Home Search
సనత్ నగర్ - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్లో ఉరుములతో కూడిన భారీ వర్షం!
హైదరాబాద్: అల్పపీడన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాలలో వానలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. శనివారం కూడా తెలంగాణలో పలు చోట్ల వడగండ్ల వాన...
సంధ్య కన్వెన్షన్ ఎండి అరెస్టు
హైదరాబాద్: బాలీవుడు నటుడు అమితాబ్ బచ్చన్ బంధువును మోసం చేసిన కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావును పోలీసులు అరెస్టు చేశారు. సంధ్య కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావును ఢిల్లీ పోలీసులు...
హైదరాబాద్లో మహిళా లోకో పైలట్ మిస్సింగ్.. 50రోజులు గడిచిన దొరకని ఆచూకీ
హైదరాబాద్: సనత్ నగర్లో యువతి అదృశ్యం కలకలం రేపుతోంది. గత ఏడాది నవంబర్ 30న అదృశ్యమైన వాసవీప్రభ అనే యువతి అచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వాసవీప్రభ కొన్నాళ్లుగా...
తెలంగాణలో ఎన్నికల పోటీకి జనసేన కసరత్తు
మన తెలంగాణ, హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ కసరత్తులు చేస్తోంది. దీనిలో భాగంగా 32 నియోజవర్గాల్లో కార్యనిర్వహకులను నియమించింది. తమ పార్టీ అధినేత పవన్...
వివాహం కావడం లేదని యువకుడి ఆత్మహత్య
బంట్వారం: వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. ముప్పై ఏళ్లు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలానికి చెందిన వడ్ల పద్మ, వీరాచారి హైదరాబాద్ సనత్ నగర్ పరిధిలోని బబ్బుగూడలో నివాసం ఉంటున్నారు....
మునుగోడులో టిఆర్ఎస్ దే గెలుపు: తలసాని
మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్తం...
మరింత ఊపందుకున్న బతుకమ్మ చీరల పంపిణీ
మహిళా ఆర్ధిక స్వాలభనే ప్రభుత్వ లక్ష్యం : మేయర్ విజయలక్ష్మి
బతుకమ్మ విశ్వవ్యాప్తం: మంత్రి తలసాని
హైదరాబాద్: నగరంలో బతుకమ్మ చీరల పంపిణీ మరింత ఊపందుకుంది. గ్రేటర్ వ్యాప్తంగా శుక్రవారం చీరల పంపిణీ కొనసాగింది. బతుకమ్మ...
డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి హరీశ్
గజ్వేల్: రూపాయి ఖర్చు లేకుండా.. మీ చెమట చుక్క పడకుండా.. రెండు పడకల ఇళ్లు కట్టి పేదలకు అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు....
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి తలసాని
హైదరాబాద్: పేదప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని,ఇందుకు ఎన్ని వేల కోట్లు ఖర్చైనా వెనకడే ప్రసేక్తే లేదని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సికింద్రాబాద్ ఆర్డిఒ కార్యాలయంలో నూతనంగా మంజూరైన...
రక్తదానం మరొకరికి ప్రాణదానం: తలసాని
హైదరాబాద్: దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రక్తదానం చేసిన 75 మంది దాతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మెచ్చుకున్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా సనత్ నగర్ వెల్ఫేర్...
‘5 గంటలు’ నరకయాతన
చెరువులను తలపించిన హైవేలు
కాలువలుగా మారిన రహదారులు
ఎటుచూసినా జలమయం
లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద
గంట వ్యవధిలో 5 నుంచి 10
సెం.మీ. వర్షపాతం నమోదు
స్తంభించిన ట్రాఫిక్ గంటలకొద్దీ
ఇబ్బందిపడిన వాహనదారులు
పలు జిల్లాల్లో దంచికొట్టిన వాన
మరోరెండు రోజులు వర్షాలు...
ఉజ్జయిని అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత ఆదివారం మహంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. సనత్...
చిన్నారిని చిదిమేసిన కారు
మనతెలంగాణ, హైదరాబాద్ : పద్నాలుగు నెలల చిన్నారిపై కారు ఎక్కించడంతో అక్కడికక్కడే మృతిచెందిన దారుణమైన సంఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం మద్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...సనత్నగర్, జింకలవాడ...
బంగారం కోసం వారిని దుబాయ్కు పంపుతున్న స్మగ్లింగ్ ముఠా
సికింద్రాబాద్: హైదరాబాద్ కేంద్రంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. కొంతమందిని ఎంపిక చేసుకొని దుబాయ్కు పంపుతోంది. పర్యాటక వీసాతో కొందరిని స్మగ్లింగ్ ముఠా దుబాయ్కు పంపుతోంది. దుబాయ్ చూడాలనే...
కైతలాపూర్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: హైదరాబాద్ ఐటి కారిడార్ లో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. కూకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్లో రూ. 86 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లై ఓవర్ను పురపాలక మంత్రి కెటిఆర్ మంగళవారం ప్రారంభించారు....
ఎసిబి వలలో ఇద్దరు విద్యుత్ అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ సర్కిల్లోని సనత్నగర్ ఎఇ అవినాష్, లైన్ ఇన్స్స్పెక్టర్ కృపానందరెడ్డిలు రూ. 10 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం నాడు ఎసిబి అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే..కూకట్పల్లిలోని ప్రగతినగర్కు...
మెదక్, గజ్వేల్ కు గూడ్స్ ద్వారా వెంటనే ఎరువుల పంపిణీని చేపట్టాలి..
గజ్వేల్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కొత్తపల్లి, మనోహరాబాద్, మెదక్ రైల్వే లైన్లను భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) గోదాములతో అనుసంధానించే అంశంపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం సంబంధిత అధికారులతో...
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి తలసాని
హైదరాబాద్: ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని మున్సిపల్ పరిపాలన శాఖ కార్యాలయంలో...
‘కేంద్రం చిల్లర’ వ్యవహారం
రాష్ట్రాలను నమ్మకుండా నేరుగా పల్లెలకు నిధులు పంపడం మంచి పద్ధతి కాదు
రాజీవ్గాంధీ నుంచి నరేంద్ర మోడీ వరకు
ఇదే తీరు అనుసరించడం శోచనీయం
జవహార్ రోజ్గార్ యోజన, గ్రామ్ సడక్
యోజన, ఉపాధి...
పేదవారి సొంతింటి కలను సిఎం కెసిఆర్ నెరవేరుస్తున్నారు..
హైదరాబాద్: పేద ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర గృహనిర్మాణ, ఆర్ అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి...