Home Search
దక్షిణమధ్య రైల్వే - search results
If you're not happy with the results, please do another search
వివిధ కారణాలతో 262 రైళ్ల రద్దు.. 9 రైళ్లు రీ షెడ్యూల్…
మనతెలంగాణ/హైదరాబాద్ : వివిధ కారణాల నేపథ్యంలో కొన్ని రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారి మళ్లీంచినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ‘అగ్నిపథ్’పై దేశ వ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో యువత పెద్ద ఎత్తున...
యువత కోపాగ్ని.. ‘రైళ్లు బుగ్గి’
అగ్నిపథ్పై ఆగ్రహ జ్వాలలు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్పై ఆర్మీ ఉద్యోగార్థుల మెరుపుదాడి
రైలు బోగీలకు నిప్పు, పలు రైళ్ల అద్దాలు ధ్వంసం
ప్లాట్ఫాంపై దుకాణాలు లూటీ పోలీసుల కాల్పులు, ఒకరి
మృతి, 15మందికి గాయాలు గాయపడిన వారిలో...
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో నాలుగు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్టా మరో నాలుగు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్- టు కలబుర్గి, - కలబుర్గి- టు హైదరాబాద్ సెంట్రల్ల మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు...
మొదటి గూడ్స్
మనతెలంగాణ/హైదరాబాద్ : సత్తుపల్లి నుంచి బొగ్గుతో లోడ్ అయిన మొదటి రైలు శనివారం ప్రారంభమయ్యింది. ఇది కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ ఫర్ జెన్కో (కెటిపిజి)కు రవాణా అయ్యింది. ఇది భద్రాచలం రోడ్...
పలు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లు
దక్షిణమధ్య రైల్వే
హైదరాబాద్: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక సర్వీసులను నడుపుతుండగా...
ఎంఎంటిఎస్ ఫస్ట్ క్లాస్ చార్జీలు 50 శాతం వరకు తగ్గింపు
సబర్బన్ ఫస్ట్ క్లాస్ సింగిల్ జర్నీ చార్జీల తగ్గింపు రేపటి నుంచి అమల్లోకి...
ఫలక్నుమా టు సికింద్రాబాద్ టు హైదరాబాద్ టు లింగంపల్లి టు రామచంద్రాపురం మధ్య
ప్రయాణించే వారికి ప్రయోజనకరం
మనతెలంగాణ/హైదరాబాద్ : సికింద్రాబాద్ టు...
కాలక్షేపంగా మారిన వ్యవసాయ పరిశోధనలు
కొత్తవంగడాలు లేకే వెనకబడి పోయాం
ఈఏడాది 500టన్నుల మామిడి ఎగుమతి లక్షం
ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: మన వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాలు ..రీసెర్చ్ సెంటర్లు బలహీనంగా ఉన్నాయి..అందుకే ఉత్పత్తి ఉత్పాదకతలో ఎంతో వెనుకబడిపోయాం..మన రీసెర్చ్ సెంటర్లు...
రద్దైన పలు రైలు సర్వీసులు తిరిగి పునః ప్రారంభం
ఇరు రాష్ట్రాల ప్రజలకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. గతంలో పలు కారణాల వల్ల రద్దైన పలు రైలు సర్వీసులను తిరిగి...
ప్రయాణికుల కోసం 19 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి….
మనతెలంగాణ/హైదరాబాద్: వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి వివిధ గమ్యస్థానాల నుంచి 19 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు...
ప్రయాణికుల కోసం 19 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి….
హైదరాబాద్: వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి వివిధ గమ్యస్థానాల నుంచి 19 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు...
విశాఖపట్నం-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్ల సర్వీసుల పొడిగింపు
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైలు నంబర్స్ 08579, 08580,...
ప్రయాణికులకు అందుబాటులోకి ‘మెమూ’ రైళ్లు
సికింద్రాబాద్ టు -ఉందానగర్-
ఉందానగర్ టు మేడ్చల్
కనీస చార్జీ రూ.10, గరిష్ట చార్జీ రూ.15లు
మనతెలంగాణ/హైదరాబాద్: మెమూ (మొయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టీపుల్ యూనిట్) ప్యాసింజర్ రైళ్లను పునఃప్రారంభించాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్ రీజియన్...
సంక్రాంతి పండుగకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
అందుబాటులోకి తీసుకొచ్చిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికులతో రైళ్లన్నీ రద్దీగా మారడంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా తాజాగా సికింద్రాబాద్ నుంచి విశాఖకు...
రెండు డోసులు తీసుకుంటేనే ఆ రైళ్లలో ప్రయాణానికి అనుమతి
మనతెలంగాణ/హైదరాబాద్ : కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారికి మాత్రమే చెన్నై సబ్అర్బన్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిస్తామని దక్షిణ రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. ఈ నిబంధనలు జనవరి 10వ తేదీ...
జనవరిలో పలు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి…
దక్షిణమధ్య రైల్వే అధికారుల వెల్లడి
హైదరాబాద్: ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు దక్షిణ మధ్య...
588 స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సేవలు
అన్ని రైల్వే స్టేషన్లలో సేవలను ప్రవేశపెట్టిన దక్షిణమధ్య రైల్వే
హాల్ట్ స్టేషన్లు మినహా అన్ని స్టేషన్లలో సేవలు
నవంబర్లో 13,950 జిబి డేటాను వినియోగించుకున్న రైల్వే ప్రయాణికులు
మనతెలంగాణ/హైదరాబాద్ : భారతీయ రైల్వే ప్రయాణికులకు సకల సౌకర్యాలను...
588 స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సేవలు
అన్ని రైల్వే స్టేషన్లలో సేవలను ప్రవేశపెట్టిన దక్షిణమధ్య రైల్వే
హాల్ట్ స్టేషన్లు మినహా అన్ని స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సేవలు
నవంబర్లో 13,950 జిబి డేటాను వినియోగించుకున్న రైల్వే ప్రయాణికులు
హైదరాబాద్: భారతీయ రైల్వే ప్రయాణికులకు సకల...
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అందుబాటులోకి తీసుకొచ్చిన దక్షిణమధ్య రైల్వే
డిసెంబర్ 17వ తేదీన సికింద్రాబాద్ నుంచి ప్రారంభం
నేటి రిజర్వేషన్లు ప్రారంభం
హైదరాబాద్: భక్తుల విజ్ఞప్తి మేరకు శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక...
రేపు, ఎల్లుండి 41 రైళ్ల రద్దు
జవాద్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో
దక్షిణమధ్య రైల్వే అధికారుల నిర్ణయం
హైదరాబాద్: జవాద్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మీదుగా ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది....
పలు రైళ్ల దారి మళ్లింపు
హైదరాబాద్: అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో దక్షిణమధ్య రైల్వే పలు రైళ్లను దారి మళ్లీస్తోంది. నందలూరు టు-రాజంపేట మధ్య...