Sunday, September 22, 2024
Home Search

హెల్త్ బులెటిన్ - search results

If you're not happy with the results, please do another search

ఎపిలో కొత్తగా 1555 కరోనా కేసులు.. 13మంది మృతి

అమరావతిః ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో కొత్తగా 1555 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్...

దేశంలో 8లక్షలకు చేరువలో కరోనా కేసులు.. ఒక్కరోజే 25వేల కేసులు..

హైద‌రాబాద్‌: భారత్ లో మహమ్మారి క‌రోనా వైర‌స్ విజృంభణ రోజురోజుకూ తీవ్రస్థాయిలో పెరుగుతోంది. దీంతో ప్రతిరోజూ దేశంలో 20వేలకు పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో దేశవ్యాప్తంగా రికార్డు...
87 Record Corona Patients died in Karnataka

ఎపిలో కొత్తగా 1062 పాజిటీవ్.. 15మంది మృతి

అమరావతిః ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1062 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. కరోనా మహమ్మారితో రాష్ట్రంలో మరో 15మంది...

దేశంలో కొత్తగా మరో 22,752 పాజిటీవ్ కేసులు.. 482మంది మృతి

హైద‌రాబాద్‌: ఇండియాలో రోజురోజుకూ మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 20 వేలకుపైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో దేశవ్యాప్తంగా 22,752 కొత్త‌ క‌రోనా...
1178 New Corona Cases in Reported in AP

ఎపిలో కొత్తగా 1,178 కేసులు.. 13మంది మృతి

అమరావతిః ఆంధ్రప్రదేశ్‌లో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో రోజుకు దాదాపు వెయ్యి కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 16,238 మందికి పరీక్షలు చేయగా, 1,178...

దేశంలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు.. 20వేలకుపైగా మరణాలు

న్యూఢిల్లీ: భారత్ కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్ర స్థాయిలో విస్తరిస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,252 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 467మంది మృతి చెందారని కేంద్ర వైద్య,...

కరోనా విజృంభణ: 3వ స్థానానికి చేరుకున్న భారత్.. 20వేలకు చేరువలో మరణాలు..

న్యూఢిల్లీః భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతి రోజూ 20వేలకు పైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలోని ప్రస్తుత పరిస్థితులతో ప్రజలు తీవ్ర భయాదోళనలకు గురవుతున్నారు....

ఎపిలో కొత్తగా 837 కరోనా కేసులు.. 9మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహమ్మారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఎపిలో ప్రతిరోజు దాదాపు తొమ్మిదొందల కేసుల వరకు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో మొత్తం 38,898 కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా...

భారత్‌లో కరోనా విశ్వరూపం.. ఒక్కరోజులోనే 21వేల కేసులు

న్యూఢిల్లీః భారత్‌లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్ర స్థాయిలో విస్తరిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడచిని 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డుల స్థాయిలో ఏకంగా 20,903...

ఎపి@17వేలు.. కొత్తగా 845 కేసులు, ఐదుగురు మృతి

అమరావతిః ఆంధ్రప్రదేశ్‌లో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఎపిలో 845 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని,...
19148 New Corona Cases reported in India

భారత్‌లో 6లక్షలు దాటిన కరోనా కేసులు.. కొత్తగా 19,148 కేసులు..

న్యూఢిల్లీః భారత్‌లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,148 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 434 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య,...

ఎపిలో కొత్తగా 657 పాజిటీవ్ కేసులు.. ఆరుగురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకూ మరింత తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఎపిలో గత 24 గంటల్లో కొత్తగా 657 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరనాతో మరో ఆరుగురు...

దేశంలో కొత్తగా 18,563 కేసులు.. 507మంది మృతి

న్యూఢిల్లీః భారత్‌లో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18,563 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 507 మంది బాధితులు మరణించారని...

ఎపిలో కొత్తగా 704 కేసులు.. ఏడుగురు మృతి

అమరావతిః ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో 704 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో ఏడుగురు మృతి...

దేశంలో 24 గంటల్లో 18,522 కేసులు.. 418మంది మృతి

న్యూఢిల్లీ: భారత్‌లో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతుండడం తీవ్ర భయాందోన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 20 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య...

ఎపిలో కొత్తగా 793 కేసులు.. 11మంది మృతి

అమరావతిః ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో 30,216 కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 793 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, మరో 11 మంది బాధితులు...
19459 New Corona Cases Reported in India

కరోనా ఉగ్రరూపం.. భారత్‌@5.5లక్షలు, ప్రపంచం@కోటీ 2 లక్షల కేసులు..

న్యూఢిల్లీ: భారత్‌లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఎంతలా అంటే.. రోజుకు 20వేల వరకు కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల...
10794 new covid 19 cases reported in andhra pradesh

తెలంగాణలో కొత్తగా 983 కరోనా కేసులు..

హైదరాబాద్‌: తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్ ఉగ్రరూపంతో దూసుకుపోతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ఆదివారం రాష్ట్రంలో కొత్తగా 983 కరోనా పాటిజటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య,...

తమిళనాడులో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 4వేల కేసులు, ఐదుగురు మృతి

చెన్నైః తమిళనాడు రాష్ట్రంలో మహమ్మారి కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పోరుగుతోంది. గడిచిన 24 గంటల్లో తమిళనాడులో 3,940 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని...

ఎపిలో కరోనా విజృంభణ.. కొత్తగా 796 కేసులు, 11 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజురోజకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఎపిలో కొత్తగా 796 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 11మంది మరణించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్...

Latest News