Home Search
కరోనా వైరస్ పాజిటివ్ - search results
If you're not happy with the results, please do another search
4 రోజుల్లో రెట్టింపు
నిజాముద్దీన్ పాజిటివ్లతో వేగంగా పెరిగిన కేసుల సంఖ్య
దేశవ్యాప్తంగా 3,577 దాటిన కరోనా బాధితులు, మృతులు 83
మహారాష్ట్రలో అత్యధికంగా 690, మధ్యప్రదేశ్లో
ఓ విందుకు వెళ్లిన 1500 మందితో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన...
వైద్య ఆరోగ్య శాఖ హాట్ స్పాట్లుగా 25 ప్రాంతాలు !
హాట్ స్పాట్ల పరిధిపై త్వరలో కేంద్రం మార్గదర్శకాలు
ఏప్రిల్ 10 తేదీ తరువాత మరిన్ని కేసులు పెరిగే అవకాశం ?
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి మర్కజ్ సదస్సేనని అధికారులు పేర్కొంటున్నారు. ఈ...
మూడో దశలో లేం
రాష్ట్రంలో కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదు, కొత్తగా 43 కేసులు
హైదరాబాద్ నారాయణగూడలోని 46 మంది ఉండే ఓ కుటుంబంలో ఒకరికి పాజిటివ్
బాధితులంతా నిజాముద్దీన్ యాత్రికులు, వారి సంబంధీకులే, ఒకరు డిశ్చార్జి
అన్ని చికిత్సా కేంద్రాల్లో సరిపడా...
పరిశుభ్రతే అసలైన వ్యాక్సిన్
కరోనాకు ముందు జాగ్రత్తే మందు
మూడో దశకు వెళ్లకుముందే కఠిన చర్యలు తీసుకోవాలి, దశల వారీగా..జోన్ల వారీగా లాక్డౌన్ ఎత్తివేయాలి
వైరస్పై అవగాహన లేకే ఆ 11 మంది చనిపోయారు, యువకులకూ డేంజరే విచ్చలవిడిగా తిరగొద్దు...
రెండున్నర నిమిషాలకో మరణం
న్యూయార్క్లో దయనీయ పరిస్థితులు
వెంటిలేటర్లు, మాస్క్లకూ తీవ్ర కొరత
అమెరికాలో ఒక్క రోజే 1480 మంది మృతి
న్యూయార్క్: అగ్రరాజ్యమైన అమెరికాలో కరోనా మహమ్మారి వికృత రూపం దాల్చింది. శుక్రవారం ఒక్క రోజే ఆ దేశంలో రికార్డు...
నిష్పాక్షికత, ఐక్యత లోపం
కరోనాపై యుద్ధంలో అన్ని వర్గాల మేధావులు, ప్రజలు ఒక్క మాటపై, ఒక్క త్రాటిపై నిలబడి పోరాడలేకపోతున్నారనే పరిస్థితి ఒక విషాదం. ఏదైనా ఘటనను జరిగిన దానిని జరిగినట్టుగా చూడడం, ఉన్నదానిని ఉన్నట్టుగా తీసుకోడం...
ఒక్కరోజే 75
రాష్ట్రంలో 229కి చేరిన కరోనా బాధితులు
వైరస్తో సికింద్రాబాద్ వాసి, షాద్నగర్ మహిళ మృతి
తాజాగా15 మంది డిశ్చార్జి, సిఎం కెసిఆర్ ఆదేశాలతో అనుమానితులకు యుద్ధ ప్రాతిపదికన వైద్య పరీక్షలు
ఆరు ల్యాబ్లలో 24 గంటలు శాంపిల్స్...
రాష్ట్రంలో ఆరు హాట్స్పాట్లు
1. భైంసా
2. నిర్మల్
3. నిజామాబాద్
4. హైదరాబాద్
(పాతబస్తీ)
5. గద్వాల
6. మిర్యాలగూడ
ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు మరింత కఠినం
మర్కజ్ యాత్రికులు సంచరించిన ప్రాంతాలపై నిఘా
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం...
తమిళనాడు@411
ఢిల్లీ: తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 411కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన రెండు రోజుల్లో 647 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. 647 పాజిటివ్...
మర్కజ్ యాత్రికులపై సిఎం ఆరా
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి, మర్కజ్ కేసులు, లాక్డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన బుధవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. సుమారు నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ...
తబ్లిగీతో తల్లకిందులు
దేశవ్యాప్తంగా ఒక్క రోజే 380 కరోనా కొత్త కేసులు
తమిళనాట 110, ఢిల్లీ 53, ఎపిలో 43 కేసులు మర్కజ్ యాత్రికులవే
1637కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య, 38 మంది మృత్యువాత
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న...
కూపీ లాగుతున్నాం
ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని ట్రాక్ చేస్తున్నాం
మర్కజీ యాత్రికుల వివరాలన్నీ సేకరణ
కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాల ఏర్పాటు
ఏప్రిల్ 6 కరోనా ఫ్రీ తెలంగాణ లక్షం డౌటే
10లక్షల మంది వలస కార్మికులకు సకల...
గత్యంతరం లేకనే చిక్కుపడ్డారు
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి, ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్లో జరిగిన మత ప్రార్థనలో పాల్గొన్న వారికి మధ్య సంబంధం ఉండడంపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తాము ఎక్కడ...
హాట్ టాఫిక్గా మారిన ‘నిజాముద్దీన్ మర్కజ్’
మత ప్రార్థనల్లో పాల్గొన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 2 వేల మంది
ఇప్పటికే ఆరుగురు మృత్యువాత
ఢిల్లీకి వెళ్లిన వచ్చిన వారి వివరాల సేకరణ
పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిజాముద్దీన్ మర్కజ్...
గండం గడువలే
కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ
కరోనా పాజిటివ్ 70
డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935
కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n...
క్వారంటైన్ కేంద్రాలు రెడీ
టార్గెట్ 12 వేలు...పూర్తయినవి 11వేల 900
పకడ్భందీగా బెడ్లు ఏర్పాట్లు
అత్యధికంగా నిజామాబాద్లో 2944, అతి తక్కువగా సిద్దిపేట్ లో 70 బెడ్స్
అనుమానిత లక్షణాలు కలిగిన వారిని కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
లాక్డౌన్ మరింత కట్టుదిట్టం
కరోనా కట్టడికి మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు
నగర వ్యాప్తంగా పరిశుభ్రత చర్యలు
ఎవరూ బయటికి రాకుండా కట్టడి
హోం క్వారంటైన్లపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్: కరోనా కట్టడికి ప్రభుత్వ యంత్రాంగం మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లను...
మెరుగుపడుతోంది
హైదరాబాద్లో రెడ్జోన్లు లేవు సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లు నమ్మొద్దు
కరోనా రోగుల్లో పదిమంది కోలుకుంటున్నారు, రేపోమాపో డిశ్ఛార్జి
ఇతర ప్రాంతాల నుంచే వైరస్ వస్తోంది
15 రోజుల్లో అందుబాటులోకి గచ్చిబౌలిలోని కరోనా కేంద్రం
వైద్యసిబ్బంది ప్రాణాలకు తెగించి...
గాంధీలో చికిత్స భేష్
వైద్యులు జాగ్రత్తగా చికిత్స చేస్తున్నారు
ప్రతి రోజు రెండు సార్లు అరోగ్య వివరాలు సేకరిస్తున్నారు
ఇక్కడి సౌకర్యాలు ఏ దేశంలోనూ ఉండవు
వైద్య, పోలీసు సిబ్బంది హీరోలు
వీడియో ద్వారా కరోనా బాధితుడి మనోగతం
మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీ...
రాష్ట్రానికి కేంద్ర బలగాలు రావట్లేదు: డిజిపి మహేందర్రెడ్డి
హైదరాబాద్ : కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర బలగాలు వస్తున్నాయన్న వార్తలు వాస్తవం కాదని డిజిపి మహేందర్రెడ్డి శనివారం నాడు ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకుంటున్నాయన్న...