Home Search
కరోనా వైరస్ విజృంభణ - search results
If you're not happy with the results, please do another search
నిమ్స్లో ఏడుగురికి కరోనా పాజిటివ్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాగాజా పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో ఏడుగురికి కరోనా వైరస్ సోకింది. నిమ్స్ కార్డియాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు వైద్యులు, ముగ్గురు వైద్య సిబ్బందికి కరోనా...
భారత్ను భయపెడుతున్న కరోనా వైరస్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. భారత్లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8,380 కొత్త కోవిడ్-19 కేసులు, 193 మంది మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు….
ఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటలో భారత్లో 7466 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్లో కరోనా కేసుల సంఖ్య 1.65 లక్షలకు చేరుకోగా 4713...
భారత్లో కరోనా విజృంభణ.. భారీగా పెరిగిన కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 7,466 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 175 మరణాలు సంభవించాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
పహాడీషరీప్లో కరోనా కలకలం.. మటన్ వ్యాపారి ఇంట్లో 14మందికి పాజిటివ్
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా పరుగులు పెడుతుంది. మంగళవారం పహాడీషరీప్లోని మటన్ వ్యాపారి కుటుంబంలో 14మందికి పాజిటివ్ ఉన్నటు తేలింది. జియాగూడలోని బంధువుల ద్వారా సోకిన కరోనా అందులో గౌలిపురాకు చెందిన...
కరోనా విజృంభణతో ఇండియా ఉక్కిరి బిక్కిరి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 6,535 కొత్త కోవిడ్-19 కేసులు, 146 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
దేశంలో కరోనా విలయతాండవం.. ఒక్క రోజే 6,767 పాజిటీవ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మొదట్లో వందలల్లో కేసులు నమోదు కాగా, ఇప్పడు వేలల్లో కేసులు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 6,767 కరోనా పాజిటీవ్...
దేశంలో కొత్తగా మరో 6,654 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్ లో 6,654 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 137 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతన్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 5,609 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, 132 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
దేశంలో కొత్తగా 5,611 కరోనా కేసులు.. 140మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 5,611 కోవిడ్-19 కేసులు, 140 మరణాలు నమోదయ్యయయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది....
గోషామహల్ సర్కిల్.14లో కరోనా ‘విజృంభణ’
64కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
వైరస్ విజృంభిస్తున్నా పట్టించుకోని జిహెచ్ఎంసి
ఎస్బిఐ బ్యాంకు ఉద్యోగి మృతి
60 మంది ఉద్యోగులకు హోం క్వారంటైన్కు తరలింపు
గోషామహల్: జిహెచ్ఎంసి సర్కిల్-14 పరిధిలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగి...
దేశంలో కరోనా విజృంభణ.. 90వేలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కోవిడ్ కేసులు 90వేలు దాటాయి. భారత్ లో గత 24 గంటల్లో 120 మరణాలు, 4,987 కోవిడ్-19 పాజిటివ్ కేసుల నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య,...
ఎపిలో మరో 57 మందికి సోకిన కరోనా
అమరావతి: ఎపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్-19 కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో 9,038 శాంపిళ్లను పరీక్షించగా.. అందులో 102 మందికి కరోనా మహమ్మారి సోకినట్లు ఆంధ్రప్రదేశ్...
ఇండియాలో 70వేలకు చేరిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 3,604 కొత్త కోవిడ్ -19 కేసులు, 87 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
ఎపిలో మరో 50 కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,666 శాంపిళ్లను పరీక్షించగా 50 మందికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు ఎపి వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది....
ఎపిలో కొత్తగా 43 కరోనా కేసులు.. 3మరణాలు
అమరావతి: ఎపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,388 శాంపిళ్లను పరీక్షించగా 43 మందికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య...
భారత్లో విజృంభిస్తున్న కరోనా వైరస్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 3,390 కొత్త కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, 103 మరణాలు నమోదయ్యాయయని కేంద్ర ఆరోగ్య,...
“భయం” కరోనా
ఒక్క రోజే కొత్తగా 2441 కేసులు ఇప్పటిదాకా ఇదే అత్యధికం 38,000కు చేరువైన మొత్తం కేసులు మరో 71మంది వైరస్కు బలి మొత్తం మరణాల సంఖ్య 1,223 వెయ్యికి పైగా కేసులున్న రాష్ట్రాలు...
నేవీలో కరోనా కలకలం
పశ్చిమ నౌకాదళంలోని 26 మంది సిబ్బందికి వైరస్, సన్నిహితంగా మెదిలిన వారి కోసం వేట
దేశంలో 991 కరోనా కొత్త బాధితులు
14,790కి చేరిన బాధితులు, మరణాలు 488
వీరిలో మర్కజ్ లింక్వే 4,291 కేసులు
భారత్లో మరణాల...
అంబర్పేటలో యువతికి కరోనా పాజిటివ్ లక్షణాలు
మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో కరోనా విజృంభణ రోజు రోజుకు కరాళానృత్యం చేస్తుంది. శనివారం అంబర్పేట్లోని గంగానగర్లో నివసించే నర్సుకు వైరస్ సోకినట్లు తేలింది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వారి కుటుంబ...