Sunday, September 22, 2024
Home Search

కేరళ ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Famous cartoonist CJ Yesudasan passed away

ప్రముఖ కార్టూనిస్టు సిజె ఏసుదాసన్ కన్నుమూత

కోచ్చి: ప్రముఖ కార్టూనిస్టు సిజె ఏసుదాసన్ బుధవారం తెల్లవారుజామున ఇక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కొవిడ్ తదనంతర అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఎర్నాకుళం ప్రెస్ క్లబ్ అధికారులు వెల్లడించారు. 83...
Shabarimala

శబరిమల యాత్రకు ఏర్పాట్లు రెడీ!

తిరువనంతపురం: కేరళలోని శబరిమల తీర్థయాత్ర మొదలు కావడానికి ఇంకా నెల రోజుల సమయమే ఉంది. కోవిడ్ వ్యాధి దృష్టా భక్తులు సురక్షితంగా దర్శనం చేసుకునేందుకు కేరళ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు...
NIPAH virus

నిఫా నివారణకు టీకా లేదు.. కట్టడి చేయడమే ఏకైక మార్గం

కొజికోడ్ : కేరళలో ఒకవైపు కరోనా, మరోవైపు నిఫా వైరస్ భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ రెండు వైరస్‌లు గబ్బిలాల నుంచి వచ్చినవే అయినా వీటి లక్షణాలు, రోగి ఆరోగ్యసమస్యలు భిన్నంగా ఉంటాయి. కరోనా...

మొప్లా తిరుగుబాటుకు కమ్యూనిస్టు విప్లవ రంగు

కేరళ ప్రభుత్వంపై రాంమాధవ్ విమర్శ కోజికోడ్(కేరళ): కేరళలో 1921లో జరిగిన మొప్లా తిరుగుబాటుగా పేరుపొందిన మప్పిల అల్లర్లు భారతదేశంలో తాలిబాన్ తరహాలో జరిగిన మొదటి ఘర్షణలని, దీన్ని కమ్యూనిస్టు విప్లవంగా చూపెట్టేందుకు కేరళలోని వామపక్ష...

ఒత్తిడికి తలొగ్గి ప్రాణాలను పణంగా పెడతారా?

కేరళ బక్రీద్ సడలింపులపై సుప్రీంకోర్టు ఆగ్రహం ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ న్యూఢిల్లీ: బక్రీద్ సందర్భంగా కేరళ ప్రభుత్వం మూడు రోజుల పాటు కరోనా ఆంక్షలను సడలించడాన్ని సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా ఆగ్రహం...
Increased number of daily Devotees visiting Sabarimala

శబరిమల దర్శన భక్తుల సంఖ్య పెంపు

  తిరువనంతపురం : శబరిమల అయ్యప్పస్వామిని దర్శించే రోజువారీ భక్తుల సంఖ్యను 5 వేల నుంచి 10 వేలకు పెంచారు. కేరళ ప్రభుత్వం ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భక్తులు కరోనా...
SC orders to close Italian Marines case

ఇటలీ మెరైన్లపై కేసు మూసివేతపై 15న సుప్రీం ఉత్తర్వులు

న్యూఢిల్లీ: ఇద్దరు కేరళ మత్సకారులపై కాల్పులు జరిపి వారి మృతికి కారణమైన ఇద్దరు ఇటలీ మెరైన్లపై నమోదైన కేసులో విచారణ ముగింపునకు, అలాగే మృతు కుటుంబ సభ్యులకు రూ.10 కోట్ల నష్టపరిహారం పంపిణీకి...
tauktae cyclone live tracker

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు వర్షాలు

ముంబయి/న్యూఢిల్లీ: తౌక్టే తుఫాన్ ఆదివారం తీవ్రరూపం దాల్చింది. ఉత్తర వాయవ్య దిశగా తుఫాన్ పయనిస్తోంది. మధ్యాహ్నం తర్వాత గోవాకు ఉత్తర వాయవ్యంలో కేంద్రీకృతం కానుంది. దీని ప్రభావంతో రోజంతా ఈదురుగాలులు, వర్షాలు ఉంటాయని...
Defects in Oxygen distribution

ఆక్సిజన్ పంపిణీలో లోపాలు

  ప్రస్తుతం ఎక్కడ విన్నా ఒక్కటే మాట ఆక్సిజన్.. ఆక్సిజన్.. ఆక్సిజన్ కొరత.. కరోనా మొదటి వేవ్ లో అయితే మనకు ఎదురైన ప్రధాన సమస్యలు ఔషధాలు బెడ్స్ కొరత ..ఆ సమయంలో అందరి...
Kerala Govt Inquiry into Central Investigation Agencies

కేంద్ర దర్యాప్తు సంస్థలపై విచారణ

  కేరళ ప్రభుత్వ కీలక నిర్ణయం తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలపై న్యాయ విచారణకు సిఫార్సు చేయాలని తీర్మానించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని బిజెపి అధికార...
CM KCR Invasion on Coronavirus

సనాతన ధర్మనిరతుడు కెసిఆర్

  14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటాన్ని గాంధేయమార్గంలో అహింసాయుతంగాను, అత్యంత సమర్థవంతంగాను దేశమంతా అబ్బురపడే విధంగా నిర్వహించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ నిఖార్సయిన హిందువు. హిందూమతంలోని వసుధైక...
Mohanlal as Mankind Pharma brand ambassador

మ్యాన్‌కైండ్ ఫార్మా బ్రాండ్ అంబాసిడర్‌గా మోహన్‌లాల్

  మన తెలగాణ/ హైదరాబాద్ : ప్రముఖ ఔషధ సంస్థ మ్యాన్‌కైండ్ ఫార్మా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఆయన మలయాళంతో పాటు తమిళ్, తెలుగు, హిందీ, తదితర భాషల్లో 400లు...

కార్మిక, కర్షక నిరసన

  ఎన్నికల విజయాలు ఇచ్చిన బలంతో ఎదురులేని అధికారాన్ని అనుభవిస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వం నిజస్వరూపం ఈ నెల 26, 27 (గురు, శుక్రవారాలు) తేదీల్లో చోటు చేసుకున్న రెండు ఘట్టాల అద్దంలో ప్రస్ఫుటంగా...

సంపాదకీయం: భావ ప్రకటన స్వేచ్ఛకు హాని

 ‘సాధారణ పౌరులకు పోలీసులు సమన్లు (స్టేషన్‌కు పిలిపించుకునే ఆదేశాలు) జారీ చేయడం ఇదే విధంగా కొనసాగితే అది ప్రమాదకరంగా మారుతుంది, రాజ్యాంగం 19(1) (ఎ) అధికరణ ప్రాథమిక హక్కుగా ప్రసాదించిన భావ ప్రకటనా...

కేశవానంద భారతి

ఆదివారం తెల్లవారు జామున మరణించిన కేరళలోని ఎడ్నీర్ మఠాధిపతి కేశవానంద భారతి దేశంలో రాజ్యాంగ న్యాయంతో ముడిపడి చిరస్థాయిని పొందుతారు. 1969, 1971లో కేరళ ప్రభుత్వం రెండు భూసంస్కరణల చట్టాలను తెచ్చి...
Devotees Not Allowed to be in Sabarimala Temple

శబరిమలలో భక్తులకు అనుమతి లేదు..

తిరువనంతపురం: దేశంతోపాటు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో శబరిమలలో భక్తులను అనుమతించడం జరగదని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా భక్తులను అనుమతించబోమని కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్...

తెరుచుకొంటున్న మద్యం షాపులు

  రెడ్‌జోన్లలోను కంటైన్‌మెంట్ ఏరియాల వెలుపల అనుమతి ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటకలోని అన్ని జిల్లాల్లో నేటినుంచి అమ్మకాలు అదే బాటలో ఎపి,గోవా, అసోం మరిన్ని రాష్ట్రాలు కూడా అనుమతించే అవకాశం న్యూఢిల్లీ/ముంబయి/బెంగళూరు: దేశవ్యాప్తంగా విధించిన రెండో విడత లాక్‌డౌన్ గడువు...

ప్లాస్మాథెరపీపైనే ఆశలు

  నెలరోజుల గడిచిన రోగులపై తగ్గని కరోనా ప్రభావం చికిత్సను ప్రారంభించేందుకు వైద్యులు ఏర్పాట్లు దీనికోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక కమిటీ నియమాకం కమిటీ ఎంపిక చేసివారికే ప్లాస్మాథెరెపీ చికిత్స మన తెలంగాణ, హైదరాబాద్ : కరోనా వైరస్ నుంచి...

14 రోజుల క్వారంటైన్ పనికొస్తుందా?

    కరోనాపై కేరళ చెబుతున్న పాఠం ఏమిటి? లక్షణాలు కనిపించకున్నా వ్యాధి ఉండవచ్చు 26 రోజుల క్వారెంటైన్ తర్వాత కరోనా లక్షణాలు ఒక్కోసారి నెల రోజులైనా పట్టవచ్చు క్వారెంటైన్ తర్వాత కూడా పరీక్షల్లో పాజిటివ్ ముందుచూపుతో కట్టడి చేసిన కేరళ తిరువనంతపురం...
Corona

క్రమంగా కరోనా కోరలు

కేరళలో కొత్తగా ఆరు, కర్ణాటకలో మూడు, పూణెలో మరో 3 కేసులు నమోదు 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు మూత దేశంలో మొత్తం 59 మందికి కోవిడ్ 19 పాజిటివ్ ఇరాన్ నుంచి 58 భారతీయులు...

Latest News