Home Search
భారత జవాన్లు - search results
If you're not happy with the results, please do another search
పంజాబ్ సరిహద్దుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పంజాబ్లో ఇద్దరు ఉగ్రవాదులను సరిహద్దు భద్రతా దళం(బిఎస్ఎఫ్) గురువారం తెల్లవారుజామున హతమార్చింది. దేశంలోకి చొరబడిన ఇద్దరు సాయుధ ఉగ్రవాదులను అట్టారీ వద్ద తెల్లవారుజామున 2.30 ప్రాంతంలో...
భూటాన్లో చైనా పాగా
9 కిలోమీటర్ల పక్కా రోడ్
కనుమల వెంబడి నిర్మాణాలు
శాటిలైట్ చిత్రాలతో వెల్లడి
2017 కయ్యాల ప్రాంతంలోనే కబ్జాలు
న్యూఢిల్లీ: లేదు లేదు కాదు కాదంటూనే డోక్లాం ప్రాంతం లోని భూటాన్ భూభాగంలో చైనా సైనిక బలగాలు అతిక్రమణకు...
కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లోని మాచిల్ సెక్టార్లో శనివారం అర్ధరాత్రి జరిగిన భీకర ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లు వీర మరణం చెందారు. భ్రతా దళాలు ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో...
అటు డ్రాగన్ ఇటు చలి
ఫింగర్ ఫోర్వద్ద కాలంతో ఎదురీత n భారతీయ జవాన్లకు కఠోర పరీక్ష n చైనా బలగాల సవాళ్ల మధ్య కీలకం
లద్ధాఖ్ : తరుముకొస్తున్న శీతాకాలపు ఎముకలు కొరికే చలితో పోరుకు భారతీయ జవాన్లు...
మన వస్తువులనే ఆదరిద్దాం
ప్రపంచం ఆదరించేలా చేద్దాం
ఆత్మనిర్భర్ భారత్ను సాధిద్దాం
అందరికీ కరోనా టీకా, వెయ్యి రోజుల్లో గ్రామాలకు ఆఫ్టికల్ ఫైబర్తో అనుసంధానం
ప్రతి ఒక్కరికీ హెల్త్కార్డు, వ్యవసాయం నుంచి బ్యాంకింగ్ దాకా అన్ని రంగాల్లో సంస్కరణలు,
ఎల్ఎసి నుంచి...
చైనా చొరబాటు నిజమేనట!
న్యూఢిల్లీ: దేశ రక్షణ మంత్రిత్వశాఖ అధికారిక వెబ్సైట్లో నుంచి ఓ కీలక పత్రం గల్లంతు అయింది. ఈ విషయాన్ని ఇప్పుడు రక్షణ మంత్రిత్వశాఖ రెండు రోజుల తరువాత అవునని ధృవీకరించింది. మే నెల...
చైనా బలగాలు పాక్షికంగా వెనక్కి వెళ్లాయి..
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్ సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాలు పాక్షికంగా వైదొలుగుతున్నట్టు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ప్యాంగాంగ్ సరస్సు, ఫింగర్4 ప్రాంతాల్లో చైనా బలగాలు కాస్త వెనక్కి వెళ్లాయి. కానీ,...
నదిలో పడి ఇద్దరు సైనికులు మృతి
ఢిల్లీ: ఇద్దరు భారత సైనికులు నదిలో పడి చనిపోయిన సంఘటన లడఖ్లో జరిగింది. శ్యోక్ నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండగా నాయక్ సచిన్ మోర్, లాన్స్ నాయక్ సలీం ఖాన్ వంతెన...
సరిహద్దుల వద్దకు మరిన్ని బలగాల తరలింపు
ఎల్ఎసి వెంబడి చైనా నిర్మాణాల కూల్చివేతకు సన్నాహాలు
సైన్యానికి తోడుగా ఐటిబిపి పోలీసులు
భారత ప్రభుత్వ నిర్ణయం
న్యూఢిల్లీ: తమ దేశ సరిహద్దుల్లో సైనిక దళాల మోహరింపును చైనా పెంచుతుండడంతో చైనాతో గల 3,488 కిలోమీటర్ల పొడవైన...
పీఛేముడ్
లడఖ్లో ఘర్షణ ప్రాంతాలనుంచి వెనక్కి తగ్గడానికి అంగీకారం
భారత్ చైనా కమాండర్ల స్థాయి చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ అనంతరం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను...
చైనాతో రెండు యుద్ధాలు చేస్తున్నాం : కేజ్రీవాల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ : చైనాతో భారత్ రెండు యుద్ధాలు చేస్తోందని ఒకటి చైనా నుంచి వచ్చిన కరోనాతో, రెండోది సరిహద్దు వివాదంతో అని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ రెండు యుధ్ధాల్లో ఏ...
అఖిలపక్ష సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదు
అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం కల్పించాలి
11 ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి
ప్రధానికి లేఖ రాసిన ఎంపి అసదుద్దీన్ ఓవైసీ
మనతెలంగాణ/హైదరాబాద్ : అఖిలపక్ష సమావేశానికి తమను ఆహ్వానించకపోవడంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి...
ఎముకలు కొరికే చలిలో…నదిలో 5 గంటల భీకరపోరు
మనిషి నిలబడేటంత ఒడ్డు ఉన్నా బుద్ధి చెప్పాం
మోసం చేసి రాడ్లతో
దాడి చేశారు
మృత్యుంజయుడైన సురేంద్ర సింగ్ కథనం
లడఖ్లో చికిత్స పొందుతున్న సింగ్
న్యూఢిలీ: వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనికుల ను తిప్పికొట్టేందుకు భారతీయ సైనికులు...
డ్రాగన్ కోరల్లో నిలువెల్లా విషం
ప్రపంచ చరిత్రలో భారత్, చైనాల మధ్య ఘర్షణలు 1914లోనే రాజుకున్నాయి. చైనా రిపబ్లిక్, బ్రిటన్, టిబెట్ల మధ్య సిమ్లాలో జరిగి సమావేశం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. టిబెట్కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడాన్న...
కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు పూర్తి
సూర్యాపేట: కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కల్నల్ అంతిమయాత్రలో ప్రముఖ రాజకీయ నాయకులు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు. వీరజవాను సంతోష్ కు కుటుంబసభ్యులు, రాజకీయ నేతలు, ప్రజలు నివాళులర్పించారు. జనం వీరుడిపై...
స్టార్టప్లలో చైనా పెట్టుబడులే ఎక్కువ
పేటీఎం, ఓలా నుంచి జొమాటో వరకు
దేశంలో 30 స్టార్టప్లలో 18లో చైనా ఇన్వెస్ట్మెంట్
న్యూఢిల్లీ: లడఖ్ గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం పెరుగుతోంది. రెండు దేశాల సైన్యా లు ముఖాముఖి...
చైనా మోసం
నోటితో పలకరించి నొసటితో వెక్కిరించే విద్యలో ఆరితేరిన చైనా ఇలా చేయడం ఆశ్చర్యపోవలసిన పరిణామం కాదు. అయితే 1962 తర్వాత ఇంత వరకు దానితో పూర్తి స్థాయి యుద్ధం తలెత్తలేదు, 1975లో అరుణాచల్...
ఆ త్యాగానికి వెల కట్టలేం: సిఎం కెసిఆర్
సిఎం కెసిఆర్ ప్రగాఢ సంతాపం
హైదరాబాద్: భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం...
ఆరుగురు బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటీవ్..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. భారత సైన్యంలోనూ కరోనా కేసులు బయటపడుతున్నాయి. గత 24 గంటల్లో ఆరుగురు బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. ఇందులో...
75 మంది బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా
ఢిల్లీ: ఢిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో విధులు నిర్వహించిన 126వ బిఎస్ఎఫ్ బెటాలియన్లో 75 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. 94 మంది బిఎస్ఎఫ్ జవాన్లలో 75 మందికి కరోనా సోకిందని...