Home Search
పెన్షన్ - search results
If you're not happy with the results, please do another search
రక్షణ బడ్జెట్కు రూ.5.25 లక్షల కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ : రక్షణ బడ్జెట్కు 2022 23 ఆర్థిక సంవత్సరానికి రూ. 5.25 లక్షల కోట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.4.78 లక్షల కోట్ల కంటే 9.82...
నాలుగు సూత్రాల ఆధారంగా కేంద్ర బడ్జెట్..
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ఆమె వచ్చే ఇరవైఐదేళ్లు భారత్ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు...
పద్మశ్రీ రామచంద్రయ్యకు ఘన సత్కారం..
గిరిజన కళలకు గొప్ప గౌరవం
పద్మశ్రీ పురస్కారం కళల గొప్పతనానికి నిదర్శనం
పద్మశ్రీ రామచంద్రయ్యకు ఘన సత్కారం
రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్
మనతెలంగాణ/ హైదరాబాద్: గిరిజన కళలు, జాతులను కాపాడుతూ..వాటిని భవిష్యత్...
చట్టసభల్లో కట్టు తప్పొద్దు
సభ్యులు రాజనీతిని ప్రదర్శించాలి తప్ప, చిక్కులు సృష్టించొద్దు
కేకలు, వ్యక్తిగత విమర్శలతో జనంలో దురభిప్రాయం
మహారాష్ట్ర అసెంబ్లీలో 12మంది సభ్యులపై ఏడాది సస్పెషన్ రాజ్యాంగ విరుద్ధం
స్పీకర్ నిర్ణయంలో హేతుబద్ధత లేదు :...
ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని
చత్తీస్గఢ్ సిఎం భూపేష్ బఘేల్ వెల్లడి
రాయ్పూర్ : చత్తీస్గఢ్ రాష్ట్రం లోని ప్రభుత్వోద్యోగులకు ఇక నుంచివారానికి ఐదు రోజుల పని అమలు లోకి వస్తుందని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ బుధవారం వెల్లడించారు....
నగరంలో నేర పరంపర
మన తెలంగాణ/సిటీ బ్యూరో: హత్యలూ, దోపిడీలూ, మోసాలూ, మానభంగాలూ. పేరేదైనా కావచ్చు భాగ్యనగరంలో క్రైం అనేది రూపం మార్చుకుంటోందే తప్ప అంతరించే ఛాయలు కనిపించట్లేదు. క్రైమ్ అనేది అంతర్జాలానికి బయట లోపల కూడా...
ఎల్ఐసిని ముంచుతున్న కేంద్రం
మాటలేమో స్వదేశీయంగా చెబుతూ చేతల్లో మాత్రం విదేశీయులకు అండగా ఉంటూ తెరచాటున బాగోతం నడుపుతున్నది బిజెపి. ఎందుకంటే చాప క్రింద నీరులా ముంచుకొస్తున్న ప్రమాదం తెలిసి కూడా తెలియనట్లుగా దాస్తున్నారు. పిలిచి పిలిచి...
బ్యాంక్లో దళారుల దందా
మాయమైన పింఛన్ డబ్బులు
చనిపోయిన వ్యక్తులు ఖాతాలో డబ్బులు మాయం
చనిపోయిన వాళ్ళ పింఛన్లు గోల్మాల్
పింఛన్ల మాయంలో ఎవరి ప్రమేయం ఎంత..?
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
మన తెలంగాణ/కల్లూరు : మనుషులు ఉండగానే పైసలు ఇవ్వని బ్యాంకులో...
వనమా రాఘవ అరెస్ట్
వనమా రాఘవను తెలంగాణ, ఎపి సరిహద్దుల్లో కస్టడీలోకి తీసుకున్న భద్రాద్రి పోలీసులు
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఎ2గా రాఘవ
టిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్
మనతెలంగాణ/కొత్తగూడెం: పాత పాల్వంచలో రామకృష్ణ కు టుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన...
టిఆర్ఎస్ నుంచి వనమా రాఘవ సస్పెండ్..
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్తగూడెం ఎంఎల్ఎ వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావుపై అధికార పార్టీ టిఆర్ఎస్ చర్యలు తీసుకుంది. టిఆర్ఎస్ నుంచి వనమా రాఘవను...
సన్నగిల్లుతున్న సమాఖ్య స్ఫూర్తి!
భారత రాజ్యాంగంలో మన దేశం ప్రస్తావన, రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది. అందుకే మన రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థకు పెద్ద పీట వేసింది. భారత రాజ్యాంగ వ్యవస్థలో కేంద్ర -రాష్ట్ర సంబంధాలు దేశ పరిపాలనలో...
మూడో వారంలో ఎల్ఐసి ఐపిఒ దాఖలు
న్యూఢిల్లీ : దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసి ఐపిఒ కోసం పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎల్ఐసి తన ఐపిఒ కోసం ఈ నెల మూడో వారంలో రెగ్యులేటర్ సెబీ దాఖలు చేసే...
అందరికీ ఐటి ఫలాలు
నల్లగొండ రూపురేఖలు మారుస్తాం, ప్రతి 2నెలలకోసారి వచ్చి అభివృద్ధి పనులపై సమీక్షిస్తా
ఫ్లోరైడ్ భూతాన్ని రూపుమాపింది మేమే, కెసిఆర్ నాయకత్వంలో ప్రగతిపథంలో రాష్ట్రం : మంత్రి కెటిఆర్
ఐటి హబ్, సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్కు...
అత్యధిక బియ్యం అందిస్తున్న జిల్లా నల్లగొండ: కెటిఆర్
నల్లగొండ: తెలంగాణలో సమతుల్యమైన అభివృద్ధి జరుగుతోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. నల్లగొండలో పాలిటెక్నిక్ కాలేజీలో ఎస్సి, ఎస్టి భవనాలను మంత్రులు కెటిఆర్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిలు ప్రారంభించారు. ఐటి హబ్కు...
‘శీతాకాలం’ సమాప్తం
ఒక రోజు ముందుగానే నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంటు
సభలు నడిచింది అంతంత మాత్రమే
వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు సహా 11 బిల్లులకు ఆమోదం
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. నవంబర్ 29న ప్రారంభమైన...
మిశ్రా బర్తరఫ్ కోరుతూ ప్రతిపక్ష ఎంపిల ప్రదర్శన
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నాయకులు మంగళవారం నాడిక్కడ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మంత్రి అజయ్ మిశ్రాను జైలుకు...
ఇల్లు కట్టిస్తా, పెళ్లి చేస్తానని చెప్పింది కెసిఆరే: కెటిఆర్
హైదరాబాద్: 18 వేల కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించామని మంత్రి కెటిఆర్ తెలిపారు. బన్సీలాల్ పేట్ చాచా నెహ్రూనగర్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. చాచా...
లఖింపూర్ ఖేరీ ఘటనపై దద్దరిల్లిన పార్లమెంట్
కేంద్రమంత్రి అజయ్మిశ్రా ఓ క్రిమినల్ : రాహుల్
రాజీనామా చేయాలని విపక్షాల పట్టు
కొడుకు చేసిన తప్పుకు తండ్రిని ఎలా శిక్షిస్తారు
అజయ్మిశ్రాపై చర్యలుండవు : బిజెపి వర్గాలు
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ ఘటనపై గురువారం...
ఆకాశమే హద్దుగా ఆదర్శ పాలన
ప్రజల నాడి తెలిసిన నేత
రైతుబంధు నుంచి దళితబంధు వరకు వినూత్న పథకాలతో జనానంద పాలన అందిస్తున్న అనితర, అసమాన ప్రభుత్వ సారథి
అభివృద్ధి, సంక్షేమాల్లో అనితర సాధ్యమైన శిఖరాల అధిరోహణ, ఐటిలో...
రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ట్రైసర్వీస్ దర్యాప్తు
రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ట్రైసర్వీస్ దర్యాప్తు
ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో ఇప్పటికే మొదలైన దర్యాప్తు
ప్రమాదంపై పార్లమెంటులో ప్రకటన చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
రెండు నిమిషాలు మౌనం పాటించి నిమృతులకు నివాళి...