Home Search
కరోనా వైరస్ పాజిటివ్ - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో కరోనా పెరుగుదలకు అదే కారణమా?
సగానికి పైగా శాంపిల్స్లో కనిపించిన బిఎ.2.12 సబ్ వేరియంట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి మరోసారి కలవరపెడుతున్న విషయం తెలిసిందే. పాజిటివిటీ రేటు కూడా అయిదు శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో...
రెండో రోజూ రెండు వేలపైనే కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ కరోనా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో కొత్త కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కేరళ, మిజోరం, ఉత్తరప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో కూడా వైరస్ ఉనికి చాటుతోంది. గురువారం...
వెయ్యికి దిగొచ్చిన కరోనా కొత్త కేసులు
ఢిల్లీలో 7.72 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ : దేశంలో ముందురోజు రెండు వేలకు పైగా నమోదైన కరోనా కొత్త కేసులు తాజాగా వెయ్యికి దిగొచ్చాయి. మరణాల్లోనూ తగ్గుదల కనిపించింది. సోమవారం...
దేశంలో కొత్తగా 1,335 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,335 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,918 మంది బాధితులు కోలుకున్నారు. భారత్ లో ప్రస్తుతం...
దేశంలో కొత్తగా 1,259 కరోనా కేసుల నమోదు
న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం తాజాగా 1,259 కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా మరో 35 మంది మరణించగా 481 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తాజాగా...
31 నుంచి కరోనా ఆంక్షల ఎత్తివేత!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొవిడ్19 నిబంధనలను ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 31 నుంచి ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. కానీ...
దేశంలో కొత్తగా 1,938 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటితో పోల్చితే కాస్త పెరిగాయి. గత 24 గంటల్లో 1,938 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 2,531 మంది బాధితులు కోలుకుని...
కరోనా కొత్త కేసులు తగ్గుముఖం.. 24 గంటల్లో 31 మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజూ 2 వేల దిగువనే కొత్త కేసులు నమోదు కావడం ఊరటనిస్తోంది. 24 గంటల వ్యవధిలో దేశ...
దేశంలో కొత్తగా 1,549 కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు పదిహేను వందలకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,549 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది....
దేశంలో 2వేల దిగువకు పడిపోయిన కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు రెండు వేల దిగువకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1761 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ...
దేశంలో కొత్తగా 2వేల కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు రెండు వేలకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,075 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది....
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు మూడు వేల దిగువకు పడిపోగా, కరోనా మరణాలు స్పల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2528 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు...
దేశంలో కొత్తగా 2వేల కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కేసులు తగ్గముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,539 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో...
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,568 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 97...
ఒబామాకు కరోనా పాజిటివ్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కరోనా బారినపడ్డారు. తనకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఒబామా స్వయంగా వెల్లడించారు. కరోనా నిర్ధారణ పరీక్షలో తన...
దేశంలో 2వేలకు పడిపోయిన కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2503 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 27 మంది...
దేశంలో కొత్తగా 3,116 కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,116 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 47మంది బాధితులు ప్రాణాలు...
దేశంలో కరోనాతో 104మంది మృతి..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,184 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 104 మంది బాధితులు...
అత్యల్పంగా 3,993 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో గడచిన 662 రోజుల్లో అత్యల్పంగా 3,993 కరోనా కేసులు ఒక్క రోజులో నమోదయ్యాయి. వీటిని కలుకుకుని దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,29,71,308 కరోనా కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల...
కొత్తగా 4362 కరోనా కేసులు…
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 4362 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 66 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది....