Home Search
పంటలను - search results
If you're not happy with the results, please do another search
నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడానికి అంగీకరించిన సిఎం కెసిఆర్కు రైతాంగం తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలని, గతంలో సాగునీటి కోసం చెప్పులరిగేలా తిరిగే వాళ్లమని రాష్ట్ర శాసన సభాపతి...
అదును దాట లేదు, ఆందోళన వద్దు
హైదరాబాద్ : అదును దాట లేదు, ఆందోళన చెందవద్దు, ఈ సంవత్సరం, వానాకాలంలో సాధారణ వర్షపాతం నమోదు కావచ్చని, వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పుడు నార్లు పోసుకోవాలనుకునే రైతులు కేవలం స్వల్పకాలిక (125...
ప్రజల సంక్షేమం కోసం చేసిన పనిని చెప్పకుంటే అబద్ధం రాజ్యమేలుతుంది
తన శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు సిద్దిపేట ప్రజల కోసం దారపోస్తా
అధిక లాభాలను ఆర్జించే పామాయిల్ తోటలను పెట్టాలి
రూ.160 కోట్లతో నిర్మిస్తున్న 41 కిలో మీటర్ల రింగ్ రోడ్డును...
ప్రతి రక్తపు బొట్టు ప్రజల కోసం దారపోస్తా: హరీష్ రావు
సిద్దిపేట: 160 కోట్ల రూపాయలతో 41 కిలోమీటర్ల రింగ్ రోడ్డును యుద్ధప్రాతిపదికన నాలుగు నెలల్లో పూర్తి చేశామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు...
తొలకరి వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు
బాసర : రైతులు తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. విత్తనాలు విత్తేందుకు రైతులు దుక్కులను సిద్ధం చేసుకున్నారు. ఓ వైపు ఇంకా ఎండలు దంచి కొడుతున్నాయి. వరణుడి కరుణ లేకపోవడంతో రైతులు ఆందోళన...
మనసున్న మహారాజు సిఎం కెసిఆర్
మరిపెడ: మనసున్న మహారాజు సిఎం కెసిఆర్ అని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తూ, దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. శుక్రవారం ఆయన మహబూబాబాద్...
తెలంగాణ పల్లెలు అభివృద్ధికి ప్రతీకలు
దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలు
గజ్వేల్ ఎఎంసి ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్
గజ్వేల్ జోన్: ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రతి పల్లెను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న...
సిఎం కెసిఆర్ చెప్పిన మిడతల దండు కథ
హైదరాబాద్: మన ప్రాంతానికి సాధారణంగా మిడతల దండు రాదని, ఈ మధ్య మిడతల బెడద లేదని సిఎం కెసిఆర్ తెలిపారు. వెనుకటి కాలంలో ఉండేదని అన్నారు. పొలం కౌలుకు చేసుకుంటుంటే కృష్ణవేణమ్మ కొంత...
కాంగ్రెస్ పాలనలో దేశం దివాళా..
జనగామ ప్రతినిధి : కాంగ్రెస్ పాలనలో దేశం, రాష్ట్రం దివాళా తీసింది, బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలైందని, గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నదో ప్రజలు విశ్లేషించుకోవాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,...
ఊరూరా చెరువుల పండగలో ఎమ్మెల్సీ
మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హవేలీ ఘనపూర్ మండలం సర్దన గ్రామంలో నిర్వహిస్తున్న ఊరూరా చెరువుల పండగ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ శేరి...
రెండేళ్లలో ‘సంగమేశ్వర’ పూర్తి
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో/మునిపల్లి: సంగమేశ్వర ఎత్తిపోతలను రెండేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మునిపల్లి మండల పరిధిలోని చిన్నచెల్మెడలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి బుధవారం...
రైతన్నలకు గిట్టుబాటు
రైతన్నలకు గిట్టుబాటు
ఖరీఫ్ పంటలకు మరింత దన్ను
కనీస మద్దతు ధరల పెంపు
కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర
వరి ధాన్యానికి 10 శాతానికి పైగా హెచ్చింపు
ఇక నాణ్యమైన వడ్ల ధర...
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
కోల్డ్ స్టోరేజీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి
షాబాద్: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని,కోల్డ్ స్టోరేజీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్...
రైతులు సేంద్రియ పద్దతిపై దృష్టిసారించాలి
సూర్యాపేట : రైతులు సేంద్రియ పద్దతుల ద్వారా వ్యవసాయంపై దృష్టిసారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నాగారం మండల కేంద్రంలో తన వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక కార్యక్రమాన్ని ఆదివారం...
పదేళ్లలో నూరేళ్ల అభివృద్ధి
సిద్దిపేట ప్రతినిధి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవతరించిన పదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధిని సాధించుకున్నామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో...
పొగాకుపై డబ్ల్యూహెచ్ఒ సిఫార్సు వ్యతిరేకంగా రైతు సంఘాల నిరసన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ మొదలైన రాష్ట్రాలలో వాణిజ్య పంటలు పండించే మిలియన్ల మంది రైతులు, వ్యవసాయ కార్మికుల కోసం ప్రాతినిధ్యం వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా...
గోదావరి జిల్లాల్లో పర్యటించనున్న పవన్
అమరావతి: కాసేపట్లో గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. పవన్ రాక సందర్భంగా...
కేంద్రం కూడా రూ.10వేలు ఇవ్వాలి
నష్టపరిహారం ఇవ్వని నాయకులకు పొలాల్లో పర్యటించే అర్హత లేదు
తడిసిన ధాన్యాన్ని కేంద్రం కొనకుండా కొర్రీలు పెడుతోంది
నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి వేముల
మన తెలంగాణ/మోర్తాడ్: అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా...
15 మంది సర్పంచులకు మావోయిస్టుల హెచ్చరిక
హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలోని 15 గ్రామాల సర్పంచులతో పాటు నర్సింహులపల్లెకు చెందిన 12 మంది గ్రామస్థులకు మావోయిస్టు నేతలు హెచ్చరికలు జారీ చేశారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణ్ రావ్...
12 నుంచి పంట నష్టం సాయం
హైదరాబాద్ : రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఈ నెల 12వ తేదీ నుంచి పంట సాయం ప్రభుత్వం అందజేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి...