Home Search
కరోనా వైరస్ విజృంభణ - search results
If you're not happy with the results, please do another search
కరోనా విజృంభణ.. తెలంగాణకు కేంద్ర బృందం
హైదరాబాద్: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఈ నేపథ్యలో కేంద్ర బృందాలు మరోసారి దేశవ్యాప్తంగా కరోనా వ్యాపి తీవ్రత ప్రాంతాలో నాలుగు రోజులపాటు పర్యటించనున్నాయి. ఇందులో భాగంగా ఈ...
కరోనా విశ్వరూపం
హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు పయనం, ఖాళీ అవుతున్న పలు కాలనీలు..
గత పదేళ్లుగా హైదరాబాద్లో స్థిరపడిన ఇతర రాష్ట్రాల వారి పరిస్థితి అగమ్యగోచరం
హైదరాబాద్ : కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి...
ఎపిలో కొత్తగా 477 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా విజృంభణ కొనసాగుతుంది. కేసులు రోజురోజుకూ రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 477మందికి కొత్తగా కోవిడ్-19 పాజిటివ్, ఐదుగురు మృతి చెందినట్టు ఎపి వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది....
కాంగ్రెస్ నేత విహెచ్కు కరోనా పాజిటివ్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా వైరస్ సోకింది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హెచ్ హనుమంతరావు కోవిడ్-19 నిర్ధారణ అయింది. దీంతో చికిత్స నిమిత్తం...
భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 13,586 కొత్త కోవిడ్-19 కేసులు, 336 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
గ్రేటర్ లో కరోనా రోజుకో డబుల్ సెంచరీ
ఈ నెలాఖరులో త్రిపుల్ సెంచరీ దాటచ్చొని భావిస్తున్న వైద్యులు
ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ రెక్కలు కట్టుకుంటుందని వెల్లడి
అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని అధికారుల సూచనలు
మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి...
తమిళనాడులో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 2,141 కేసులు
చెన్నై: తమిళనాడులో మహమ్మారి కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచన 24 గంటల్లోనే రాష్ట్రంలో కొత్తగా 2,141 కరోనా కేసులు నమోదైనట్లు, కరోనాతో...
24 గంటల్లో 12,881 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 12,881 కొత్త కోవిడ్-19 కేసులు, 334 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
ఎపి కరోనా హెల్త్ బులిటెన్ విడుదల
అమరావతి: ఎపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 15,188 శాంపిళ్లను పరీక్షించగా 275 మందికి కొత్తగా కోవిడ్-19 సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాతో మరో ఇద్దరు...
వాన చినుకుతో కరోనాకు రెక్కలు
వైరస్ వ్యాపిస్తుందని భయాందోళనలో ప్రజలు
గత వారం రోజులుగా 200లకు చేరువలో కేసుల నమోదు
బయటకు వెళ్లాలంటే జంకుతున్న జనం
హైదరాబాద్ : నగరంలో కరోనా మహమ్మారి రెక్కలు కట్టుకుని ప్రజల ప్రాణాల తో చెలగాటం ఆడుతుంది....
24 గంటల్లో 11,458 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 3 లక్షలు దాటాయి. ఇండియాలో గడిచిన 24గంటల్లో అత్యధికంగా 11,458 కొత్త కోవిడ్-19 కేసులు, 386 మంది మరణాలు...
24గంటల్లో 10,956 కరోనా కేసులు.. 396 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో అత్యధికంగా 10,956 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 396 మరణాలు సంభవించినట్లు ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ తో...
దేశంలో కొత్తగా 9,996 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9,996 కొత్త కోవిడ్-19 కేసులు, 357 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
ఆగని విజృంభణ
కొత్తగా 191 పాజిటివ్లు, 8 మంది మృతి
జిహెచ్ఎంసిలో 143, జిల్లాల్లో 48 మందికి వైరస్
మేయర్ పేషిలో ఒక అటెండర్కు, ముగ్గురు మీడియ ఉద్యోగులకు పాజిటివ్
సింగరేణి యూనియన్ నాయకుడుకీ సోకిన కోవిడ్
4111కి...
భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు..
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తీవ్రతరమవుతున్నాయి. అటు ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి భయపెడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9,987 కొత్త కోవిడ్-19 కేసులు, 331 మరణాలు...
కరోనాతో సిఆర్పీఎఫ్ జవాను మృతి..
శ్రీనగర్: దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. ఎంత కట్టడి చేసిన కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జమ్మూకశ్మీర్లో సోమవారం కరోనా వైరస్ సోకి ఓ సీఆర్పీఎఫ్...
భారత్లో కరోనా విజృంభించే స్థాయిలో లేదు : డబ్ల్యుహెచ్ఒ
న్యూయార్క్ : భారత్లో కరోనా విజృంభించే స్థాయిలో లేదని, అయితే మార్చి నుంచి అమలులో ఉన్న లాక్డౌన్ ఎత్తివేయడం వల్ల దాని ముప్పు తీవ్రమయ్యే పరిస్థితి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన...
భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,887 కొత్త కోవిడ్-19 కేసులు, 294 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇండియా...
ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మంది సిబ్బందికి సోకిన కరోనా..
దేశరాజధాని ఢిల్లీలో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మంది సిబ్బందికి కరోనా పాజిటీవ్ నిర్దారణ అయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనాతో...
ఇండియా కరోనా మరణాలు @6,075
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కుప్పలు తెప్పలుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 9,304 కొత్త కోవిడ్-19 కేసులు, 260 మరణాలు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...