Home Search
కొత్తూరు - search results
If you're not happy with the results, please do another search
ట్యాంకర్ను ఢీకొట్టిన కారు: ఇద్దరు మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ దగ్గర శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంకర్ను కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు...
మీసేవలో సాదాబైనామాల దరఖాస్తులు
ఫీజు చెల్లింపులు కూడా ఇక్కడే
గ్రామాల్లోని భూములకు మాత్రమే అవకాశం
పట్టణాల్లో సాదాబైనామాలకు అవకాశం లేదు
2016, 17లో రెవెన్యూ శాఖ గుర్తించిన
హెచ్ఎండిఏ, కుడాలలోని కొన్ని ప్రాంతాలకు మాత్రం వర్తింపు
మండలాలు, గ్రామాల జాబితాతో పాటు
మార్గదర్శకాలను విడుదల...
జంగల్ బచావో… జంగల్ బడావో
మొక్కలునాటిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రకృతి పరిరక్షణే లక్ష్యంగా ప్రముఖులంతా గ్రీన్ఇండియా ఛాలెంజ్ విసురుకుంటున్నారు. సెలబ్రిటీలతో పాటుగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. పర్వదినాలకు, పండుగలకు, పుట్టిన రోజులకు...
డిసిఎం ఢీకొని యువకుడు దుర్మరణం
సంగారెడ్డి: డిసిఎం ఢీకొని యువకుడు మృతి చెందిన విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని కొత్తూరు గ్రామ శివారులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ దుర్గఘటనలో ప్రశాంత్ అనే యువకుడు అక్కడికక్కడే...
భూతగాదాలతోనే కాంగ్రెస్ నేత హత్య
నిందితుల అరెస్టు, రిమాండ్కు తరలింపు : షాద్నగర్ ఎసిపి
రంగారెడ్డి: భూ తగాదాల వల్లే ఈ నెల 19వ తేదీన కాంగ్రెస్ సీనియర్ నేత, సింగిల్ విండో మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి హత్యకు గురయ్యారని...
రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి
రంగారెడ్డిః జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొత్తూరు మండల కేంద్రంలోని విజయలక్ష్మీచౌరస్తా వద్ద శనివారం మధ్యహ్నం లారీ, బైకు ఢీకొని భార్యభర్తలు ఇద్దరూ మృతి చెందారు. పోలిసులు తెలిపిన వివరాల...
లంచావతారులు
రూ.1.50లక్షలు తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్
రూ. 70వేలతో రెడ్హ్యాండెడ్గాపట్టుబడిన ఎఇ
అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన అధికారులు
మున్సిపల్ కమిషనర్కు సహకరించిన బిల్డింగ్ ప్లానర్ అరెస్ట్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఓ బిల్డింగ్ పనులను నిలిపివేయకుండా ఉండేందుకు రూ. 1.50లక్షలు...
ఉద్యోగం కోసం తండ్రిని చంపిన తనయుడు
సహకరించిన భార్య, కుమారులు
పెద్దపల్లి: ఉద్యోగం కోసం ఓ కొడుకు తండ్రి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలం, కొత్తూర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం పెద్దపల్లి...
వడదెబ్బతో గిరిజన కళాకారుడు మృతి
జన్నారం: జన్నారం మండలం కొత్తూరుపల్లెకు చెందిన గిరిజన కళాకారుడు సోయం రత్నం (48)మంగళవారం ఉట్నూర్ మండలం అస్నాపూర్లో వీడియో చిత్రీకరణ చేస్తుండగా వడదెబ్బ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. గత 25 సంవత్సరాలుగా...
తెలంగాణలో…లాక్డౌన్… రెండోరోజు
రోడ్లపైకి వచ్చినవారికి క్లాస్ తీసుకున్న కలెక్టర్
రా.7 గం.ల నుంచి ఉ. 6 గం.ల వరకు బయటకు రావొద్దు
టూవీలర్పై ఒక్కరే వెళ్ళాలి... అంబులెన్స్ల్లో ప్రయాణికులు
డిఎస్పిపై కేసు... విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా
అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద...
రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడి పట్ల మంత్రి కొప్పుల మానవత్వం
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడి పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ మానవత్వంతో స్పందించారు. రోడ్డు ప్రమాద బాధితుడిని మంత్రి కాన్వాయ్లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించి అతని ప్రాణాలు కాపాడారు. కరీంనగర్...
కోరలు చాచిన కాలుష్యం
287 నగరాల్లో వాయు కాలుష్యం
తెలంగాణలో 9
ఎపిలో 6 పట్టణాలు
231 నగరాల్లో అధికంగా నమోదు
గ్రీన్పీస్ ఇండియా సర్వేలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : వాయు కాలుష్యం ఇప్పుడు మెట్రోపాలిటిన్ నగరాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ...