Home Search
కరోనా వైరస్ పాజిటివ్ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కరోనాతో 158మంది మృతి..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కేసులు అదుపులోకి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 9 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 5,476 మందికి కరోనా పాజిటివ్ తేలిందని కేంద్ర ఆరోగ్య...
13 వేలకు దిగొచ్చిన కరోనా కేసులు
1.24 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ : గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా తాజాగా 13 వేలకు కేసులు దిగొచ్చాయి. పాజిటివిటీ రేటు...
సీజనల్ ప్లూ గా కరోనా మహమ్మారి….
వైరస్ తగ్గుముఖంతో కోవిడ్ ఆంక్షలు ఎత్తివేత
నేటి నుంచి వర్క్ఫ్రం హోమ్ రద్దు, కార్యాలయాలకు సిబ్బంది
నిబంధనలు ఎత్తివేతతో పూర్వవైభవం వస్తుందని భావిస్తున్న మెట్రోరైల్
విద్యార్థులతో సందడిగా మారునున్న పలు పాఠశాలలు
ప్రజలు జాగ్రత్తలు పాటించడంతోనే మహమ్మారి తగ్గిందంటున్న...
గ్రేటర్లో కరోనా వైరస్ తగ్గుముఖం
ప్రస్తుతం 700లోపే పాజిటివ్ కేసులు నమోదు
జాగ్రత్తలు పాటిస్తే ఈ నెలాఖరుకల్లా వైరస్ ప్రభావం తగ్గేచాన్స్
తగ్గుతున్నా మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి పాటించాలి
మార్కెట్లు, దుకాణాల వద్ద్ద వైరస్ విస్తరిస్తుందని వైద్యులు వెల్లడి
హైదరాబాద్: నగరంలో గత వారం...
దేశంలో లక్షకు దిగువన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 83,876 కరోనా సోకింది. తాజాగా మరో 895 మంది వైరస్ తో చనిపోయారు. అదే...
కరోనా పరీక్షల కోసం తప్పని నిరీక్షణ
జలుబు,దగ్గుతో ఆరోగ్య కేంద్రాలకు జనం పరుగులు
చలి తీవ్రతో వ్యాధులతో ప్రజలు అవస్థలు
రోజుకు 60నుంచి 70 మందికి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
నిర్లక్షం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదంటున్న జిల్లా వైద్యాధికారులు
హైదరాబాద్: నగరంలో కరోనా...
భారత్లో కరోనా బయటపడి నేటితో రెండేళ్లు
టీకా, కొవిడ్ నిబంధనలే ఆయుధాలుగా సాగుతున్న పోరు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి మొదట బయటపడి నేటితో ( జనవరి 30) రెండేళ్లు పూర్తయ్యింది. ఈ రెండేళ్ల కాలంలో 4 కోట్ల మందిలో...
కాజోల్ కి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కాజోల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ద్వారా పంచుకున్నారు. ''జలుబు చేసిన నా ముక్కును మీరు చూడలేరు'' అని...
కరోనా కేసులు తగ్గినా… మరణాలు పెరిగాయి
న్యూఢిల్లీ : దేశంలో వరుసగా నాలుగో రోజు మూడు లక్షలకు దిగువనే కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులు 35 వేల మేర తగ్గి 2.51 లక్షలకు చేరాయి. గురువారంతో పోల్చితే...
దేశంలో కొత్తగా 2.8 లక్షల పాజిటివ్ కేసులు….
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. మూడ లక్షల పైగా నమోదయ్యే కేసులు సంఖ్య రెండు లక్షల పైగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 2.8 లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా...
దేశంలో మరో 2.86 లక్షల మందికి కరోనా పాజిటివ్
ఒక్కరోజే 573 మరణాలు
22.02 లక్షలకు తగ్గిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో బుధవారం ఒక్కరోజే కొత్తగా 2,86,384 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,03,71,500కు...
4 కోట్లకు చేరుకున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించి రెండేళ్లు కావస్తోంది. ఈ రెండేళ్లలో ఇప్పటివరకు నాలుగు కోట్ల కరోనా కేసులు వెలుగు చూశాయి. 4,91, 127 మంది ప్రాణాలు కోల్పోయారని బుధవారం కేంద్ర...
గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్
ఢిల్లీ: మాజీ క్రికెటర్, బిజెపి ఎంపి గౌతమ్ గంభీర్ కరోనా వైరస్ సోకింది. తనక కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ రావడంతో హోంఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని తెలిపాడు. తనని...
ఫిబ్రవరి 15 నాటికి తగ్గనున్న కరోనా కేసులు
మెట్రో నగరాల్లో తగ్గుతున్న కేసులు
వ్యాక్సినేషన్ కారణంగా తగ్గిన థర్డ్ వేవ్ ప్రభావం
కేంద్ర ప్రభుత్వ వర్గాల అంచనా
న్యూఢిల్లీ: భారత్లో ప్రస్తుతం థర్డ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ప్రతి...
కరోనా మృతుల సంఖ్య 4,89,409కు చేరిక
క్రియాశీల కేసులు 21,87,205
న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 3,33,533 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,92,37,264 కు చేరింది. అయితే శనివారంతో పోలిస్తే స్వల్పంగా కేసులు తగ్గినా...
వైరస్ విజృంభణతో పరీక్షల కోసం పరుగులు…
హైదరాబాద్ : నగరంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చి ప్రజలను ఆసుపత్రుల బాట పట్టిస్తుంది. గత 15 రోజుల నుంచి రోజుకు 1200లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దగ్గు, జలుబు,...
పోలీసులను వెంటాడుతున్న కరోనా
రాష్ట్రవ్యాప్తంగా 900 మంది... గ్రేటర్ పరిధిలో 72మంది పోలీసుల ఐసోలేషన్
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులను కరోనా వైరస్ వెంటాడుతోంది. రాష్ట్రంలో థార్డ్వేవ్లో దాదాపు 900మంది పోలీసులు...
వైద్యులను వణికిస్తున్న వైరస్
ఆసుపత్రుల్లో రోగుల సేవలకు వైద్య సిబ్బంది వెనకడుగు
మూడు రోజులుగా పలు ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులకు సోకిన మహమ్మారి
సకాలంలో కరోనా రోగులకు అందని వైద్య చికిత్స
సేవల కోసం వైద్యశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వేగం
హైదరాబాద్: నగరంలో...
దవాఖానాల్లో కరోనా కలకలం
సికింద్రాబాద్ గాంధీ, వరంగల్ ఎంజిఎం,
ఎర్రగడ్డ ఆస్పత్రుల్లో మహమ్మారి బారిన సిబ్బంది
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీ గా నమోదవుతున్నాయి. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి లో 70మంది వైద్యులు, సిబ్బందికి కరోనా...
యాదగిరిగుట్ట పిఎస్లో కరోనా కలకలం
హైదరాబాద్: యాదగిరిగుట్ట పోలీసుల స్టేషన్ లో కోవిడ్ కేసుల కలకలం రేగుతోంది. ఇప్పటివరకు మొత్తం 12 మందికి కరోనా వైరస్ సోకింది. ఏసిపి, సిఐ, 10 కానిస్టేబుళ్లకు పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటు...