Home Search
పంటలను - search results
If you're not happy with the results, please do another search
ముంచుకోస్తున్న మోచా తుపాన్ !
హైదరాబాద్: అసలే అకాల వర్షాలు వడగండ్ల వానలతో పంటలను నష్టపోయి విలవిల లాడిపోతున్న రైతాంగం పరిస్థితి మూలిగేనక్కపై తాటి పండు పడ్డ చందంగా తుపాన్ రూపంలో మరో విపత్తు ముంచుకు రాబోతోంది. రాష్ట్రంలో...
ఎంఎల్ఎ సండ్ర వీరయ్య ఆచూకి తెలపండి..
సత్తుపల్లిః సత్తుపల్లి ఎంఎల్ఎ సండ్ర వెంకట వీరయ్య ఆచూకీ తెలపండని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్, ఐఎన్టియుసి సెంట్రల్ కౌన్సిల్ సెక్రెటరీ రావి నాగేశ్వరరావు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు...
ప్రపంచ వ్యాప్తంగా బియ్యం కొరత!
చైనా, పాకిస్థాన్ వంటి వరి ధాన్యం పండించే దేశాల్లో కరవు, వాతావరణ ప్రతికూలత కారణంగా ధాన్యం ఉత్పత్తి పడిపోయింది. అమెరికా, యూరప్లలో ఉత్పత్తి కూడా తగ్గింది. ఉక్రెయిన్ యుద్ధం కూడా బియ్యం ఉత్పత్తి...
ఆగని వానలు.. ఆందోళనలో రైతాంగం.. మరో మూడు రోజులు వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : వర్షాలు ఆగటం లేదు. పదిరోజులుగా నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాలు, వడగండ్ల వానలు, బలమైన ఈదురు గాలులతో యాసంగి పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. నోటికాడికొచ్చిన పంటలను కాపాడుకోలేక...
బాధిత రైతులను పరామర్శించిన మంత్రి కెటిఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని గోపాలపల్లి గ్రామంలో మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటించారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని చూసి నష్టపోయిన పంట వివరాలు మంత్రి కేటీఆర్ రైతుల...
ప్రత్యామ్నాయమే శరణ్యమా!
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసిన రైతులకు రిక్తహస్తాలే మిగులు తున్నాయి. అకాల వర్షాలు, వడగండ్ల వానలు రైతుల కష్టాన్ని ఊడ్చేస్తున్నాయి. పంటలు...
జల గణన
దేశంలో 24,24,540 నీటి వసతులున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ గత వారంలో విడుదల చేసిన జల వనరుల గణన నివేదిక ప్రాణావసరమైన నీటి లభ్యతలో మనం ఎక్కడ వున్నామో తెలియజేస్తున్నది. ప్రపంచ జనాభాలో...
’రైతులకు కావాల్సింది రైతు బీమా కాదు.. పంట బీమా’: రేవంత్రెడ్డి
రాజంపేట్: రాష్ట్రంలోని రైతులకు కావాల్సింది రైతు బీమా కాదు పంట బీమానని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో రైతులు ఏ ఒక్క రోజు కూడా సంతోషంగా...
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
చేవెళ్ల: తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు సున్నపు వసంతం తెలిపారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క...
‘తడిసినా’.. ధాన్యం కొంటాం
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రకృతి విపత్తులు రైతుల వెన్ను విరుస్తున్నాయి. అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రాష్ట్రంలో యాసంగి పంటలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు , బలమైన ఈదరుగాలులతో కూడిన...
అకాల వర్ష బాధిత రైతులకు అండగా ప్రభుత్వం
మన తెలంగాణా/జనగామ: ఉరుములు, మెరుపులు, వడగండ్లు, గాలి వానతో రైతంగాన్ని అతలాకుతలం చేసిన అకాల వర్షాలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే...
జల సంక్షోభం దిశగా భారత్
2050 నాటికి భారత్ తీవ్ర జల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ది వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్టు 2023 వెల్లడించింది. అయితే ప్రభుత్వం మాత్రం అదేమంత భయంకరమైన సంకేతం కాదని ఉదాసీనంగా చెబుతోంది. అంతేకాదు...
పచ్చనాకుల నెత్తుటి గాయం
అది వసంత రుతువు ముగిసి వేసవి మరింత ముదురుతున్న కాలం అక్కడ రాలిపడ్డవి ఎండుటాకులు, రాలకులు కాదు అడవి నుంచి వరుసబెట్ట్టి వచ్చిన పచ్చనాకులు తమ హక్కుల కోసం, జీవనం కోసం, అడవి...
అంతరిక్షంలో పండిన టమోటాలు
అంతరిక్షంలో ఎలాంగి సాగు నేలలు కానీ, తోటలు కానీ లేకుండా ల్యాబ్ లోనే పంటలను పండించి, వ్యోమగాములకు అందుబాటు అయ్యేలా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈమేరకు వ్యోమగాములు...
చైనాకు శ్రీలంక కోతుల ఎగుమతి?
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ఇప్పుడు అంతరించిపోతున్న ఓ రకం జాతికి చెందిన కోతులను చైనాకు ఎగుమతి చేయాలనుకుంటోంది. చైనాలకు లక్ష కోతులను తరలించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు శ్రీలంక తాజాగా...
వచ్చి చూస్తే తెలుస్తుంది
మన తెలంగాణ/సంగారెడ్డి : తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఎపి మంత్రికి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖా మంత్రి హరీశ్రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా ఆంథోల్...
అభివృద్ధిలో ఫస్ట్.. అవినీతిలో లాస్ట్
న్యూఢిల్లీ : తెలంగాణరాష్ట్రం అభివృద్ధిలో ఫస్ట్, అవినీతిలో లాస్ట్లో ఉండడం వల్లనే రాష్ట్ర ప్రజలు కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్ ప్రస్తుతం బిఆర్ఎస్) ప్రభుత్వానికి రెండోసారి అఖండ మెజారిటీ అందించి...
డంపింగ్ యార్డులో చిరుతపులి మృతి
చందనపల్లి: నల్గొండ జిల్లాలో బుధవారం చిరుతపులి మృతి చెందింది. చందనపల్లి సమీపంలోని డంపింగ్ యార్డులో చిరుతపులి కళేబరాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. డంపింగ్...
TERI-IWA-UNDP వాటర్ సస్టెయినబిలిటీ అవార్డు గెలుచుకున్న అట్రాటెక్ సిమెంట్..
దేశంలో అతిపెద్ద సిమెంట్, ఆర్ఎంసీ కంపెనీ అలా్ట్రటెక్ సిమెంట్ లిమిటెడ్కు అత్యంత ప్రతిష్టాత్మకమైన TERI-IWA-UNDP వాటర్ సస్టెయినబిలిటీ అవార్డు 2022ను ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇనిస్టిట్యూట్ (TERI), ఇంటర్నేషనల్ వాటర్ అసోసియేషన్ (IWA),...
ఆ పని చేస్తే మహారాష్ట్రకు రాను: సిఎం కెసిఆర్
కెసిఆర్కు ఇక్కడేం పని అని మాజీ సీఎం ఫడ్నవీస్ అంటున్నారని, భారత పౌరుడిగా ప్రతి రాష్ట్రానికి వెళతానని కెసిఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్ర కాంధార్ లోహలో జరిగిన బిఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్లో సిఎం కెసిఆర్...