ప్రవహించడంతో రైతుల పంట పొలాలు మునిగాయి. దండేపల్లి మండలం ద్వారక గోదావరి...
పంట పొలాల్లో గోదావరి వరద ప్రవాహం
దండేపల్లి : గోదావరి నదిలో వరద ప్రవాహం ఉదృతంగా ప్రవహించడంతో గోదావరి ఒడ్డున ఉన్న పంట పొలాల నుండి నది ప్రవహించడంతో రైతుల పంట పొలాలు మునిగాయి. దండేపల్లి మండలం ద్వారక గోదావరి...
పరవళ్లు తొక్కుతున్న చెక్ డ్యాంలు
మహబూబ్నగర్ : దేవరకద్ర నియోజకవర్గం బండర్వల్లి చెక్ డ్యాంలో సంవత్సరం పొడవునా నీరు నిల్వ ఉండటంతో రెండు పంటలకు సాగునీరు అందుతుంది. దేవరకద్ర నియోజకవర్గంలో చెక్ డ్యాంల నిర్మాణం వల్ల పెరిగిన భూగర్భ...
సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
పుల్కల్: పుల్కల్ మండలం ఉమ్మడి మెదక్ జిల్లాలోని అతిపెద్ద ప్రాజెక్టు అయిన సింగూరు ప్రాజెక్టు దానిపూర్తి సామర్థం 29.917 టీఎంసీలు కాగా శనివారం సాయంత్రం నాటికి ప్రాజెక్టులో...
వర్షాల వల్ల పంట చేనుల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
మెదక్ జిల్లా వ్యవసాయాధికారిణి ఆశాకుమారి
మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అన్నదాతలు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ విషయంలో జిల్లా వ్యవసాయ...
మోడీ హయాంలో సంక్షోభంలోకి వ్యవసాయం
నల్లగొండ:మోడి అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా వ్యవసాయం సంక్షోభంలో పడిందని, పంటల సాగు విషయంలో ము ందస్తు ప్రణాళిక చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ కమిటీ...
పండ్ల తోటలు, ఆయిల్పామ్ తోటల పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహకం
మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్: జిల్లాలో పండ్ల తోటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుందని, జులై 11 నాటికి జిల్లాలో 1500 ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు ఆసక్తి గల రైతులను...