Home Search
బాక్సింగ్ - search results
If you're not happy with the results, please do another search
యువ భారత ఆకాంక్షలను పటిష్ఠం చేసిన కేఈఐ వైర్స్ అండ్ కేబుల్స్..
ముంబై: సత్తువ, స్థితిస్థాపకత ప్రాముఖ్యతను బలోపేతం చేసే ప్రయత్నంలో, ఈ లెగసీ వైర్ బ్రాండ్ తన కొత్త వాణిజ్య ప్రకటన ద్వారా దేశంలోని యువతతో మాట్లాడుతోంది. బ్రాండ్ తన కస్టమర్ల పట్ల ప్రదర్శించే...
రెజ్లింగ్ సమాఖ్య వివాదం.. మేరీకోమ్ నేతృత్వంలో విచారణ కమిటీ
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన రెజ్లింగ్ సమాఖ్య వివాదంపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం సోమవారం కమిటీని ఏర్పాటు చేసింది. భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ నేతృత్వంలో విచారణ కమిటీని...
జరీన్ ను గ్రూప్-1 అధికారిగా నియమించాలి
జరీన్ స్పోర్ట్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలి
సన్మాన కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ విజ్ఞప్తి
జనవరి 26లోగా జరీన్ ను గ్రూప్-1 అధికారిగా నియమించాలి
హైదరాబాద్: రాష్ట్రంలో స్పోర్ట్ అకాడమీ ఏర్పాటుకు నిఖత్...
నిఖత్ జరీన్ కు అభినందనలు తెలిపిన మంత్రి వేముల
నిజామాబాద్ : కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ చేజిక్కించుకున్న నిజామాబాద్ బిడ్డ బాక్సర్ నిఖత్ జరీన్, తాజాగా మధ్యప్రదేశ్, బోపాల్లో జరిగిన 6వ జాతీయ ఎలైట్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్...
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ గెలుపు
భోపాల్: ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్-2022లో సత్తా చాటింది. స్వర్ణం గెలిచి తెలంగాణకు వన్నె తెచ్చింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరుగుతున్న ఈ జాతీయ టోర్నీలో నిఖత్, రైల్వేస్ బాక్సర్...
ఫైనల్లో లవ్లీనా, నిఖత్
భోపాల్: మహిళల జాతియ బాక్సింగ్ (ఎలైట్) ఛాంపియన్ షిప్ లో తెలంగాణ బాక్సర్, ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఫైనల్కు చేరింది. ఆదివారం జరిగిన 50 కేజీల విభాగంలో సెమీఫైనల్లో నిఖత్ జరిన్...
పంచులు విసిరిన రోజా..
విశాఖపట్నంలోని బీచ్రోడ్లో ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిఎం బాక్సింగ్ ఛాంపియన్షిప్ క్రీడలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కె రోజా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం బాక్సింగ్ నేషనల్...
హుస్సాముద్దీన్కు స్వర్ణం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన ఇంటర్ సర్వీసెస్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో తెలుగుతేజం మహ్మద్ హుస్సాముద్దీన్ స్వర్ణం సాధించాడు. మహారాష్ట్రలోని పుణె వేదికగా ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో హుస్సాముద్దీన్ ఫైనల్లో గెలిచి పసిడి...
అర్జున అవార్డులు అందుకున్న నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ
శరత్ కమల్కు ఖేల్ రత్న ప్రదానం
క్రీడా పురస్కారాలు బహూకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ : తెలుగుతేజాలు నిఖత్ జరీన్, ఆకుల శ్రీజలు ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డులను అందుకున్నారు. ఇక దేశంలోనే అత్యుత్తమ క్రీడా...
నిఖత్ జరీన్ కు అర్జున అవార్డు రావడం పట్ల మంత్రి ఎర్రబెల్లి హర్షం
మన తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బిడ్డ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీస్కు దేశంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల రాష్ట్ర...
‘ఖేల్ రత్న’ శరత్ కమల్
‘ఖేల్ రత్న’ శరత్ కమల్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్, టిటి ప్లేయర్ శ్రీజ ఆకుల
షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, లక్షసేన్కు అర్జున పురస్కారాలు
30న విజేతలకు అవార్డులు అందజేయనున్న రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ: యువజన వ్యవహారాలు, క్రీడామంత్రిత్వశాఖ సోమవారం...
నిఖత్ జరీన్ను అభినందించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్- 2022లో మహిళల 50 కేజీల బాక్సింగ్లో బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్ను ఈరోజు ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో అభినందించారు. ఎమ్మెల్సీ కవిత తనను సిఎం కెసిఆర్ వద్దకు...
కామన్వెల్త్ హీరోలకు ప్రధాని విందు
న్యూఢిల్లీ: ఇటీవల ఇంగ్లండ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు ప్రాతినిథ్యం వహించిన క్రీడాకారులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం తన నివాసంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో...
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ హవా
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ హవా
స్వర్ణాలతో మెరిసిన తెలుగుతేజాలు సింధు, నిఖత్, ఆకుల శ్రీజ
బర్మింగ్హామ్: ఇంగ్లండ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అంచనాలకు మించి రాణించిందనే చెప్పాలి. ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్...
ముగిసిన కామన్వెల్త్ క్రీడలు
బర్మింగ్హామ్: ఇంగ్లండ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో ముగిశాయి. ఈ క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు...
భారత్ స్వర్ణాల సాగు
బర్మింగ్హామ్ : కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. పురుషుల ట్రిపుల్ జంప్, మహిళల హాకీ, పారా టిటిలలో పతకాలు సాధించిన భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. బాక్సింగ్లో...
సెమీస్ కు చేరిన నిఖత్ జరీన్
బర్మింగ్ హామ్: కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే భారత్ ఖాతాలో భారీగా పతకాలు చేరాయి. తాజాగా ఆ జాబితాలోకి మరో పతకం ఖాయమైపోయింది. తెలంగాణకు చెందిన మహిళా బాక్సర్...
లైగర్ ట్రైలర్ విడుదల చేసిన చిరు, ప్రభాస్
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు విజయ్ దేవర కొండ నటించిన లైగర్ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. టాలీవుడు అగ్ర నటులు చిరంజీవి, ప్రభాస్ తన సోషల్ మీడియాల ఖాతాల్లో లైగర్ ట్రైలర్...
ఎస్ఐ-కానిస్టేబుల్ పరీక్షలో.. ముఖ్యమైన టాపిక్స్
ఎస్ఐ/కానిస్టేబుల్ పరీక్ష రాసే వారికి ఈ కొద్దీ రోజుల ప్రిపరేషన్ చాలా కీలకం. ఎందుకంటే ఆగస్టు 7న ఎస్ఐ పరీక్ష, ఆగస్టు 21న కానిస్టేబుల్ పరీక్ష జరుగనుంది. ఈ పరిక్షలకు కేవలం కొద్దీ...
చాలా లక్కీగా ఫీలవుతున్నా
స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు...