Home Search
పశ్చిమ బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
బెంగాల్లో బాంబు దాడి.. టిఎంసి కార్యకర్త మృతి
కోల్కతా : పశ్చిమబెంగాల్ లోని బీర్బూమ్ జిల్లా మార్గ్రామ్లో ఆదివారం బాంబు దాడికి తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కార్యకర్త న్యూటన్ షేక్ మృతి చెందారు. ఆ పార్టీ పంచాయతీ చీఫ్ సోదరుడు లట్లూ...
బెంగాల్ మాజీ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ కన్నుమూత!
ప్రయాగ్రాజ్: పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ(88) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీకి మూడుసార్లు స్పీకర్గా పనిచేశారు. ఆయన చేతికి ఫ్రాక్చర్ కావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా...
బెంగాల్లో వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి
కోల్కత: ప్రారంభోత్సవం జరుపుకున్న కొద్ది రోజులకే హౌరా జల్పాయ్గురి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాలో సోమవారం సాయంత్రం వందే భారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల...
బెంగాల్ క్యాబినెట్ మంత్రి సుబ్రతా సహ మృతి
కోల్కతా: బెంగాల్ క్యాబినెట్ మంత్రి సుబ్రతా సహ (69) గురువారం ఉదయం 10.40 గంటలకు ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్లో కన్నుమూశారు. బుధవారం రాత్రి హఠాత్తుగా అస్వస్థతకు గురికావడంతో బెర్హంపూర్లోని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్లో...
బెంగాల్లో మావోయిస్టు సభ్యుడు అరెస్టు: ఎన్ఐఎ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో మావోయిస్టు నాయకుడు సామ్రాట్ చక్రవర్తి అలియాస్ నీల్కమల్ సిక్దర్ను అరెస్టు చేసినట్లు ఎన్ఐఎ మంగళవారం ప్రకటించింది. నిషిద్ధ సిపిఐ(మావోయిస్టు)కి చెందిన దళాలను అస్సాంలో ఏర్పాటు చేయడానికి సంబంధించిన కేసులో...
బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బీర్భమ్ జిల్లా మల్లర్ పూర్ లో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, బస్సు ఢీకొనడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన...
ప.బెంగాల్లో 7 కొత్త జిల్లాల ఏర్పాటు
రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం
కోల్కత: పశ్చిమ బెంగాల్లో ఏడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఏడు కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపినట్లు ఆమె...
బెంగాల్ల్లో ఇడి దాడులు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన సన్నిహిత సీనియర్ మంత్రి పార్థ చటర్జీని మంత్రివర్గం నుంచి, పార్టీ నుంచి తొలగించి ఒక మంచి పని చేశారు. పార్థ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు...
ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం.. బెంగాల్ మంత్రి అరెస్ట్
కోల్కతా : ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో పశ్చిమబెంగాల్ మంత్రి పార్ధా చటర్జీని శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. దీనికి ముందు కోల్కతా లోని మంత్రి నివాసంలో అధికారులు 23...
బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్టు !
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో జరిగిన ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని అరెస్టు చేసింది. మంత్రి సన్నిహితురాలి...
ఎన్డిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థి బెంగాల్ గవర్నర్ ధన్ఖర్
రాజస్థాన్ ప్రముఖ జాట్నేత
బిజెపి పార్లమెంటరీ భేటీలో ఖరారు
వెంకయ్యకు మరోఛాన్స్ లేదు
న్యూఢిల్లీ :ఎన్డిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ఖర్ ఎంపిక అయ్యారు. ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నారు. జగదీప్ ధన్ఖర్ను...
బెంగాల్ సిఎం మమతా ఇంట్లోకి చొరబడిన అగంతకుడు
కోల్కతా: జడ్ ప్లస్ భద్రత ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి అర్ధరాత్రి ఓ ఆగంతకుడు ప్రవేశించాడు. రాత్రంతా ఆ ప్రాంగణంలోనే ఉన్నాడు. ఉదయం 8 గంటల తర్వాత గుర్తు...
యూనివర్శిటీల ఛాన్సలర్గా ముఖ్యమంత్రిని ఉంచే బిల్లును ఆమోదించిన బెంగాల్
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలకు ఛాన్సలర్గా గవర్నర్ కాకుండా ముఖ్యమంత్రిని నియమించే బిలును పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. 294 మంది సభ్యులున్న అసెంబ్లీలో 182 మంది అనుకూలంగా, 40 మంది...
ఒడిశా బస్సు ప్రమాదంలో ఆరుగురు బెంగాల్ టూరిస్టుల మృతి
భువనేశ్వర్ : ఒడిశాలో టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో పశ్చిమబెంగాల్కు చెందిన ఆరుగురు టూరిస్టులు మృతి చెందారు. 40 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. కంథమల్ జిల్లా...
బెంగాల్లో త్వరలో మూడు కొత్త జిల్లాలు
కోల్కత: పరిపాలనా కార్యకలాపాలను మరింత సరళతరం చేసే ప్రయత్నంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దక్షిణ 24 పరగణాల జిల్లాను మూడు జిల్లాలుగా విడగొట్టాలని యోచిస్తోంది. ఈ జిల్లాను బరుయ్పూర్, సుందర్బన్స్, డైమండ్...
బెంగాల్ అసెంబ్లీలో ఎంఎల్ఏల బాహాబాహి
న్యూఢిల్లీ: సభలో అనుచితంగా ప్రవర్తించినందుకు ప్రతిపక్ష నేత సువేందు అధికారితో సహా ఐదుగురు బిజెపి ఎమ్మెల్యేలను పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బందోపాధ్యాయ సోమవారం సస్పెండ్ చేశారు. సువేందు అధికారితో పాటు...
బెంగాల్లో ప్రజలు బతకలేకపోతున్నారు
సభలో విలపించిన ఎంపి రూపా గంగూలీ
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లోని బీర్భూం జిల్లాలో ఇటీవల జరిగిన మారణకాండపై బిజెపి ఎంపి రూపా గంగూలీ రాజ్యసభలో విలపించారు. ఈ ఘటనలో ఎనమండుగురి వధ...
బెంగాల్లో హింస.. 8మంది సజీవ దహనం
ఇళ్లకు తాళాలు వేసి నిప్పు పెట్టిన దుండగులు
టిఎంసి నేత హత్యతో ప్రతీకార చర్య
ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక సిట్ ఏర్పాటు
72 గంటల్లో నివేదికకు కేంద్ర హోం శాఖ ఆదేశం
రాంపూర్హట్/ కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఓ...
బెంగాల్లో ఇద్దరు కౌన్సిలర్లు దారుణ హత్య!
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఒకే రోజు ఇద్దరు కౌన్సిలర్లు హత్యకు గురయ్యారు. వీరిలో ఒకరిని దుండగుడు పాయింట్ బ్లాంక్లో(అతి సమీపం నుంచి) కాల్చి చంపినట్లు సిసిటివిలో రికార్డు అయ్యింది. ఆదివారం కొన్ని గంటల...
బెంగాల్లో బిజెపికి మరో దెబ్బ
దేశ ప్రజలు ప్రత్యామ్నాయ శక్తుల పాలనను కోరుకుంటున్నారని మరోసారి మరింత స్పష్టంగా రుజువైంది. బలమైన ప్రాంతీయ పార్టీల ఐక్యత ద్వారా ఏర్పడే మహా సంఘటన మాత్రమే దేశానికి మంచి పాలన అందించగలదనే అవగాహన...