Home Search
పశ్చిమ బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
నేతాజీ శకటాన్ని తిరస్కరించి బెంగాల్కు అన్యాయం చేశారు: మమత
కోల్కతా : గణతంత్ర దినోత్సవం రోజున పశ్చిమబెంగాల్ రాష్ట్ర శకటానికి కేంద్రం అనుమతి నిరాకరించడాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తప్పుపట్టారు. ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించిన...
బెంగాల్లో పట్టాలు తప్పిన బికనీర్ ఎక్స్ప్రెస్
కోల్కతా: పశ్చిమబెంగాల్లో బికనీర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. జల్ పాయ్ గురి ప్రాంతం మోయిన్ గురిలో నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో పలువురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు...
బెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సుబ్రతా ముఖర్జీ అస్వస్థతతో దీర్ఘకాలంగా బాధపడుతూ గురువారం కన్నుమూశారు. ఆయన రాష్ట్ర పంచాయత్ మంత్రిగా ఉన్నారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. ఆయన మరణ వార్తను పశ్చిమ...
బెంగాల్లో న్యూమోనియాతో ఆరేళ్ల బాలుడు మృతి
జల్పాయ్గురి (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్ లోని జల్పాయ్గురి జిల్లా జల్పాయ్గురి సాదర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం న్యూమోనియా, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం తదితర కారణాల వల్ల ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో 88...
బెంగాల్లో టిఎంసి యువ నేత హత్య
ఐదుగురు వ్యక్తులు అరెస్టు
బారక్పూర్(బెంగాల్): పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో అధికార టిఎంసికు చెందిన ఒక యువ నాయకుడిని కొందరు గుర్తు తెలియని దుండగులు శనివారం తెల్లవారుజామున కాల్చి చంపారు. ఈ హత్యకు...
బెంగాల్లో టిఎంసిలో చేరిన బిజెపి ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: బిజెపి ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆ పార్టీకి చెందిన పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే తన్మయ్ ఘోష్ సోమవారం అధికార తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. బిష్ణుపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తన్మయ్...
బెంగాల్ హింసపై సిబిఐ 9 కేసులు నమోదు
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తరువాత చెలరేగిన హింసాత్మక సంఘటనలపై దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ ఇంతవరకు తొమ్మిది కేసులను నమోదు చేసింది. సిబిఐకి చెందిన నాలుగు ప్రత్యేక బృందాలు కోల్కతా లోని...
పెగసస్పై విచారణ కమిషన్ ఏర్పాటుపై కేంద్రం, బెంగాల్ సర్కార్కు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్ నిఘా ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక విచారణ కమిషన్ను నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, బెంగాల్ ప్రభుత్వానికి...
బెంగాల్లో టిఎంసి యువ నేత హత్య
ఐదుగురు వ్యక్తులు అరెస్టు
బారక్పూర్(బెంగాల్): పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో అధికార టిఎంసికు చెందిన ఒక యువ నాయకుడిని కొందరు గుర్తు తెలియని దుండగులు శనివారం తెల్లవారుజామున కాల్చి చంపారు. ఈ హత్యకు...
బెంగాల్లో జలవిలయం
డివిసి తీరుపై మమత ఫిర్యాదు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలతో జనం నానా బాధలకు గురయ్యారు. మహానగరం కోల్కతాలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో కుండపోత...
పెగాసస్పై బెంగాల్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు
కోల్కత: పెగాసస్ స్పైవేర్ను ఉపయోగించి రాజకీయనేతలు, అధికారులు, జర్నలిస్టులపై గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ఇద్దరు సభ్యుల విచారణ కమిషన్ను నియమిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు....
బెంగాల్ సిఎం మమతా బెనర్జీకి రూ.5 లక్షల జరిమానా
కేసు విచారణ నుంచి తప్పుకున్న జడ్జి
కోల్కతా : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి కోల్కతా హైకోర్టు జడ్జి కౌశిక్ చందా రూ.5 లక్షల జరిమానా విధించారు. నంది గ్రామ్ నియోజక వర్గం నుంచి...
గవర్నర్ ధన్కర్ బెంగాల్కు రావద్దు: టిఎంసి
కోల్కతా : రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ రాష్ట్రంలో అడుగుపెట్టరాదని అధికార టిఎంసి బుధవారం స్పష్టం చేసింది. గవర్నర్ ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన రాజ్యాంగ...
బెంగాల్ గవర్నర్ తీరుపై మమత సర్కార్ మండిపాటు
కోల్కత: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం రాష్ట్రంలో హింసాకాండ చెలరేగిన ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించాలన్న రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ నిర్ణయాన్ని అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా...
బెంగాల్ హింసపై నిజనిర్ధారణ కమిటీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక సంఘటనలకు కారణాలను కనుగొనడంతో పాటు అక్కడి వాస్తవ పరిస్థితులను అంచనా వేసేందుకు నలుగురు సభ్యులతో ఒక నిజ నిర్ధారణ కమిటీని కేంద్ర...
బెంగాల్ సిఎంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జగ్దీప్ ధన్కడ్ ఆమెతో రాజ్భవన్లో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం...
బెంగాల్లో హింసపై ప్రధాని ఆందోళన
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్టరంలో చెలరేగిన హింస చర్చకు దారి తీసింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రప్రభుత్వాన్ని నివేదిక కోరారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న...
బెంగాల్లో ఒంటిగంట వరకు 54.56 శాతం పోలింగ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఏడవ దశ ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. బెంగాల్లో ఐదు జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది....
సమ్మర్ సెలవులను ప్రకటించిన బెంగాల్ సర్కార్
కోల్కతా: దేశంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న తరుణంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏప్రిల్ 20 నుండి పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. విద్యార్థుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం...
ఢిల్లీ బిజెపి నేతలతో బెంగాల్లో కరోనా జోరు
టిఎంసి అధినేత్రి మమత ఆగ్రహం
తెహట్టా: ఢిల్లీ నుంచి వస్తున్న బిజెపి నేతలతోనే బెంగాల్లో కొవిడ్ తీవ్రస్థాయికి చేరుకొంటోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మండిపడ్డారు. కొవిడ్ పరీక్షలు వంటివి ఏమీ లేకుండా...