Home Search
భారత జవాన్లు - search results
If you're not happy with the results, please do another search
పుల్వామా అమర జవాన్ల త్యాగాలు వృథా పోనివ్వం
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన సిఆర్పిఎఫ్ జవాన్ల త్యాగాలు వృథాపోవని, దీటుగా జవాబు ఇచ్చేలా తాము కృషి చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ...
టార్చ్ బేరర్గా గల్వాన్ మారణకాండ సైనికుడా?
వింటర్ ఒలింపిక్స్లో చైనా రాజకీయం
సిగ్గుచేటని మండిపడిన అమెరికా
ఒలింపిక్స్ కార్యక్రమాల్లో భారత అధికారులెవరూ పాల్గొనరు
ప్రకటించిన విదేశాంగ శాఖ ప్రతినిధి
గల్వాన్ ఘటనలో చైనా వైపు ప్రాణనష్టం ఎక్కువే
వెల్లడించిన ఆస్ట్రేలియా పత్రిక
న్యూఢిల్లీ: బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ టార్చ్...
అరుణాచల్ యువకుడిని అప్పగించిన చైనా సైన్యం
ట్విట్టర్లో తెలిపిన కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు
న్యూఢిల్లీ: ఇటీవల అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల మిరామ్ తరోన్ను చైనా ఆర్మీ అపహరించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పెద్ద...
అరుణాచల్లో కూలిన ఆర్మీ హెలికాప్టర్
సిబ్బంది క్షేమం
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన మిగ్17 హెలికాప్టర్ గురువారం తూర్పు అరుణాచల్ ప్రదేశ్లో కూలిపోయింది. కాగా ఈ సంఘటనలో హెలికాప్టర్లోని ఇద్దరు పైలెట్లు, ముగ్గురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే...
తనిఖీల పేరుతో మహిళలను తాకుతున్నారు
బిఎస్ఎఫ్ జవాన్లపై టిఎంసి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
కోల్కత: టిఎంసి సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడు ఉదయన్ గుహ సరిహద్దు భద్రతా జవాన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ప్రాంతాలలో తనిఖీల ముసుగులో బిఎస్ఎఫ్ జవాన్లు...
బిఎస్ఎఫ్ కాల్పులలో ఇద్దరు బంగ్లాదేశీయులు హతం
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లోని కూచ్బెహార్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శుక్రవారం పశువులను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన కొందరు బంగ్లాదేశీయులపై భారత సరిహద్దు భద్రతా దళ సిబ్బంది కాల్పులు జరపడంతో ఇద్దరు బంగ్లాదేశీయులు...
అరుణాచల్లో చైనా గ్రామం
వాషింగ్టన్ : భారతదేశపు అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఏకంగా ఓ పెద్ద గ్రామాన్ని నిర్మించుకుంది. అమెరికా భద్రతా రక్షణ వ్యవహారాల ప్రధాన కేంద్రం పెంటగాన్ ఈ మేరకు తన తాజా నివేదికను అమెరికా...
కశ్మీర్లో పాక్ ఉగ్రవాదిని పట్టుకున్న ఆర్మీ
మరో ఉగ్రవాది కాల్చివేత
నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద స్థావరాల వద్ద కదలికలు పెరిగాయి: ఆర్మీ మేజర్
శ్రీనగర్: భారత భద్రతా దళాలు కశ్మీర్లో 19 ఏళ్ల లష్కరే తోయిబా ఉగ్రవాదిని పట్టుకున్నాయి. ఉరి వద్ద...
బిఎస్ఎఫ్ జవాన్ల కాల్పులలో ఇద్దరు బంగ్లాదేశీ స్మగ్లర్ల మృతి
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లోని కూచ్ బిహార్ జిల్లాలో చంగ్రబంధ సరిహద్దు పోస్టు వద్ద గస్తీ కాస్తున్న భారత దళాలపై బంగ్లాదేశ్కు చెందిన స్మగ్లర్లు దాడి చేసిన ఘటనపై ఆ దేశానికి చెందిన బార్డర్...
కశ్మీర్లో చొరబడడానికి ‘లాంచ్ప్యాడ్’ల వద్ద 140మంది ఉగ్రవాదులు
‘లాంచ్ప్యాడ్’ల వద్ద 140 మంది ఉగ్రవాదులు
కశ్మీర్లోకి చొరబడేందుకు వారు ప్రయత్నిస్తున్నారు
అయితే మన సైన్యం వారి కుతంత్రాలను సాగనివ్వడం లేదు
కాల్పుల విరమణ ఉన్నా పాక్లో కొనసాగుతున్న ఉగ్రవాద శిబిరాలు
ఆర్మీ ఉన్నతాధికారి వెల్లడి
శ్రీనగర్: దాదాపు 140...
తాలిబన్ల బందీగా ఆఫ్ఘాన్
ఇటీవల ఆఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికన్ -నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్) దేశాల సైనిక బలగాలను సెప్టెంబర్ 2021 నాటికి ఉపసంహరించుకుంటామని జో బైడెన్ ప్రభుత్వం తీసుకున్న సంచనాత్మక నిర్ణయంతో ఆఫ్ఘాన్లో అస్థిరత్వ...
కశ్మీర్ లో భారీ ఎన్కౌంటర్
జైషే చీఫ్ మసూద్ బంధువు లంబూ హతం
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో భద్రతా దళాలు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్...
గుర్తుతెలియని ఎగిరే వస్తువుపై బిఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు
జమ్మూ: జమ్మూ కశ్మీరులో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని అర్నియా సెక్టార్ వద్ద ఒక గుర్తు తెలియని ఒక ఎగిరే వస్తువుపై సరిహద్దు భద్రతా దళం(బిఎస్ఎఫ్) సిబ్బంది కాల్పులు జరిపారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన...
రాకేశ్వర్ సింగ్ తమ ఆధీనంలోనే ఉన్నాడు: లేఖలో మావోయిస్టుల డిమాండ్లు
బీజాపూర్: ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా మావోయిస్టులు ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు. రెండు రోజుల క్రితం బీజాపూర్...
బాలకోట్ దాడికి గుర్తుగా ఐఎఎఫ్ విన్యాసాలు
న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని బాలకోట్లో ఉగ్రవాదుల స్థావరాలపై భారత సేనలు దాడులు జరిపి శనివారం నాటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భారత వైమానిక దళం విన్యాసాలు నిర్వహించింది. ఆనాడు...
గల్వాన్ లోయలో సైనికుల మృతిపై మొదటిసారి ధ్రువీకరించిన చైనా
బీజింగ్: తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో గత ఏడాది భారత సైనిక దళాలతో జరిగిన ఘర్షణల్లో చైనాకు చెందిన ఐదుగురు సైనిక అధికారులు, జవాన్లు మరణించినట్లు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్ఎ)...
అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ చొరబాటుదారుని కాల్చివేత
జమ్మూ/న్యూఢిల్లీ: జమ్మూలోని భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాటుకు యత్నించిన ఒక పాకిస్తానీ చొరబాటుదారుడిని సరిహద్దు భద్రతా దళం(బిఎస్ఎఫ్) సిబ్బంది కాల్చివేశారు. సంబా సెక్టార్లోని చక్ ఫకీరా సరిహద్దు పోస్టు(సరిహద్దు స్తంభం 64...
పాక్ సరిహద్దున 131 అడుగుల ఎత్తున త్రివర్ణ పతాక : బిఎస్ఎఫ్
జమ్ము: బిఎస్ఎఫ్ జవాన్లు జమ్ము జిల్లాలోని భారత్పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద 131 అడుగుల ఎత్తున త్రివర్ణ పతాకను ఎగురవేశారు. మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా బిఎస్ఎఫ్ జమ్ముప్రాంత ఐజి ఎన్ఎస్ జమ్వాల్...
రక్షణగా ఉండేది జవాన్, అన్నం పెట్టేది అన్నదాత: పోచారం
హైదరాబాద్: 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడారు. బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగంతో పాలన...
రైతును కష్టాల్లోకి నెట్టిన కేంద్రం
కోవిడ్ మహమ్మారికి మన దేశంలో లక్షలాది మంది బలవుతున్న కాలంలోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామిక సాంప్రదాయాలకు విరుద్ధంగా ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా రైతు సంఘాలతో సంప్రదించకుండా 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన...