Sunday, September 22, 2024
Home Search

దవాఖాన - search results

If you're not happy with the results, please do another search
One Killed in Patancheru

పటాన్ చెరులో వ్యక్తి దారుణ హత్య..

సంగారెడ్డి: పటాన్ చెరు మండలంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి ఇస్నాపూర్ శివారులో ఓ వ్యక్తిపై కొందరు దుండగులు దాడి చేసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి...

కామారెడ్డిలో పెళ్లి ఆటో బోల్తా.. ముగ్గురి పరిస్థితి విషమం

కామారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తాడ్వాయి మండలం దేమే గ్రామ శివారులో పెళ్లి బృందంతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే...

ములుగులో రోడ్డు ప్రమాదం.. ఎంఎల్ఎ సీతక్క పిఎ జబ్బార్ మృతి..

ములుగు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సీతక్క పిఎ జబ్బార్ మృతి చెందారు. శనివారం రాత్రి ములుగు కేంద్రంలోని సాధన స్కూల్ వద్ద బైక్ పై వెళ్తున్న జబ్బార్...

హక్కుల ఉద్యమ దిక్సూచి

దేశంలో పరాగ్ కుమార్ దాస్, జలీల్ ఆంద్రబీల హత్యల తర్వాత దేశంలోనే పౌర హక్కుల సంఘం స్తబ్దతకు గురైన స్థితి లో డా. రామనాధం లాంటి హక్కుల కార్యకర్తల కార్యాచరణ దేశ వ్యాప్తంగా...
Father suicide after his daughter died in Khairatabad

ఖైరతాబాద్ లో విషాదం.. కూతురి మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య!

హైదరాబాద్: తన కూతురి మృతిని తట్టుకోలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం ఘటన నగరంలోని ఖైరతాబాద్ లో చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అయితే, తన కూతురు...
Youth murdered in Mailardevpally

మైలార్ దేవుపల్లిలో యువకుడు దారుణ హత్య..

రంగారెడ్డి: జిల్లాలోని మైలార్ దేవుపల్లిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. 17ఏళ్ళ యువకుడిని గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి చంపారు. లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మానుష్య ప్రాంతంలోకి యువకుడిని తీసుకెళ్లిన దుండగులు...

వృద్ధులకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం

వనపర్తి ప్రతినిధి : ఓటు వేసేందుకు వయోవృద్ధులకు అన్ని విధాల సౌకర్యాలు క ల్పించడానికి కట్టుబడి ఉన్నామని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి సమావేశ మందిరంలో...
Police recovered unknown body at Adibhatla ORR

సిద్దిపేటలో మహిళ దారుణ హత్య.. గొంతు కోసి, శరీరం నుంచి కాళ్లు వేరుచేసి..

సిద్దిపేట: జిల్లాలో ఓ మహిళ దారుణంగా హత్య చేయబడింది. ములుగు మండలం బండమైలారంలో వెంకటమ్మ(40) అనే మహిళను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ప్లాస్టిక్ సామాగ్రి అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్న మహిళను...

మైలార్ దేవ్ పల్లిలో కారు బీభత్సం.. విద్యార్థి మృతి

రంగారెడ్డి: జిల్లాలోని మైలార్ దేవ్ పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. దుర్గానగర్ చౌరాస్తాలో గురువారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి, రోడ్డుపై ఆగి ఉన్న మరో...
We have reduced maternal and child mortality

మాతా శిశు మరణాలు తగ్గించాం

ఈ విషయంలో రాష్ట్రానికి దేశంలోనే మూడోస్థానం గాంధీ ఆస్పత్రిలో 200 పడకల ఎంసిహెచ్ హాస్పిటల్  ప్రారంభించిన అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్ : ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో...
Sewage system should be improved

మురుగునీటి వ్యవస్థ మెరుగుపర్చాలి

విద్యాలయాలకు, వసతి నిలయాలకు విద్యుత్ సరఫరాను తొలగించొద్దు టిబి రోగులను దత్తత తీసుకోవాలి జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మనతెలంగాణ/ హైదరాబాద్ : నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మురుగునీటి...
Shravana masam bonals in Niloufer hospital

నిలోఫర్ ఆసుపత్రిలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : నిలోఫర్ ఆసుపత్రిలో శ్రావణ మాస బోనాల ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈవేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మన్నెబోయిన కృష్ణ యాదవ్...
Road accident in Vanasthalipuram: Two killed

రహమత్ నగర్‌లో బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసి బస్సు.. వ్యక్తి మృతి

హైదరాబాద్‌ః నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు(శుక్రవారం) ఉదయం రహమత్ నగర్‌లో ఆర్టీసి బస్సు, ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బస్సు...
Harish Rao speech in Independence day

మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు: హరీష్ రావు

సిద్దిపేట: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వేఛ్చావాయువులు పీల్చుకున్న మన భారతదేశానికి 76 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వాతంత్య్ర దినోత్స వేడుకలకు విచ్చేసిన ప్రతీ ఒక్కరికీ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి...

కుత్బుల్లాపూర్ లో రెండు బైకులు ఢీ… ఒకరు మృతి

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసి కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన రెండు బైకులు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరోకరికి గాయాలయ్యాయి. సమాచారం అదుకున్న...
Home Guard suicide with petrol in Goshamahal

మహిళను పెట్రోల్ పోసి తగులపెట్టారు: శంషాబాద్ ఎసిపి

రంగారెడ్డి:శంషాబాద్ లోని సాయి ఎన్ క్లేవ్ లో వద్ద ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు....
Rowdy Sheeter killed in Warangal

పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య…

పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడపై కొందరు గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు వెంటనే...
Head Constable died after fell into Kakatiya Canal

శంషాబాద్ లో దారుణం.. మహిళను హత్య చేసి…

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో దారుణ సంఘటన జరిగింది. సాయి ఎన్ క్లేవ్ లో వద్ద ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సాయి ఎన్ క్లేవ్ లో ఇళ్ల స్థలాల...

వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

వట్‌పల్లి: మండల పరిధిలోని షాద్‌నగర్(గట్‌పల్లి)లో తెలుగానం శ్రీలత (21) భర్త రవి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని వట్‌పల్లి ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు తెలిపారు.ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అదే...
Harish Rao Rakhi Pournami Wishes to People

ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూలైలో 72 శాతం ప్రసవాలు

వైద్య సిబ్బందిని అభినందించిన మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్: రాష్ట్రంలో జూలై నెలలో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 72.8 శాతం నమోదు కావడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం...

Latest News