Home Search
రాజకీయ నాయకులు - search results
If you're not happy with the results, please do another search
విపక్షం ‘ఈ’ఢీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: అదానీ గ్రూప్పై అవినీతి ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నందున వీటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వెంటనే దర్యాప్తును చేపట్టాలని పలు ప్రతిపక్షాల నేతలు బుధవారం ఓ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాయి. పలు...
26న మహారాష్ట్రలో భారీ బహిరంగ సభ
మనతెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈ నెల 26వ తేదీన బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి...
వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీ: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా కొడంగల్ నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నానని, కానీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేదు. ప్రజలు స్వేచ్ఛ...
9 గంటల సుదీర్ఘ విచారణ..
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత ఇడి విచారణ ముగిసింది. దాదాపు 9 గంటల పాటు ఇడి అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఈ నెల 16న మరోసారి...
రాయ్పూర్ డిక్లరేషన్ ఫలిస్తుందా?
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై చాలా కాలమైంది. 2019 లోక్సభ ఎన్నికల్ల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాడి కింద పడేశారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా...
ప్రశ్నిస్తే దర్యాప్తు దాడులు
హైదరాబాద్: ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తానని, తానే ఈడీ ముందుకు ధైర్యంగా వచ్చి, విచారణ ఎదుర్కొంటానని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ఈ...
జోగిపేటలో హోలీ సంబరాలు
జోగిపేటః హోలీ పండగను అందోల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జోగిపేట పట్టణంలో యువకులు, చిన్నారులు, పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబరాలు ఘనంగా జరిగాయి. మండలంలోని...
లేఖాస్త్రం
భారతీయ జనతా పార్టీ దేశాధికారాన్ని చేపట్టి తొమ్మిదేళ్ళు పూర్తి కావస్తున్నది. మొదటి నుంచి దానిది నిరంకుశ పోకడేనని చెప్పడానికి లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. అటు సామాజికంగా మెజారిటీ మతస్థుల్లో పరమత ద్వేషాన్ని ఉన్మాద స్థాయికి...
సిరిసిల్లలో షాదీఖానాను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
సిరిసిల్ల: కులమతాలకు అతీతంగా సబ్బండ వర్గాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కెటిఆర్ అన్నారు. సోమవారం సిరిసిల్లలో కోటి పది లక్షల రూపాయలతో నిర్మించిన ముస్లింల షాదీఖానాను మంత్రి కెటిఆర్ ప్రారంభించిన...
ప్రజాస్వామ్యంపై నిరంకుశపు నీడలు
హైదరాబాద్: ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం దిశ గా దేశం పయనిస్తోందని, దేశంలోని తొమ్మిది విపక్ష పార్టీల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. విపక్షాలను లక్ష్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వ ఏ...
సిసోడియా అరెస్టును ఖండిస్తూ మోడీకి ఎనిమిది ప్రతిపక్షాల లేఖ!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సహా తొమ్మిది ప్రతిపక్షాల నాయకులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర సంస్థలను ప్రతిపక్షాలపై ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. లేఖపై సంతకాలు...
వెనిజులా విప్లవ వేగుచుక్క
లాటిన్ అమెరికాలో ‘వెనిజులా’ దేశం విశిష్ట ప్రాధ్యాన్యాన్ని కలిగి ఉంది. లాటిన్ అమెరికాలో సైమన్ బొలివర్, ఫెడల్ కాస్ట్రో, చేగువేరాల తర్వాత విప్లవోద్యమ స్ఫూర్తిని రగిలించిన విప్లవ వీరుడు హ్యూగో చావెజ్. ఆయన...
బిసి జనాభాను లెక్కించాల్సిందే!
1931 తర్వాత ఎస్సి, ఎస్టి మినహా కులాలవారీగా జనగణన చేపట్టలేదు. ఏదిఏమైనా ఒబిసిల జనాభాపై ఇప్పటి వరకు అంచనాలే తప్ప ఒక క్లారిటీ అంటూ లేదు. దీంతో మొత్తం జనాభాలో ఒబిసిల శాతం...
టిటిడి భూముల రిజిస్ట్రేషన్ పై ఎంఎల్ఎ భూమన వివరణ
తిరుపతి: భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన నిషేధిత జాబితా (22ఎ)పై ఎంఎల్ఎ భూమన కరుణాకర్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. గత ఐదు రోజులకు ముందు భూముల రిజిస్ట్రేషన్కు...
బిజెపికి సవాలుగా బిఆర్ఎస్
భారత్ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ స్థాయి లో అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేసి జాతీయ రాజకీయాల్లోక్రియాశీలకంగా వ్యవహరించాలని ఆ పార్టీ అధినేత కె చంద్రశేఖర రావు నిర్ణయించుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ఆయన తీసుకున్న...
భూపాలపల్లికి ‘నగర శోభ’
మన తెలంగాణ/జయశంకర్భూపాలపల్లి జిల్లా ప్రతినిధి : ‘భూపాలపల్లి సమగ్ర పట్టణాభివృద్ధే ఏకైక లక్షం గా పని చేస్తున్నానని ఎంఎల్ఎ గండ్ర వెంకటరమణారెడ్డి తెలియజేశారు. భూపాలపల్లి ప్రజల సం క్షేమం, కోసం నిరంతరం కృషి...
ప్రీతికి కన్నీటి వీడ్కోలు
మన తెలంగాణ/ జనగామ : ర్యాగింగ్ భూతానికి బలై హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి మృతి చెందిన పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి (26) మృతదేహాన్ని సోమవారం హైదరాబాద్ నుంచి...
అసోం పోలీసుల అరెస్టులు
ఇప్పటికే ఎటువంటి అనుమానానికి చోటు లేకుండా అర్థమైపోయిన ప్రధాని మోడీ ప్రభుత్వ నిరంకుశ పోకడ ఈ ఘటనతో మరింత స్పష్టమైంది. వెల్లడిగానైనా వ్యంగ్యంగానైనా తన మీద గాని, తన ప్రభుత్వంపైన గాని పల్లెత్తు...
దశ, దిశలేని బిజెపి హామీలు!
‘అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం’ ప్రతి సమావేశంలోనూ బిజెపి ఇస్తున్న ప్రధాన హామీ ఇది. ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన హామీని ప్రజల్లోకి...
నిగ్గదీసి అడగండి..
భూపాలపల్లి : కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనతో దేశం తిరోగమన దిశగా పయనిస్తోందని...