Home Search
దక్షిణమధ్య రైల్వే - search results
If you're not happy with the results, please do another search
మరో 3 వందేభారత్ ఎక్స్ ప్రెస్ లు!
కాచిగూడ టు బెంగుళూరు, సికింద్రాబాద్ టు ఫుణే,
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి?
ఆయా రైల్వే లైన్ల పరిధిలో నెట్వర్క్ను
అప్గ్రేడ్ చేస్తున్న దక్షిణ మధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలకు మరో మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్లను...
‘వందే భారత్’కు భారీ స్పందన
హైదరాబాద్ : వందే భారత్ ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ -టు విశాఖపట్నం టు- సికింద్రాబాద్ల మధ్య సీట్ల వినియోగం100 శాతం కంటే ఎక్కువ నమోదయినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఇది ప్రారంభమైన మూడురోజుల్లోనే అనుకున్న...
నేడు వందేభారత్ పరుగులు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకుంది. దీనిని ప్రస్తుతం 10వ ప్లాట్ఫాం పక్కన నిలిపిఉంచారు. నేడు (ఆదివారం) సికింద్రాబాద్ రైల్వేస్టేషన్...
సంక్రాంతికి మరో 16 ప్రత్యేక రైళ్లు.. నేటి ఉదయం నుంచి రిజర్వేషన్లకు అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : సంక్రాంతి పండుగకు మరిన్ని ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని...
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు సిద్ధం
హైదరాబాద్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్ ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. ఎపి,...
శబరిమల వెళ్లే భక్తుల కోసం 38 ప్రత్యేక రైళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్యరైల్వే శుభవార్త అందించింది. శబరిమల వెళ్లే భక్తుల కోసం 38 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని...
ఈనెల 19, 20వ తేదీల్లో పలు రైళ్ల రద్దు
మనతెలంగాణ/హైదరాబాద్ : సెంట్రల్ రైల్వే కల్యాణ్ సెక్షన్లోని సిఎస్టి ముంబై- మసీదు స్టేషన్ల మధ్య ట్రాఫిక్ -పవర్ బ్లాక్ కారణంగా నవంబర్ 19, 20 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్టు, మరికొన్నింటిని...
తిరుపతి – సికిందరాబాద్ల మధ్య ప్రత్యేక రైళ్ళు
హైదరాబాద్ : తిరుపతి నుంచి సికికందరాబాద్తో పాటు మరి కొన్ని మార్గాల్లో మొత్తం 12 ప్రత్యేక రైళ్ళు నడుపనున్నామని దక్షిణమధ్య రైల్వే అధికారులు బుధవారం వెల్లడించారు. వీటిలో కాచిగూడ యశ్వంత్పూర్, కాచిగూడ పూరి,...
46 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలంగాణ ఎక్స్ప్రెస్
మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ప్రెస్ సోమవారానికి 46 సంవత్సరాలను పూర్తి చేసుకుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దక్షిణమధ్య రైల్వే...
దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 30వ తేదీన సికింద్రాబాద్ నుంచి సంత్రాగచికి (భువనేశ్వర్-, కటక్ మీదుగా) (07645) రైళ్లను నడపనున్నట్టు...
దసరా పండుగకు ప్రత్యేక సర్వీసులు….
చర్యలు చేపట్టిన రైల్వే శాఖ, ఆర్టీసిలు
రెగ్యులర్ ట్రైన్లతో పాటు మరో 46 ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల కోసం
అందుబాటులోకి...
30 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడానికి
దక్షిణమధ్య రైల్వే సిద్ధం
సాధారణ చార్జీలతో ప్రయాణికుల మేలు చేయనున్న...
‘స్వచ్ఛ రైల్’ పరిశుభ్రతలో పాల్గొన్న జిఎం
మనతెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ‘స్వచ్ఛ రైల్’ పరిశుభ్రత కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జీ) అరుణ్ కుమార్ పాలుపంచుకున్నారు. బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన...
లైన్లో నిలబడాల్సిన బాధ లేదు !
ఆటోమెటిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్ల ద్వారా రైల్ టికెట్ల కొనుగోళ్లు
అధునాతన యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వే శాఖ
సికింద్రాబాద్తో పాటు ప్రధాన స్టేషన్లలో...
హైదరాబాద్: లైన్లో నిలబడి రైలు టికెట్లు కొనుక్కునే బాధను తప్పిస్తూ ప్రయాణికుల...
ఆర్ఏసి వచ్చినా బెర్తులు ఖరారు..!
బెర్తుల కేటాయింపు కోసం దక్షిణమధ్య రైల్వే సరికొత్త విధానం
మనతెలంగాణ/హైదరాబాద్ : సాధారణంగా టికెట్ రిజర్వ్ చేసుకున్న రైలు ప్రయాణికులకు ఆర్ఏసీ వస్తే తమకు బెర్తు ఖరారవుతుందో లేదోనని ఆందోళన చెందుతారు. ఇకపై ఆ...
తిరుపతికి మరో నాలుగు ప్రత్యేక రైళ్లు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నేపథ్యంలోనే తిరుపతికి మరో నాలుగు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే...
తిరుపతికి మరో నాలుగు ప్రత్యేక రైళ్లు
దక్షిణమధ్య రైల్వే ప్రకటన
హైదరాబాద్: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నేపథ్యంలోనే తిరుపతికి మరో నాలుగు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే...
మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో ఆర్పిఎఫ్ సిబ్బంది
మరింత చురుగ్గా పనిచేయాలి
దక్షిణమధ్య రైల్వే ఐజీ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ రాజారామ్
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే రక్షక సిబ్బంది (ఆర్పిఫ్) మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో మరింత చురుగ్గా విధులు నిర్వహించాలని...
అలీపూర్దౌర్ టు సికింద్రాబాద్ మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: ప్రయాణికుల సౌకర్యార్థం అలీపూర్దౌర్- టు సికింద్రాబాద్ మార్గంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. అలీపూర్దౌర్ టు -సికింద్రాబాద్ స్పెషల్ (05479) జూలై 8వ తేదీ నుంచి ఆగస్టు...
తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ...
పలు రైళ్ల రద్దు
హైదరాబాద్: సాంకేతిక కారణాలు, యార్డ్ రీమోడలింగ్ పనుల నిమిత్తం కొన్ని రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. రద్దైన ఈ రైళ్ల వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. సెంట్రల్ రైల్వే పరిధిలోని...