Friday, October 18, 2024
Home Search

పెన్షన్ - search results

If you're not happy with the results, please do another search

రాజ్యసభ రగడ

గత వర్షాకాల సమావేశాల్లో నియమ విరుద్ధంగా అతిగా ప్రవర్తించారన్న కారణంపై రాజ్యసభలోని 12 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేస్తూ ప్రస్తుత శీతాకాల సమావేశాల మొదటి రోజున తీసుకున్న నిర్ణయం సభా కార్యక్రమాలను...
Double bedroom houses for poor people

పార్టీలకు అతీతంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు: వేముల ప్రశాంత్

నిజామాబాద్: పార్టీలకు అతీతంగా అర్హత కలిగి ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన 112 డబుల్...
Centre expresses regret over Nagaland firing incident:Amit Shah

పొరపాటుకు చింతిస్తున్నాం

ఉగ్రవాదులు అనుకునే పౌరులపై కాల్పులు సిట్ నివేదిక తర్వాత బాధ్యులపై చర్యలు భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరించాం నాగాలాండ్‌లో ఆర్మీ కాల్పుల ఘటనపై పార్లమెంట్‌లో హోంమంత్రి అమిత్ షా ప్రకటన న్యూఢిల్లీ : నాగాలాండ్‌లో సామాన్యులపై...
Auto Drivers Gang Arrest in Hyderabad

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం..

మనతెలంగాణ/హైదరాబాద్: పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన ముగ్గురు నిందితులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నకిలీ...
BJP leaders hold protest at Parliament Premises

పార్లమెంట్ ఆవరణలో స్వల్ప ఉద్రిక్తత

బిజెపి, ప్రతిపక్ష సభ్యుల పోటాపోటీ నినాదాలు న్యూఢిల్లీ: సస్పెన్షన్‌కు గురైన 12 మంది ప్రతిపక్ష రాజ్యసభ సభ్యులు శుక్రవారం పార్లమెంట్ వెలుపల నిరసన తెలియచేస్తుండగా అక్కడకు అధికార బిజెపి సభ్యులు చేరుకుని పోటీగా నినాదాలు...
Sharmila is talking about lack of understanding about farmers insurance

జాతీయ స్థాయిలో వికలాంగుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలి

మనతెలంగాణ/హైదరాబాద్: వికలాంగులకు చట్టపరంగా, సామాజికంగా రక్షణ ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. వారి కోసం జాతీయ స్థాయిలో వికలాంగుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని...
Center should give clarity on grain purchase:TRS MPs

ధాన్యంపై తేల్చండి

కేంద్రం వైఖరి స్పష్టం చేయండి 4వ రోజూ పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ ఎంపిల ఆందోళన పలుమార్లు లోక్‌సభ కార్యక్రమాలకు అంతరాయం కేంద్రానికి వ్యతిరేకంగా వెల్‌లోకి వెళ్లి టిఆర్‌ఎస్ సభ్యుల నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన, స్పీకర్...

పార్లమెంట్ ఆవరణంలో ఆందోళన చేపట్టిన విపక్షాలు…

ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టాయి. 12 మంది సభ్యుల సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ ఆందోళనలో టిఆర్ఎస్...
TRS MPs protest in both Houses of Parliament

వరి వార్

కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లతో టిఆర్‌ఎస్ ధర్నాలతో మూడోరోజూ దద్దరిల్లిన పార్లమెంట్ ధాన్యం సేకరణపై స్పష్టత ఇచ్చేవరకూ ఆందోళన ఆగదు గందరగోళానికి సభలోనే తెరపడాలి, వ్యవసాయ మంత్రి సభలో ప్రకటించాలి ఉభయసభల్లో నిరసన స్వరం పెంచిన టిఆర్‌ఎస్...
Parliament Winter Session 2021

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం వాయిదా పడ్డాయి. 12 మంది ఎంపిలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్షసభ్యులు డిమాండ్ చేశారు. సస్పెన్షన్ నిర్ణయాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు...
TS Govt declared Diwali Holiday on Oct 24

పింఛనుదారులకు బకాయిలు చెల్లింపు

హైదరాబాద్: పింఛన్‌దారుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం నుంచి చెల్లించనుంది. 2022 జనవరి పింఛన్ మొదలు బకాయిలను 36 విడతల్లో చెల్లించనున్నారు. 2020 ఏప్రిల్ తర్వాత మరణించిన పెన్షనర్ల కుటుంబాలకు మాత్రం...
flight services

అంతర్జాతీయ వైమానిక సేవలు సాధారణ స్థితికొస్తాయి!

న్యూఢిల్లీ: త్వరలో అంతర్జాతీయ విమానాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటాయని పౌర విమానయాన మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 మార్చి నుంచి వాణిజ్యపరంగా అంతర్జాతీయ వైమానిక రాకపోకలను...
We will work efficiently if we cooperate:KTR

సహకరిస్తే సమర్థంగా పనిచేస్తాం

తెలంగాణ వంటి రాష్ట్రాలను బలోపేతం చేస్తే దేశాభివృద్ధి మరింత వేగవంతం చిన్న రాష్ట్రమైనా జిడిపిలో నాలుగో స్థానం గర్వించదగ్గ విషయం ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని 2శాతానికి పెంచాలి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో వర్చువల్...
CPS union leaders' help to family of deceased Teacher

మృతి చెందిన ఉపాధ్యాయ కుటుంబానికి సిపిఎస్ యూనియన్ నాయకుల చేయూత

సుమారు రూ. 3లక్షలను అందించిన రాష్ట్ర అధ్యక్షుడు మనతెలంగాణ/హైదరాబాద్ : జగిత్యాల జిల్లా వెలగటురు మండలం కోదండాపూర్‌లో ఎస్జీటీగా పనిచేస్తూ కోవిడ్‌తో ఇటీవల మృతిచెందిన సిపిఎస్ ఉపాధ్యాయుడు ధోనిపల్లి రాజేశం కుటుంబాన్ని ఆదుకోవడానికి సిపిఎస్...
Health Prime rider from Bajaj Allianz

బజాజ్ అలయన్జ్, ఐపిపిబి భాగస్వామ్యం

రెండు కొత్త ఉత్పత్తులను ప్రారంభం హైదరాబాద్: ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి), బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ గురువారం భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. దీంతో బ్యాంక్ ఇప్పుడు 650 శాఖలు, 1,36,000 యాక్సెస్...
another fake china company scam in hyderabad

బాలుడిపై లైంగిక దాడి కేసులో న్యాయమూర్తి అరెస్టు

  జైపూర్: ఒక 14 ఏళ్ల మైనర్ బాలుడిపై లైంగిక దాడి జరిపిన కేసులో గతంలో సస్పెన్షన్‌కు గురైన న్యాయమూర్తిని రాజస్థాన్‌లోని భరత్‌పూర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సస్పెన్షన్‌లో ఉన్న న్యాయమూర్తిని బుధవారం...
Seven BJP and BSP MLAs have joined the SP

ఎస్‌పిలో చేరిన ఏడుగురు బిజెపి, బిఎస్‌పి ఎమ్మెల్యేలు

  లక్నో: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక బిజెపి ఎమ్మెల్యే, బిఎస్‌పి నుంచి సస్పెన్షన్‌కు గురైన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు శనివారం మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాది...
Ration bandh campaign lie: DH Srinivasa Rao

రేషన్ బంద్ ప్రచారం అబద్ధం

కరోనా టీకా తీసుకోకపోతే రేషన్, పింఛన్లు బంద్ చేస్తారన్న వదంతులను నమ్మొద్దు తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు మూడో ముప్పు దగ్గరలోనే ఉంది : డిహెచ్ మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో వ్యాక్సిన్...
Telangana god is KCR

తెలంగాణకు దైవం కెసిఆర్: శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: తెలంగాణకు దైవం కెసిఆర్ అని, చైనాలో కూడా సాధ్యంకానీ రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంతో పూర్తి చేసిన నేత సిఎం కెసిఆర్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ తల్లిని...
Harish Rao Election Campaign in Singapuram

ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. మీ రుణం తీర్చుకుంటం: హరీశ్ రావు

హుజూరాబాద్: తనకు అన్నం పెట్టిన ఊరు, ఆతిధ్యం ఇచ్చిన ఊరు సింగాపురమని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని సింగాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు...

Latest News

New Zealand loss seven wickets

న్యూజిలాండ్ 345/7