Saturday, September 21, 2024
Home Search

ప్రభుత్వ ఉద్యోగులు, - search results

If you're not happy with the results, please do another search
Retirement age should be increased

పదవీ విరమణ వయస్సు పెంచాలి

  ఆమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి టిజిఒ కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత విజ్ఞప్తి మనతెలంగాణ/హైదరాబాద్ : పదవీ విరమణ వయస్సును పెంచుతూ ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని టిజిఓ కేంద్ర సంఘం అధ్యక్షురాలు...
Telangana Formation day 2020

హరిత చరిత

  అభివృద్ధి, సంక్షేమాల అఖండ విజయం ఉద్యమ సారథ్యం నుంచి అధికార అగ్రాసనాన్ని అధిష్ఠించిన అరుదైన ముఖ్యమంత్రి... జనహృదయ పీఠాలలో చిరస్థానం పొందిన ప్రత్యేక రాష్ట్ర సాధకుడు... ఆరేళ్ల పాలనలోనే రాష్ట్రాన్ని బహుముఖ అభివృద్ధి శిఖరం...
Unorganised-sector

అసంఘటిత రంగానికి ముప్పు!

కేంద్రంలో అధికారంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఉంది. 2014లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అసంఘటితరంగం లేదా ఇన్ ఫార్మల్ ఎకానమీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ప్రస్తుతం భారత జిడిపిలో...
EPF

ఇపిఎఫ్ కొత్త నిబంధనలు అమలు

మే నుంచి మూడు నెలలపాటు ఇపిఎఫ్ సహకారం 10%కి తగ్గింపు న్యూఢిల్లీ: ఇపిఎఫ్(ఉద్యోగ భవిష్య నిధి) కొత్త నిబంధనలు మే నెల నుంచి మూడు నెలలపాటు అమలు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. మే, జూన్,...
RTC buses started all over the state

బైలెల్లిన బస్సులు

  కరోనా భయంతో అంతగా సాగని ప్రయాణాలు, ఒకటి రెండు చోట్ల మినహా ఖాళీగానే నడిచిన బస్సులు జిల్లాల మధ్య రైట్..రైట్ సందడి రోడ్డెక్కిన 2900 ఆర్‌టిసి బస్సులు నిజామాబాద్,ఆసిఫాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుంచి జెబిఎస్ వరకు...

రాబడి లేనప్పుడు జీతాలు సమస్యే.. చిన్న కంపెనీలపై చర్యలొద్దు: సుప్రీం

  న్యూఢిల్లీ : కరోనా దశలో పూర్తి స్థాయి వేతనాలు చెల్లించని చిన్న పరిశ్రమలపై బలవంతపు కఠిన చర్యలకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. వచ్చే వారం వరకూ ఆయా కంపెనీలపై ఎటువంటి చట్టపరమైన చర్యలకు...

పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తాం

  రైతులు, పేదలు, దళితులను అంధకారంలోకి నెట్టే విద్యుత్ ముసాయిదాను గట్టిగా వ్యతిరేకిస్తాం కేంద్రం డ్రాఫ్ట్‌తో ఏవరికి ఎంత నష్టమంటే.. రైతులు నెలకు రూ.5వేల బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం....

విదేశాల నుంచి వచ్చిన ఎపి ప్రజలను పెయిడ్ క్వారంటైన్‌లకు పంపకండి

  సిఎం కెసిఆర్‌కు ఎపి సిఎం జగన్ విజ్ఞప్తి మనతెలంగాణ/హైదరాబాద్ : విదేశాల నుంచి తెలుగు ప్రజలు ప్రత్యేక విమానాల్లో భారీ సంఖ్యలో హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇలా వచ్చిన వారిలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన...
Liquor Shop

వైన్స ఓపెన్

  45 రోజుల తర్వాత తెరుచుకోవడంతో మురిసిపోయిన మద్యం ప్రియులు ఉదయం 6 గంటల నుంచే బారులు మాస్క్‌లు పెట్టుకుని భౌతిక దూరం పొరుగురాష్ట్రాలతో పోలిస్తే పటిష్ట ఏర్పాట్లు తొలిరోజే రూ. 100 కోట్ల విక్రయాలు? నిబంధనలు పాటించని 28...
Registration dept

రిజిస్ట్రేషన్లు షురూ

  గ్రీన్‌జోన్లలో స్వల్పంగా కార్యాలయాల కార్యకలాపాలు ప్రారంభం, రెడ్ జోన్లలో అంతంత మాత్రమే ప్రభుత్వానికి తొలిరోజు రూ.3.20 కోట్ల ఆదాయం నేటి నుంచి వాహన రిజిస్ట్రేషన్లు మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు లాక్‌డౌన్ సడలింపుతో...

వైన్స్ తెరవక తప్పదా?

  లేకపోతే తెలంగాణ డబ్బు పొరుగు రాష్ట్రాల పాలు ఎపి, మహారాష్ట్ర, కర్నాటకల్లో తెరుచుకున్న మందు షాపులు, పరుగులు పెడుతున్న మన మందు బాబులు సేఫ్ లిక్కర్‌తోనే ఖజానాకు ఆదాయం, మందుబాబుల ఆరోగ్యానికి భరోసా ఎపి, ఢిల్లీ అనుభవాలతో...

ప్రాణదాతలకు గ‘ఘన’ గౌరవం

  కురిసింది పూల వర్షం, కరోనా యోధ హర్షం కరోనా సేవలకు గుర్తింపుగా దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి త్రివిధ దళాల సెల్యూట్, దవాఖానాలపై పూలవాన హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిపై చరిత్రాత్మక ఘట్టం వైద్య సిబ్బందిని సన్మానించిన...
KTR

ఐటిని ఆదుకోండి

ఐటి పరిశ్రమలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే పెండింగ్‌లో ఉన్న జిఎస్‌టి, ఆదాయపు పన్ను రిఫండ్లను వెంటనే పరిష్కరించాలి ఐటి పార్కులు, సెజ్‌లకు ప్రత్యేకమైన ఆరోగ్య మార్గదర్శకాలతో కూడిన స్టాండర్డ్ హెల్త్ కోడ్‌ని ప్రవేశపెట్టాలి ఒక్కో ఉద్యోగికి...

మాఫీల మతలబు

  ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నదెందుకంటే ప్రజాధనాన్ని కార్పొరేట్ పారిశ్రామిక, వాణిజ్య సంస్థల యాజమాన్యాలకు కట్టబెట్టి వాటి సేవలో తరించడానికే అని తడుముకోకుండా చెప్పవచ్చు. అవి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఎగవేయడం, అందువల్ల...

తెలంగాణ వచ్చినప్పుడు, ఇప్పుడు అంతే సంతోషం: హరీష్ రావు

  సిద్దిపేట: ఆనాడు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంత సంతోషంగా ఉందో... ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. రంగనాయక సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలను మంత్రులు...

సిఎం ప్రత్యేక ప్రోత్సాహకాలపై ఉతర్వులు జారీ

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్న వైద్యులతో పాటు ఇతర సహాయక చర్యలు, విధుల్లో పాల్గొంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక...
Lockdown extension in Telangana

సడలింపుల్లేవ్.. పొడిగింపే

మంత్రివర్గం భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన సిఎం కెసిఆర్ మే 3 కాదు 7 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ కేంద్రం మినహాయింపులకు రాష్ట్రంలో నో యథావిధిగా ప్రస్తుత నిబంధనలు, ఆంక్షలు 92 % మంది లాక్‌డౌన్ కొనసాగించాలన్నారు సర్వేలు చేశాకే...

సిఎం కెసిఆర్ నిర్ణయాలతో ప్రజలు సేఫ్

  మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడి కోసం సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు సేఫ్ జోన్‌లో ఉన్నారని తెలంగాణ ఉద్యోగుల జెఎసి చైర్మన్, కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత, ట్రెసా అధ్యక్షుడు...

సేవలకు సై… రవాణాకు నై

  వ్యవసాయం, అనుబంధ సంస్థలు, ఉత్పత్తులకు అనుమతి ఉపాధిహామీ పనులకూ ఓకే సామూహిక మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలపై నిషేధం ఐటి సంస్థలకు 50 శాతం సిబ్బందితో అనుమతి అన్ని రకాల ఈ-కామర్స్ బిజినెస్ చేసుకోవచ్చు వివాహాలు, శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి...

నిత్యావసరాల నిల్వలున్నాయి: అమిత్ షా

  న్యూఢిల్లీ: లాక్‌డౌన్ పొడిగించారని ఆందోళనపడక్కర్లేదని, దేశంలో ఆహారం, మందులు, ఇతర అత్యవసర వస్తువుల నిల్వలు తగినంతగా ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రజలకు హామీ ఇచ్చారు. దేశ హోంమంత్రిగా ఈ...

Latest News