Home Search
సీతక్క - search results
If you're not happy with the results, please do another search
రూ.500కే సిలిండర్ పై ముఖ్యమంత్రి కీలక ప్రకటన
గతంలో మహిళల కష్టాలను దృష్టిలో పెట్టుకుని రూ. 400కే గ్యాస్ ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రూ. 1200 ఉన్న గ్యాస్ సిలిండర్ ను త్వరలో మహిళలకు రూ.500లకే ఇస్తామని...
బిఆర్ఎస్ నేతలకు కడుపునొప్పి ఎందుకు ?: సిఎం రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్: కేస్లాపూర్ లోని నాగోబా ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిఎంతో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క ప్రత్యేక పూజలు...
నాగోబా ఆలయంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లోని నాగోబా ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిఎంతో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క ప్రత్యేక...
ఇంద్రవెల్లిలో సమరభేరి
నేడు కాంగ్రెస్ భారీ బహిరంగ సభ
పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సిఎం రేవంత్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ఇంద్రవెల్లిలో శుక్రవారం జరిగే తెలంగాణ పునర్నిర్మాణ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ...
ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయండి
మంచిర్యాల: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాతో కాంగ్రెస్ ది ప్రత్యేక అనుబంధమని, అభివృద్ధిలో మొదటి అడుగు ఇంద్రవెల్లి సభ నుండే ప్రారంభం అవుతుందని... ఇంద్రవెల్లి సభను అందరూ విజయవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి...
సర్పంచులకే తాగునీటి విధులు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేవలం గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికి నీళ్లు...
కాంగ్రెస్ సీనియర్ నేత నర్సా రెడ్డి ఇకలేరు
తుది శ్వాస విడిచిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నర్సారెడ్డి
ఆయన మృతిపై విచారం వ్యక్తం చేసిన సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు
ఆయన భౌతికకాయానికి నివాళ్లు అర్పించిన రేవంత్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్...
ఫిబ్రవరి 2న ఆదిలాబాద్ లో రేవంత్ పర్యటన
హైదరాబాద్: ఫిబ్రవరి 2వ తేదిన ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చేయనున్నారు. ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ జరగనుంది. నాగోబా దగ్గర రేవంత్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. సిఎం పర్యటనపై రేపు...
త్వరలో కుల గణన
నియోజకవర్గానికో ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్
గురుకులాల సొంత భవనాలకు స్థలాల గుర్తింపు
గ్రీన్ ఛానల్ ద్వారా డైట్, కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపు
విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మరింత ప్రయోజనం
బిసి, ఎస్సి, ఎస్టి సంక్షేమ విభాగాల సమీక్షలో...
ఇంకా ఐదు రోజులే…
రంగారెడ్డి : సర్పంచ్లు సర్దుకుంటున్నారు. ఐదు సంవత్సరాల పదవి కాలం మరో ఐదు రోజుల్లో ముగుస్తుండటంతో ముఠా, ముల్లే సర్దుకోవడంతో పాటు కొందరు అందినకాడికి దండుకునే పనులు జోరుగా చేస్తున్నారు. కోట్లు వెచ్చించి...
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి
ములుగు జిల్లాలో ఎస్సి వాడలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా జెండా కడుతుండగా విద్యుత్ తీగలు తాకి ఇద్దరు యువకులు చనిపోయారు. మరో యువకుడు చక్రి...
ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటర్లను క్రమబద్ధీకరించాలి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో ఔట్ సోర్సింగ్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని మంత్రి సీతక్కను ఆ సంఘం నాయకులు కోరారు. ఆమెకు శనివారం వినతిప్రతం...
17 స్థానాల్లో గెలుపే లక్ష్యం
మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి ఢిల్లీ వేదికగా వీరం తా...
లోక్సభ ఎన్నికలపై గురి
మనతెలంగాణ/హైదరాబాద్ : 17 ఎంపి సీట్లలో 12కు తగ్గకుండా గెలిపించుకోవాలని సిఎం, పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి నియోజకవర్గాల నాయకులకు, మంత్రులకు సిఎం సూచించారు. జూబ్లీహిల్స్లోని ఎంసిఆర్హెచ్ఆర్డీ లో కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన సమీక్ష...
అంధుల రిజర్వేషన్ను ప్రభుత్వం పరిశీలిస్తుంది
లూయిస్ బ్రెయిలి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
లూయిస్ బ్రెయిలి జయంతి వేడుకల్లో మంత్రి సీతక్క
మన తెలంగాణ / హైదరాబాద్ : అంధుల రిజర్వేషన్ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ...
నేడు రాష్ట్రవ్యాప్తంగా సావిత్రిబాయి పూలే జయంతోత్సవాలు
బిసిలకు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల పిలుపు
మన తెలంగాణ / హైదరాబాద్ : సామాజిక సంఘ సేవకురాలు, భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే 193వ జయంతోత్సవాలను...
రైతులకు రెండు పంటలకు నీరు అందిస్తాం
గత ప్రభుత్వ హయాంలో అన్నదాతలకు అన్యాయం: మంత్రి సీతక్క
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పంటకు నీరు ఇవ్వకుండా గత ప్రభుత్వం అన్యాయం చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ...
గ్రామాల్లో జరిగే అభివృద్ధిలో జాప్యం చేయరాదు
అధికారులు అంకిత భావంతో విధులు నిర్వహించాలి
పెండింగ్ జీతాలు రూ.46 కోట్లు విడుదల చేసిన మంత్రి సీతక్క
మన తెలంగాణ/ హైదరాబాద్: గ్రామాలలో అన్ని మౌళికసదుపాయాలను కల్పించాలని, గ్రామాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో ఎలాంటి జాప్యం...
వైభవంగా క్రిస్మస్ వేడుకలు
రాష్ట్రవ్యాప్తంగా చర్చిలలో ప్రార్థనలు
చర్చిల వద్ద ఇబ్బందులు రాకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మిస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఏసుక్రీస్తు ప్రార్ధనలతో చర్చిలు కళకళలాడాయి. ఆదివారం...
ఉమ్మడి జిల్లాలకు ఇన్ చార్జి మంత్రులు
కరీంనగర్కు ఉత్తమ్, కోమటిరెడ్డికి ఖమ్మం బాధ్యతలు అప్పగింత
సీతక్కకు ఆదిలాబాద్, తుమ్మలకు నల్లగొండ, పొన్నంకు హైదరాబాద్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు వేగంగా నిర్ణయాలు...