Home Search
కరోనా వైరస్ విజృంభణ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో కొత్తగా 983 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 983 కొత్త కరోనా కేసులు, 11 మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా కేసులు...
చిన్నారుల ద్వారా కూడా కరోనా వ్యాప్తి?
వ్యాధిబారిన పడిన అయిదేళ్లలోపు చిన్నారుల ముక్కులో ఎక్కువగా వైరస్ జన్యు కణాలు, తాజా అధ్యయనంలో వెల్లడి
వాషింగ్టన్: కరోనా మహమ్మారి చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా అందరిపైనా విరుచుకుపడుతోంది. నిన్న మొన్నటివరకు...
ఎపిలో కరోనా విజృంభణ: కొత్తగా 10వేల కేసులు, 65మంది మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు మహమ్మారి కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నది. దీంతో ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. గడిచిన 24...
తెలంగాణలో కొత్తగా 1,764 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,764 కొత్త కోవిడ్-19 కేసులు, 12 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల...
దేశంలో కొత్తగా 47,704 మందికి కరోనా
న్యూఢిలీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 47,704 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 654 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది....
13 వేలు దాటిన కరోనా మరణాలు
13 వేలు దాటిన కరోనా మరణాలు
24 గంటల్లో 48,661 పాజిటివ్ కేసులు,705 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం దాదాపు 50 వేల కేసులతో విశ్వరూపం చూపిస్తోంది. తాజాగా...
రికార్డుస్థాయిలో కరోనా పరీక్షలు
24గంటల్లో దేశవ్యాప్తంగా 4లక్షల20వేల శాంపిళ్లకు టెస్టులు, దేశంలో వైరస్ వెలుగుచూసిన తర్వాత పెద్ద మొత్తంలో
కొవిడ్ టెస్టులు ఇదే తొలిసారి
ఒకే రోజు 48,916 కొత్త కేసులు
31వేలు దాటిన మరణాలు
మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్కు...
ఎపి కరోనా అప్డేట్స్.. 90వేలకు చేరువైన కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 90వేలకు చేరువైంది....
ఇండియాలో 12లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కోవిడ్-19 కేసులు అత్యధికంగా 12 లక్షల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో 45,720 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 1,129...
ఎపిలో కరోనా విజృంభణ: ఒక్కరోజే 5వేల కేసులు.. 56మంది మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా రికార్డు స్థాయిలో 5,041 కరోనా...
ఎపిలో కారోనా విజృంభణ.. ఒక్కరోజే 3,693 కేసులు, 52మంది మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది.దీంతో రాష్ట్రంలో ప్రతిరోజూ రెండు వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,963 కరోనా పాజిటీవ్...
10 లక్షలు దాటిన భారత్ కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల భారీగా పెరుగుతున్నాయి. కోవిడ్-19 కేసులు భారత్ లో 10 లక్షల మార్కును దాటాయి. తాజాగా ఒకే రోజు అత్యధికంగా 34,956 కేసులు, 687 మంది మరణాలు...
ఎపిలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 2,593 కేసులు, 40మంది మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. దీంతో రాష్ట్రంలో ప్రతి రోజూ రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో కొత్తగా 2593...
కర్ణాటకలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 87మంది మృతి
బెంగళూరు: కర్ణాటకలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కర్ణాటకలో 3,176 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్లో...
ఎపిలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 2432 కేసులు, 44మంది మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. దీంతో ప్రతిరోజూ రాష్ట్రంలో వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా రికార్డు స్థాయిలో 2432 కరోనా...
జిల్లాల్లోనూ విజృంభణ
13175 టెస్టులు..1524 పాజిటివ్లు
జిహెచ్ఎంసిలో 815, జిల్లాల్లో 709 మందికి వైరస్
వైరస్ దాడిలో మరో పది మంది మృతి
37,745 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో 1524 పాజిటివ్లు...
దేశంలో 9లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్ లో కరోనా కేసులు 9 లక్షలు దాటాయి. దేశంలో గత 24 గంటల్లో 28,498 కొత్త కోవిడ్-19 కేసులు, 553 మరణాలు...
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో భారత్ లో 28,701 కొత్త కోవిడ్-19 కేసులు, 500 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇండియాలో...
కరోనా వైరస్ విలన్ చైనానే
హాంకాంగ్ : కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో చైనాకు ఓ షాక్ తగిలింది. ఈ భయంకరమైన వైరస్ గురించి చైనాకు చాలా ముందుగానే తెలిసిందని ప్రముఖ వైరాలజిస్టు లి మెంగ్ యాన్ తెలిపారు....
ఎపిలో కరోనా విజృంభణ.. కొత్తగా 796 కేసులు, 11 మంది మృతి
ఆంధ్రప్రదేశ్లో కరోనా రోజురోజకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఎపిలో కొత్తగా 796 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 11మంది మరణించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్...