Home Search
రాజకీయ నాయకులు - search results
If you're not happy with the results, please do another search
జనసైనికుల బీమా కోసం పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళం
హైదరాబాద్: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. బుధవారం హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయంలో కోటి రూపాయల చెక్కును పార్టీ రాజకీయ...
ఎంఎల్ఎ సాయన్న కన్నుమూత
మన తెలంగాణ/కంటోన్మెంట్: కంటోన్మెంట్ ఎంఎల్ఎ సాయన్న (72) గత కొంతకాలంగా షుగర్, బిపి, గుండె, మూ త్రపిండాల వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 16వ తేదీన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో...
బిఆర్ఎస్ ఎంఎల్ఎ సాయన్న కన్నుమూత
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎంఎల్ఎ బి సాయన్న(72) కన్నుమూశారు. సాయన్న గత కొంత కాలంగా అనారోగ్యం సమస్యలతో బాధపడుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని బిఆర్ఎస్...
జీవించు వందేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు
బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలు శు క్రవారం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎంపి లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ...
దేశంపై తెలంగాణ ముద్ర
తెలంగాణకు చెందిన పివి గ్రామ రాజకీయాల నుంచి జీవితాన్ని ప్రారంభించి ఆర్ధిక సంస్కరణలతో నేటి ఆధునిక భారత దేశానికి కారణమయ్యారు. పుట్టింది భూస్వామ్య కుటుంబమే అయినా పివి అవకాశం లభించినప్పుడల్లా సంస్కరణలతో తనదైన...
మంచి సందేశం ఉన్న సినిమా
ఎబి సినిమాస్ అండ్ నిహాల్ ప్రొడక్షన్స్ పతాకంపై అంజి వల్గుమాన్, రా జవ్వ, సుధాకర్ రెడ్డి, డా.కీర్తి లత గౌడ్, అభిరామ్,రూప శ్రీనివాస్, సాయి ప్రసన్న నటీ నటులుగా రమేష్ చెప్పాల దర్శకత్వంలో...
త్రిపురలో బిజెపికి ఎదురుగాలి
త్రిపురలో మౌలికంగా గిరిజన ప్రాబల్యం ఎక్కువ. గిరిజనుల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నది త్రిపుర రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. 2018 ఎన్నికల్లో గిరిజనుల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను బిజెపి...
అంత్యోదయకు బై ‘అదానీకి జై’
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతానికి నీళ్లొదిలి...
బిఆర్ఎస్ పార్టీని తక్కువ అంచనా వేయకండి: మంత్రి పువ్వాడ
ఇప్పటివరకు 18 పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి
కెసిఆర్ చేయి వదిలేస్తే వాళ్ల గతి అదోగతి
బిఆర్ఎస్ పార్టీని తక్కువ అంచనా వేయకండి
వైరా: ఖమ్మం జిల్లా వైరాలో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ...
మరాఠ్వాడలో మలి కేక
మన తెలంగాణ/హైదరాబాద్/నిర్మల్ ప్రతినిధి/ భైంసా : నాందేడ్ సభకు సర్వం సిద్ధమైంది. టిఆర్ఎస్ బిఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో పార్టీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి....
వాణీ జయరాం మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం
హైదరాబాద్: ప్రముఖ సినీ నేపథ్య గాయని పద్మభూషణ్ వాణీ జయరాం మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విచారం వ్యక్తం చేశారు. 14 భాషల్లో వెయ్యికి పైగా సినిమాల్లో 20 వేలకు...
నేటి నుంచి అసెంబ్లీ
హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభతో పాటుగా శా సనమండలి సభ్యులతో కలిపి ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్ తమిళి సై ప్రసంగించనున్నారు....
నేతలుమారేదెప్పుడు?
హైదరాబాద్ : దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు, నేతల దృష్టంతా ఎప్పుడు రాజకీయాలపైనే ఉంటోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ధిక రంగంపైనగానీ, భవిష్యత్...
బిఆర్ఎస్తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి
బిఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు అని రాష్టం విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దేశ ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడానికి పుట్టిందే బీఆర్ఎస్ అన్న మంత్రి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా...
యుద్ధానికి తెర దించేదెప్పుడు?
ఫిబ్రవరి 24 కిందటేడాది ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలు పెట్టిన రోజు. ఆ తరువాత రోజులు గడిచాయి. యుద్ధం ప్రారంభమై ఏడాది కావస్తోంది. తాజా పరిణామాలను చూస్తుంటే రష్యా -ఉక్రెయిన్ యుద్ధం మరి...
వలస పాలన అవశేషం దేశానికి అవసరమా?
మన తెలంగాణ/సిరిసిల్లా/హైదరాబాద్: గవర్నర్ల వ్యవస్థ వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వ్యాఖ్యానించారు. బ్రిటీష్ కాలం నాటి ఈ వ్యవస్థ ప్రస్తుతం...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: హైదరాబాద్ ఎనిమిది సీట్లలో పోటాపోటీ తప్పదు !
జిహెచ్ఎంసి గెలుపు జోరును కొనసాగించాలనుకుంటున్న బిజెపి
హైదరాబాద్: ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే హైదరాబాద్లోని ఎనిమిది సీట్లలో రాజకీయంగా పోటాపోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో మొత్తం 15 అసెంబ్లీ...
అవిశ్వాసాలు.. అసంతృప్తులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో అసంతృప్తుల అవిశ్వాస తీర్మానాలు అధికమవుతున్నాయి. పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు పూర్తికావడంతో అసంతృప్తులు అవిశ్వాసాలకు పదునుపెడుతున్నారు. కొత్త పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు పూర్తి కావడంతో కౌన్సిలర్లు తమ డిమాండ్లు సాధించు...
రైతు రాజ్యంతోనే దేశం సుభిక్షం
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ భవిష్యత్తు మార్చడానికి ఒక సంకల్పంతో బిఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) ప్రస్థానం మొదలైందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ఈ మహా యుద్ధంలో...
దేశాన్ని అమ్మేస్తున్నారు
మన తెలంగాణ/నారాయణపేట ప్రతినిధి: ఇద్దరు గుజరాతీ నేతలు .. మరో ఇద్దరు గుజరాతీ వ్యాపారులకు దేశాన్ని దోచిపెడుతున్నారని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు...