Home Search
కేరళ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
గవర్నర్లకు మొట్టికాయలు!
కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వానికి, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్కు మధ్య వివాదం పరాకాష్ఠకు చేరుకొన్న దశలోనే సోమవారం నాడు సుప్రీంకోర్టు చేసిన ఒక వ్యాఖ్య గవర్నర్లకు స్పష్టంగా దిశానిర్దేశం చేస్తున్నది....
భవిష్యత్ ఇంధనం గ్రీన్హైడ్రొజన్
భవిష్యత్ ఇంధనం గ్రీన్హైడ్రొజన్ (హరిత ఉదజని). ప్రత్యా మ్నాయ ఇంధన వనరుల్లో భాగంగా గ్రీన్ హైడ్రొజన్ భ విష్యత్ ఇంధనంగా గుర్తింపు పొందింది. ఎలాంటి కాలుష్యా నికి తావు లేకుండా పునరుత్పాదక ఇంధన...
త్వరలో రాబోతున్న “కలియుగం”
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో త్వరలో కలియుగం అనే సినిమా రిలీజ్ కాబోతోంది. జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ కాంతార ఫేమ్ కిషోర్ ఈ సినిమాలో పోటాపోటీగా నటించారు. ఈ సినిమా...
‘చంగతి’ మనకూ అవసరం
‘India’s education system, despite notable progress in recent years, continues to face significant inequalities. These dispari ties are rooted in various factors such as...
లాటరీ టికెట్లు అమ్ముతున్న ప్రభుత్వాలు
దేశ పౌరులందరూ ఆదాయం పన్ను పరిధిలోకి రారు. అయితే రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వాలు ఆ పరిధిలోకి రాని వారి నుండి కూడా ఏదో రూపంలో కొంత సొమ్మును రాబట్టుకోవాలని ప్రణాళికలు రచిస్తుంటాయి....
సమాఖ్య విధానానికి స్వస్తి!
దాదాపు తొమ్మిదేళ్ళ నాడు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ పాలనలో సమాఖ్య వ్యవస్థ అనే అంశం తరచుగా ప్రస్తావనకు వస్తున్నది. మోడీ...
కేశవానంద భారతి కేసు తీర్పుకు 50 ఏళ్లు
న్యూఢిల్లీ: రాజ్యాంగ లిక స్వరూపం, పౌరుల ప్రాథమిక హక్కులకు సంబంధించి అత్యంత కీలకమైన కేసుగా కేశవానంద భారతి కేసు న్యాయచరిత్రలో నిలిచింది. కేరళ భూసంస్కరణల చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఆ...
కరోనా నిబంధనలు.. పాటించకపోతే తిప్పలు తప్పవు
పెరుగుతున్న కరోనా కేసులు.. పలు రాష్ట్రాల్లో అమల్లోకి నిబంధనలు
న్యూఢిల్లీ : గతకొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కొవిడ్ 19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా వ్యాప్తిని...
ఆరునెలల తర్వాత అత్యధికంగా కరోనా కేసులు
న్యూఢిల్లీ : భారత్లో కరోనా కేసులు ఆదివారం గణనీయంగా పెరిగాయి. ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3824 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో ఈ స్థాయిలో...
ఆరేళ్ల నిబంధన అమలవుతుందా..?
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఒకటో తరగతి ప్రవేశాల కనీస వయసుపై స్పష్టత కరువైంది. ఇప్పటివరకు 5 ఏళ్ల వయసున్న పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పిస్తుండగా, తాజాగా పిల్లలకు ఆరేళ్ల వయసు నిండిన...
రాజ్యాంగ హక్కులపై దాడి
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయ్యాయి. నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 సంవత్సరాలు కావస్తుంది. ఇండో బ్రిటీష్ రాజ్యాంగం సుమారు 250 ఏండ్లు నాడే వచ్చింది. కానీ మనువాద బ్రాహ్మణీయ...
అదానీకి ఎదురా!
సంపాదకీయం: కేరళ తిరువనంతపురం చేరువలోని విఝింజమ్లో నిర్మాణంలోని అదానీల అంతర్జాతీయ సీపోర్టు (రేవు)కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న స్థానిక మత్సకారులకు అధికార సిపిఐ(ఎం), ప్రతిపక్ష కాంగ్రెస్ సహా ఏ ఒక్క పార్టీ అండగా...
ఆరుగురు జైలు అధికారులపై సిబిఐ ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: కేరళలోని త్రిసూర్ జైలులో రెండేళ్ల క్రితం జరిగిన ఒక విచారణ ఖైదీ మృతికి సంబంధించి ఆరుగురు జైలు అధికారులపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2020లో ఒక డ్రగ్స్ కేసులో షమీర్...
21 రోజులు..500కు పైగా బిల్లులు
న్యూఢిల్లీ : రాష్ట్రాల అసెంబ్లీలు 2021లో సగటున 21 రోజుల పాటు సమావేశం అయ్యాయి. పలు విషయాలకు సంబంధించి 500కు పైగా బిల్లులను ఆమోదించాయి. ఉన్నత విద్య, ఆన్లైన్ గేమింగ్, మతమార్పిడులు, పశువుల...
నీట్ అభ్యర్థి లోదుస్తుల తొలగింపు… హింసాత్మక నిరసనలు
నీట్ పరీక్ష నిర్వహించిన విద్యాసంస్థపై విద్యార్థుల దాడి
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేరళ మహిళా కమిషన్ ఎన్టిఎకు వినతి
దర్యాప్తు నివేదిక అందించాలని మానవ హక్కుల సంఘం ఆదేశం
కొల్లాం/న్యూఢిల్లీ : నీట్ అభ్యర్థి...
శ్రీలంకలో అదానీమోడీయం `
ప్రధాని మోడీకి, గుజరాత్ పారిశ్రామిక వాణిజ్య సామ్రాట్టు గౌతమ్ అదానీకి గల అసాధారణ మైత్రి గురించి తెలియనివారు ఉండరు. ఈ బంధం అన్ని ప్రభుత్వ నియమాలనూ దాటిపోయి ఇప్పుడు ఆర్ధికంగా దివాలా...
కస్టడీలోకి మలయాళం నిర్మాత సనల్ కుమార్ శశిధరన్!
తిరువనంతపురం: అనేక అవార్డులు గెలుచుకున్న మలయాళం సినీ నిర్మాత సనల్ కుమార్ శశిధరన్ను కేరళ పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. తన “బతుకు అపాదలో ఉంది” అంటూ సోషల్ మీడియాలో చెప్పడం, “పదేపదే...
’24×7′ కరెంటు తీగలు ఖాళీగా లేవు
కరెంటు తీగలు ఖాళీగా లేవు
బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కోతలరాయుళ్లే.. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం
గుజరాత్లోనూ, ఎపి నుంచి యుపి వరకు చీకట్లే
బొగ్గు కొరత పీడిస్తున్నా.. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా.. అన్నింటినీ...
అత్యంత దిగ్భ్రాంతికరం
గణతంత్ర శకటం తిరస్కరణపై మోదీకి లేఖలో మమత
కోల్కతా : న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవాల కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించిన శకటాన్ని తిరస్కరించడంపై పునరాలోచించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి...
శబరిమలలో ఆంక్షలు సడలింపు
రోజుకు 60వేల మంది భక్తులకు స్వామి వారి దర్శనంతో పాటు
నెయ్యాభిషేకం ఉదయం 7 గంటల నుంచి 12 వరకు
భక్తులు చేసుకునేలా మార్గదర్శకాలు
ఈనెల 19వ తేదీ నాటికి శబరిమలకు 8,11,235 మంది భక్తుల...