Saturday, September 21, 2024
Home Search

ప్రభుత్వ ఉద్యోగులు, - search results

If you're not happy with the results, please do another search

ట్రక్కులను అనుమతించండి

  రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు న్యూఢిల్లీ: సరకు రవాణా వాహనాలు సాఫీగా నడిచేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అత్యవసర సరకులు తీసుకెళున్నాయా లేదా అనే దానితో సంబంధం లేకుండా అన్ని...

ఆగని కరోనా తీవ్రత

  దేశంలో 24 గంటల్లో 508 కొత్త కేసులు 4,789కు చేరిన బాధితుల సంఖ్య మృతులు 124మంది కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య...

రేపటి కరోనా- కెసిఆర్ నిర్ణయాలు

  దేశంలోని ఇతర రాష్ట్రాలతో మన తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చుకుంటే మనం కొంత బెటర్ గానే ఉంటామనిపిస్తున్నది. రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలే అవుతుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు...

ఎస్‌హెచ్‌జిల నుంచే మాస్క్‌లు

  యుద్ధప్రాతిపదికన 3 లక్షల మాస్క్‌లను తయారు చేయాలని ప్రభుత్వ ఆదేశం మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ పరిస్థితుల నేపధ్యంలో మున్సిపల్ ఉద్యోగులు, పారిశుద్య సిబ్బంది, పోలీసుల రక్షణ కోసం పెద్ద ఎత్తున మాస్క్‌ల తయారీ...

విదేశీయులను క్వారంటైన్ చేశాం

  రాష్ట్రంలో ఆరు పరీక్ష కేంద్రాలు పని చేస్తున్నాయి నిజాముద్దీన్‌కు వెళ్ళొచ్చిన యాత్రికులందరిని గుర్తించాం - రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌లో గవర్నర్ మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ (జిఓ నెంబర్13) మార్చి 20 తేదీ నుంచి...
Maharashtra Employees Salary cut

మహారాష్ట్రలోనూ వేతనాల్లో కోత

ముంబయి: కరోనా ప్రభావం కారణంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. దీంతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల్లో కోత పెట్టిన విషయం తెలసిందే. తాజాగా అదే బాటలో మహారాష్ట్ర...

సరిహద్దులు క్లోజ్

  లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగులు, కూలీలకు తప్పనిసరి వేతనం చెల్లించాలి భూస్వాములు కౌలు పైసల కోసం ఒత్తిడి చేయొద్దు నెల రోజుల పాటు ఓనర్లు ఇంటి అద్దెలు అడగొద్దు.. అడిగి వేధిస్తే విచారణ ఎదుర్కొనాల్సి ఉంటుంది సరకు...

పిఎం కేర్స్‌ నిధికి రైల్వే శాఖ రూ.151 కోట్ల విరాళం

  న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణకు రైల్వే మంత్రిత్వశాఖ రూ.151 కోట్లు పిఎంకేర్స్‌కు విరాళంగా అందిస్తుందని కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయెల్ ఆదివారం ప్రకటించారు. ప్రధాని పిలుపుపై తాను, సురేష్ అంగాడి...

ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగుల కోసం కేంద్రం ప్రత్యేక ఆదేశాలు

  ఢిల్లీ : కరోనా వైరస్ కారణంగా షాపులు, మాల్స్, ఇతరత్రా వ్యాపార వాణిజ్య కేంద్రాలు మూతపడుతున్న సందర్భంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ దెబ్బతినే ప్రమాదం ఉందన్న కేంద్ర హోంశాఖ, అయినప్పటికీ సెక్యూరిటీ ఉద్యోగులపై...
Fund

సిఎం సహాయనిధికి రూ.2 కోట్లు అందజేసిన సత్యనాదేళ్ల సతీమణి

  హైదరాబాద్: తెలంగాణలో కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఆ వైరస్ ను నిర్మూలించేందుకు  ఒక రోజు మూల వేతనాన్ని ప్రభుత్య ఉద్యోగులు, ఉపాధ్యాయులు విరాళంగా ప్రకటించారు. రూ.48 కోట్ల చెక్‌ను సిఎం కెసిఆర్‌కు ఉద్యోగ...

ఐటీ ఉద్యోగులూ ఆందోళన వద్దు

  కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది విదేశాల నుంచి వచ్చేవారు క్వారంటైన్ పాటించాలి సపోర్టు స్టాఫ్‌కు వేతనాల విషయంలో యాజమాన్యాలు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి - ఐటి సంస్థల సంఘాలతో ప్రగతిభవన్ భేటీలో కెటిఆర్ మన...
DGP Mahender reddy

గ్రామాల్లో గుంపుల నిషేధం

  కరోనా కట్టడికి పోలీసులు సన్నద్ధం మినిస్టీరియల్ స్టాఫ్‌కు వర్క్ ఫ్రం హోం అన్ని జిల్లాల ఎస్‌పిలతో డిజిపి సమావేశం గ్రామీణ ప్రాంతాలలో కరోనా వైరస్ అవగాహనకు శ్రీకారం మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిపై పోలీస్ శాఖ ముందస్తు...

ఎవరికి ఎవరి భిక్ష?

  భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం మేం తప్పులు చెబితే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...

ఎపి విద్యుత్ బోర్డు మొండి వైఖరి

  అక్కడినుంచి వచ్చే ఉద్యోగులను అడ్డుకుంటాం ఎపి అధికారుల గిల్లికజ్జాలు అక్కడి ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఒక్క ఆంధ్ర ఉద్యోగినీ ఇక్కడికి రానియ్యం : తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్య ఆరు...
TSRTC Employees, CM KCR

ఆర్టీసి ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సమ్మె కాలం వేతనాలు విడుదల

  హైదరాబాద్‌: ఆర్టీసి ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం రూ.235 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో...
Minister Etela Rajender

వ్యాపించలేదు

తెలంగాణాలో కరోనా లేదు, ప్రజలెవ్వరూ భయపడోద్దు అతిగా స్పందించకండి, అట్లాగని మేము రిలాక్స్‌గా లేము ఇటలీ నుంచి వచ్చిన టెక్కికి, అపోలో శానిటేషన్ వర్కర్‌కు నెగటివ్ రిపోర్టు రాష్ట్రంలో చేపడుతున్న నియంత్రణ చర్యలుపై కేంద్రం ప్రశంస అధిక ధరలకు...

ఇంటర్ పరీక్షలు ప్రారంభం

  ఆలస్యం నిబంధన కారణంగా పరీక్ష రాయలేకపోయిన కొంతమంది విద్యార్థులు కరోనా మాస్కులు, వాటర్ బాటిళ్లకు అనుమతి తొలి రోజు 4.7 శాతం విద్యార్థులు గైర్హాజరు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 8...

రెవెన్యూలో ప్రమోషన్ల పరేషాన్

  259 మంది డిఫ్యూటీ తహసీల్దార్‌లు విధుల్లో చేరితే... సీనియర్ అసిస్టెంట్లకు రివర్షన్! ప్రమోషన్‌లు తీసుకున్న అధికారులను పట్టుకున్న భయం రెవెన్యూలో ఖాళీలపై అధికారుల అయోమయం మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రూపు 2లో ఎంపికైన 259 మంది డిఫ్యూటీ...
CS-Somesh-Kumar

ఉద్యోగులకు పిఆర్‌సి ప్రకటించాలి

 సిఎస్‌ను కలిసిన తెలంగాణ ఉద్యోగుల జెఎసి నాయకులు సిఎం త్వరలోనే మీ సమస్యలను పరిష్కరిస్తారు : సిఎస్ కెసిఆర్‌పై నమ్మకం ఉందన్న జెఎసి నేతలు కారం రవీందర్ రెడ్డి, మమత హైదరాబాద్ : ఉద్యోగులకు వెంటనే పీఆర్సీని...

దివ్య హంతకుడు అరెస్టు

  వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన కోల వెంకటేష్ వారం రోజులుగా హత్యకు కుట్ర, మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటాం, నిందితుడికి శిక్ష పడేలా సత్వర చర్యలు తీసుకుంటాం - మంత్రి కెటిఆర్ హామీతో ఆందోళన విరమించిన కుటుంబసభ్యులు మన తెలంగాణ/గజ్వేల్(వేములవాడ)...

Latest News