Home Search
కరోనా వైరస్ విజృంభణ - search results
If you're not happy with the results, please do another search
300 దాటిన కరోనా మరణాలు
300 దాటిన కరోనా మరణాలు
ఒక్క రోజే 51 మంది మృతి
9,352కు పెరిగిన పాజిటివ్ కేసులు
మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులలో భారీగా పెరిగిన బాధితులు
ముంబయిలో భయపెడుతున్న ధారవి మురికి వాడ
పరిస్థితి అదుపులోనే ఉందన్న కేంద్రం
న్యూఢిల్లీ: భారత్లో...
పాఠశాల ఆరోగ్య సేవలేవీ?
నేటి బాలలే రేపటి పౌరులు. నేటి ఆరోగ్యవంతులైన విద్యార్థులే రేపటి దేశాభివృద్ధి పునాదులు. పాఠశాలల బాలల ఆరోగ్యాలను కాపాడుతూ, వారి ఆరోగ్య పరిరక్షణకు కావలసిన వ్యవస్థలను ప్రభుత్వాలు, విద్యారంగం మరిచిపోయాయి. కరోనా వైరస్...
రద్దీగా మారిన వ్యాక్సిన్ కేంద్రాలు….
కరోనా టెస్టులు, బూస్టర్ డోసులతో కిక్కిరిసిన జనం
ఒకే దగ్గర గుంపులుగా చేరడంతో విజృంభిస్తున్న వైరస్
కొన్నిచోట్ల సిబ్బంది కొరతతో అదనపు గంటలు విధుల నిర్వహణ
ప్రైవేటు ల్యాబ్లకు వెళ్లితే ఇదే అదనుగా రెండింతలు వసూలు
హైదరాబాద్: నగరంలో...
వయోవృద్దులకు రాయితీ నిలిపివేత…
రైల్వేకు రూ. 1500 కోట్ల అదనపు ఆదాయం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వయో వృద్దులు, సహా ప్రయాణీకులకు ఇచ్చే పలు రాయితీలను భారతీయ రైల్వే నిలిపివేసింది. వారి నుంచి...
పోలీసులపై ఉన్న వ్యతిరేక భావనను పోగొట్టాలి
ప్రతిపనిలో దేశమే ఫస్ట్ అన్న భావన ప్రతిబింబించాలి
ప్రొబేషనరీ ఐపిఎస్లకు ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేక భావనను పోగొట్టాల్సిన బాధ్యత ప్రొబేషనరీ ఐపిఎస్ అధికారులపై ఉందని ప్రధాని నరేద్ర...
సర్కార్ బడుల వైపు విద్యార్థులు మొగ్గు….
ఫీజుల వేధింపులతో కార్పొరేట్ స్కూళ్లకు దూరం
వేలకు వేలు ఫీజులు చెల్లించిన ఆన్లైన్ తరగతులే
దూరదర్శన్, టీశాట్లో అర్దవంతంగా డిజిటల్ పాఠాలు
ప్రైవేటులో అర్దంకానీ ఆన్లైన్ తరగతుల బోధన
మూడు రోజుల్లో 1500మంది విద్యార్దులు చేరిక
మన తెలంగాణ, హైదరాబాద్...
కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం
కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం
సుప్రీం కోర్టుకు వివరించిన కేంద్రం
న్యూఢిల్లీ : కొవిడ్ 19తో మరణించిన కుటుంబాలకు రూ.4 లక్షల వంతున పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియచేసింది....
సెప్టెంబర్లో ‘సెకండాఫ్’?
యూఎఈలో నిర్వహించేందుకు బిసిసిఐ కసరత్తు!
ముంబై: కరోనా వైరస్ విజృంభణతో అర్ధాంతరంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్14 మిగిలిన మ్యాచ్లను ఈ ఏడాది సెప్టెంబర్లో నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు...
లాక్డౌన్ బాధితుల కోసం రూ. 1250 కోట్ల ఆర్థిక ప్యాకేజ్
కర్నాటక ప్రభుత్వం ప్రకటన
బెంగళూరు: కరోనా వైరస్ విజృంభణ కారణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్డౌన్తో జీవనోపాధి కోల్పోయిన వారికి సహాయం నిమిత్తం రూ. 1250 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్...
తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు
గోపేశ్వర్: శీతాకాల విరామం అనంతరం ప్రసిద్ధ బద్రీనాథ్ ఆలయం మంగళవారం తెల్లవారుజామున సంప్రదాయ రీతిలో పునఃప్రారంభమైంది. ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వత ప్రాంతంలో వెలసిన బద్రీనాథ్ ఆలయ ద్వారాలను ప్రధాన అర్చకులు ఈశ్వర్ ప్రసాద్...
దేశంలో కొత్త రకం స్ట్రెయిన్లు: కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన
18 రాష్ట్రాల్లో కొత్త రకం స్ట్రెయిన్లు
ఇంతకు ముందు వాటికన్నా భిన్నంగా ఉన్నాయి
కలవర పెడుతున్న కరోనా ఉధృతి: కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న వేళ కొత్త...
తలైవా వెనుకడుగు!
సూపర్ స్టార్గా, తలైవా (విప్లవ నాయకుడు) గా అనితర సాధ్యమైన అభిమాన జన బాహుళ్యాన్ని ఆకట్టుకొని తన విలక్షణ విశిష్ట నటనా కౌశలంతో కట్టిపడేసిన రజనీకాంత్ ఆగి ఆగి ఆగి అత్యంత ఆలస్యంగా...
అన్లాక్ 5.0 నిబంధనలు పొడిగింపు
అన్లాక్ 5.0 నిబంధనలు పొడిగింపు
నవంబర్ నెలకూ అవే వర్తిస్తాయని ప్రకటించిన కేంద్రం
ఆ మూడు జాగ్రత్తలు తప్పక పాటించాలని సూచన
న్యూఢిల్లీ: గత నెలప్రకటించిన అన్లాక్ 5.0 నిబంధనలనే కేంద్రం మరో నెల పొడిగించింది. అక్టోబర్...
టీకాకు మరో రెండేళ్లు
వ్యాక్సిన్ల పనితీరుపై ఇంకా స్పష్టత రావాల్సి వుంది, దానికోసమే మరో ఏడాది సమయం పడుతుంది
రోగుల సంఖ్యను బట్టి వైరస్ వ్యాప్తిని అంచనా వేయలేం
అవగాహనలేమితో కరోనాను తక్కువ అంచనా వేస్తున్నారు
తెలంగాణలో రోగుల...
రికార్డు స్థాయిలో రికవరీలు..
ఒక్క రోజే కోలుకున్న 36,145 మంది కరోనా బాధితులు
యాక్టివ్ కేసులకన్నా రికవరీలు 4,17,694 ఎక్కువ
మరణాల రేటు సైతం 2.31 శాతానికి తగ్గుదల: కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతం...
ఎపిలో కొత్తగా 704 కేసులు.. ఏడుగురు మృతి
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో 704 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో ఏడుగురు మృతి...
దేశంలో 24 గంటల్లో 18,522 కేసులు.. 418మంది మృతి
న్యూఢిల్లీ: భారత్లో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతుండడం తీవ్ర భయాందోన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 20 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య...
శబరిమలలో భక్తులకు అనుమతి లేదు..
తిరువనంతపురం: దేశంతోపాటు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో శబరిమలలో భక్తులను అనుమతించడం జరగదని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా భక్తులను అనుమతించబోమని కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్...
ఈ దఫా ఇంటి బోనమే
వేడుకలు రద్దు
కీలక నిర్ణయం ప్రకటించిన ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో బోనాల వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది బోనాల వేడుకలు రద్దు చేసింది. కరోనా...
జూన్ 1నుంచి పట్టాలెక్కనున్న మెట్రో రైలు..
జూన్ 1నుంచి ప్రయాణికులకు అందనున్న సేవలు
లాక్డౌన్ మార్గదర్శకాలు పాటించేలా చర్యలు
రైలెక్కే ముందు థర్మల్ స్క్రీనింగ్, ముఖానికి మాస్కులు తప్పనిసరి
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి రాగానే నడిపిస్తామంటున్న అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్...