Home Search
యాసంగి - search results
If you're not happy with the results, please do another search
ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ తో చెల్లించాలి
వెయ్యి కోట్లు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం రైతులు పండించిన ధాన్యంకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కనీస మద్దతు ధరకు అదనంగా...
31వ తేదీలోగా ఎఫ్సిఐకి సిఎంఆర్ బియ్యం
42లక్షల టన్నులు అందజేయాలి.. జాప్యం చేస్తే మిల్లర్లపై కఠిన చర్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల చివరినాటికి భారత ఆహార సంస్థ(ఎఫ్సిఐ)కి 42లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయాలని అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని...
మద్దతు ధరలకు బోనస్ అమలు చేయాలి
మంత్రి తుమ్మలకు తెలంగాణ రైతుసంఘం వినతి
మనతెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంటల మద్దతు ధరలకు బోనస్ అమలు చేయాలని తెలంగాణ రైతుసంఘం ప్రభుత్వానికి విజ్ణప్తి చేసింది. శనివారం రైతుసంఘం...
బోర్ల కింద జోరుగా వరినాట్లు
ఆశలు రేకెత్తిస్తున్న బియ్యం ధరలు ఇప్పటికే 7.62లక్షల ఎకరాల్లో వేసిన
వరి నాట్లు సాగర్ ఆయకట్టులో బోర్ల కిందే సాగుతున్న వరి సాగు ఉత్తర
తెలంగాణలోనూ అదే పరిస్థితి 2.76లక్షల ఎకరాల్లో...
కోతలు ఎగవేతలేనా?
ఎన్నికల కోడ్ సాకు చూపి ఆరు గ్యారెంటీలు అమలు అటకెక్కిస్తారేమో !
దరఖాస్తుల పేరిట ఎన్నికల కోడ్ వచ్చే వరకు సాగదీసి కోడ్ను సాకుగా చూపి హామీలను అమలు చేయరనిపిస్తోందని
ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
గైడ్ లైన్స్...
దేశంలో రైతు ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తాం
హామీల అమలులో కేంద్రం మొడి వైఖరి
పదేళ్లలో లక్షమంది రైతులు ఆత్మహత్య
అఖిల భారత కిసాన్ సభ వెల్లడి
మనతెలంగాణ /హైదరాబాద్: దేశంలో రైతు ఉద్యమాలు ఉధృతం కావాలని అఖిలభారత కిసాన్ సభ (ఎఐకెఎస్) జాతీయ ప్రధాన...
మేడిగడ్డపై పూర్తి వివరాలివ్వండి
మేడిగడ్డపై పూర్తి వివరాలివ్వండి
అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
మనతెలంగాణ/ హైదరాబాద్:కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో...
రంగనాయక సాగర్ లో నీటిని నింపండి
రంగనాయక సాగర్ లో నీటిని నింపండి
ప్రభుత్వానికి మాజీమంత్రి హరీష్ వినతి
మనతెలంగాణ/హైదరాబాద్: రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి మిడ్ మానేరు నుండి 1.50 టీ ఎం సి నీటిని పంప్ చేసి యాసంగి పంటకు సాగు...
తాగునీటికే కృష్ణా జలాలు
నీటి నిల్వలపై ప్రభుత్వానికి నివేదిక
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కృష్ణాబేసిన్ పరిధి లో ఉన్న ప్రాజెక్టుల్లో నిల్వ నీటిని తాగునీటి అవసరాలు తీ ర్చేందుకే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య...
కాంగ్రెస్కు మరో ఆరు నెలలు: కెటిఆర్
హైదరాబాద్ : మాజీ మంత్రి కెటిఆర్ తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా ఓ ట్వీట్ను రీపోస్ట్ చేశారు. కౌలు రైతులను ఎట్ల గుర్తిస్తారో.. పైసలు ఎట్లా వేస్తారో చూద్దామని అనుకుంటే.. వీళ్లు ఆరు...
త్వరలో కొత్త రేషన్ కార్డులు
మనతెలంగాణ/హైదరాబాద్ : వంటగ్యాస్ సిలిండర్ రూ.500కే అందజేస్తాం..రైతులు పండించిన ధాన్యానికి క్వింటాలుకు రూ.500బోనస్ అందజే స్తాం ఈ రెండు పథకాలు వందరోజుల్లో అమల్లోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నాం అని రాష్ట్ర పౌరసరఫరాలు నీటిపారుదల...
రైతు భరోసాపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
హైదరాబాద్: రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. సోమవారం సచివాలయంలో సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకంపై చర్చిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్...
పాపం, రైతు!
శాసన సభ ఎన్నికల పోలింగ్ నాలుగు రోజులు వుందనగా రాష్ట్రంలోని రైతాంగానికి సంబంధించిన ఒక కీలక అంశం వివాదాస్పదమైంది. రబీ పంట కాలపు రైతుబంధు డబ్బు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి గత వారం...
కాంగ్రెస్ వల్లే.. ఈసీ రైతుబంధును ఆపింది: హరీశ్ రావు
కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడం వల్లే ఈసీ రైతుబంధును ఆపిందని హరీష్ రావు అన్నారు. రైతుబంధు ఇచ్చేందుకు మూడు రోజుల క్రితం ఈసీ అనుమతి ఇచ్చిందని.. కానీ, యాసంగికి రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్...
రైతుబంధు పంపిణీకి సర్వం సిద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద నిధుల పంపిణీకి అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసింది. యాసంగి పంట ల సాగులో పెట్టుబడిసాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ప్రభుత్వం ఒకేసారి...
రైతు బంధుకు గ్రీన్ సిగ్నల్
రైతులకు శుభవార్త
చెల్లింపులకు ఎలక్షన్ కమిషన్ అనుమతి
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం
ఇక చెల్లింపులే తరువాయి
మనతెలంగాణ/ హైదరాబాద్ : యాసంగిలో పంటల సాగుకు పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైపు ఎంతో ఆశ గా...
కాంగ్రెస్ కు ఓటు.. కరెంటుకు పోటే!
తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం.. ఇచ్చినమనేందుకు సిగ్గుండాలె
5 గంటలోడు వచ్చి 24గంటలు ఇస్తున్న మాకు సుద్దులు చెప్తుండు
మన తెలంగాణ/కోదాడ/సూర్యాపేట/యాదాద్రి భువనగిరి: గులాబీ జెండా లేకముందు తెలంగాణ పేరు ఎత్తినోడే లేకుండెనని, ఎవడన్నా మాట్లాడితే వాన్ని...
రైతుబంధుపై కాంగ్రెస్ ‘కుట్ర’
హైదరాబాద్ : రైతుబందుపై భారత ఎన్నికల కమిషన్కు ఎఐసిసి లేఖ రాసింది. రైతుబంధు స్కీంను ఆపాలని ఎఐసిసి ఇంఛార్జి మాణిక్రావ్ థాక్రే ఇసికి లేఖ రాశారు. రైతుల ఖాతాలో నగదు జమను ఆపాలని...
ధాన్యం కొనుగోళ్లకు ఇసి బ్రేక్
మన తెలంగాణ/ హైదరాబాద్: రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని బహిరంగ వేలం ద్వారా విక్రయించే ప్రక్రియకు ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. ఎన్నికల నిబంధన నియమావళి ప్రకారం ధాన్యం టెండర్లకు కూడా...
మేము ఢిల్లీకి గులాంగిరి కాదు … గుజరాత్కు సలాం గిరి కాదు
నిర్మల్: మేము ఢిల్లీకి గులాంగిరి కాదు.. గుజరాత్కు సలాం గిరి కాదని, ఎవరికి భయపడేది లేదని, ఎవరితో పొత్తు పెట్టుకునే అవసరం బిఆర్ఎస్ పార్టీకి లేదని, మేము తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారులమని...