Home Search
దక్షిణమధ్య రైల్వే - search results
If you're not happy with the results, please do another search
పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ సిహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు నర్సాపూర్-టు సికింద్రాబాద్ (07455) ట్రైయిన్ ఈనెల...
ఓవర్ స్టే పార్కింగ్ 8 నిమిషాల వరకే ఉచితం
8 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు రూ.100లు,
16 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు రూ.200లు
30 నిమిషాలు దాటితే రూ.500లను వసూలు చేస్తాం
పార్కింగ్ ప్రదేశాల్లో పార్క్ చేస్తే నామమాత్రపు ఫీజునే వసూలు...
ఈ నాలుగు రోజులకు అదనంగా 12 ప్యాసింజర్ స్పెషల్ రైళ్లు
ఈనెల 11, 13, 14, 15వ తేదీల్లో
అదనంగా 12 ప్యాసింజర్ స్పెషల్ రైళ్లు
ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఈనెల 11, 13, 14, 15వ...
సికింద్రాబాద్ స్టేషన్లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధం !
ఏ-1 పునరాభివృద్ధిలో భాగంగా తొలుత ఏసి ప్రయాణికులపై భారం
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలిసారిగా సికింద్రాబాద్ స్టేషన్లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధమయ్యింది. ఈ స్టేషన్లో రైలెక్కే ప్రయాణికులు ఇకపై యూజర్...
తెలుగు రాష్ట్రాల మీదుగా పలు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: పండుగ సీజన్లో ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను...
సికింద్రాబాద్ స్టేషన్లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధం!
ఏ-1 పునరాభివృద్ధిలో భాగంగా తొలుత ఏసి ప్రయాణికులపై భారం
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలిసారిగా సికింద్రాబాద్ స్టేషన్లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధమయ్యింది. ఈ స్టేషన్లో రైలెక్కే ప్రయాణికులు ఇకపై...
నేటి నుంచి వచ్చే నెల వరకు ప్రత్యేక వీక్లి రైళ్లు
ప్రయాణికులకు అందుబాటులోకి ప్రత్యేక వీక్లి రైళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్: దసరా పండుగను పురస్కరించుకొని ప్రయాణికుల కోసం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక వీక్లి రైళ్లను నడిపించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక వీక్లి రైళ్లు అందుబాటులోకి వస్తే...
రెండునెలల్లో పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు
కసరత్తు చేస్తున్న దక్షిణమధ్య రైల్వే
నష్టాలను తగ్గించుకునేందుకు అధికారుల ప్రణాళికలు
హైదరాబాద్: ప్యాసింజర్ రైళ్లను రెండునెలల్లో అందుబాటులోకి తీసుకురావడానికి దక్షిణమధ్య రైల్వే కసరత్తు చేస్తోంది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి నెలాఖరు నుంచి ప్యాసింజర్...
వచ్చే రెండు నెలల్లో అన్ని ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ
దక్షిణమధ్య రైల్వే జిఎం గజానన్ మాల్య
హైదరాబాద్: వచ్చే రెండు నెలల్లో అన్ని ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యల్లో...
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు
మరికొన్ని దారి మళ్లీంపు
దక్షిణమధ్య రైల్వే అధికారులు
హైదరాబాద్: గులాబ్ తుఫాన్ ప్రభావంతోదక్షిణమధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లను రద్దు చేశారు. ఇందులో కొన్నింటిని దారి మళ్లీంచగా, మరికొన్ని రైళ్ల మార్గాలను కుదించారు. తూర్పు మధ్య...
పెరగనున్న రైళ్ల వేగం
19 జూలై నుంచి అన్రిజర్వ్డ్ రైళ్ల సర్వీసులను పునరుద్ధరించనున్న దక్షిణ మధ్య రైల్వే
ఈ రైళ్లు ఎక్స్ప్రెస్ రైళ్లతో సమానంగా నడుస్తాయి
దక్షిణమధ్య రైల్వే అధికారులు
హైదరాబాద్: లాక్డౌన్ ఎత్తివేత తరువాత దశలవారిగా రైళ్ల సర్వీసులను...
ప్రయాణికులకు అందుబాటులోకి 82 రైళ్లు
హైదరాబాద్: రైలు ప్రయాణం సులభతరం చేయడంలో భాగంగా 82 రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ఎక్స్ప్రెస్తో పాటు స్పెషల్ రైళ్లు ఉన్నాయి. గతంలో ప్రయాణికులకు సేవలందించిన ప్యాసింజర్ రైళ్లు...
విజయవాడ స్టేషన్ యార్డులో భారీ ఎత్తున మార్పులు
దీంతో రైళ్ల నిరీక్షణ సమయం తగ్గడం, సెక్షన్ సామర్థ్యం మెరుగవుతోంది
ప్రధానంగా సికింద్రాబాద్ టు విశాఖపట్నం మధ్య ఏకకాలంలో రైళ్ల రాపోకలకు సౌలభ్యం ఏర్పడుతోంది
దక్షిణ మధ్య రైల్వే అధికారులు
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే విజయవాడ...
ఏప్రిల్ 01వ తేదీ నుంచి మరిన్ని రైళ్లు అందుబాటులోకి
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఏప్రిల్ 01వ తేదీ నుంచి మరిన్ని రైళ్లను నడపడానికి కేంద్ర రైల్వే శాఖ అనుమతిచ్చింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలు రైళ్లను నడపడానికి దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలు...
శబరిమల వెళ్లే భక్తుల కోసం అందుబాటులోకి సికింద్రాబాద్ టు త్రివేండ్రం రైలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే దాదాపు చాలావరకు పలు రైళ్లు పట్టాలెక్కాయి. తాజాగా సికింద్రాబాద్ నుంచి త్రివేండ్రం వెళ్లే రైలు తిరిగి ప్రారంభిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. అయితే 2021...
ప్రయాణికుల కోసం మరో రెండు ప్రత్యేక రైళ్లు
కొల్హాపూర్, నాగ్పూర్ మధ్య సోమ, శుక్రవారాల్లో అందుబాటులోకి
ప్రయాణికులకు ఈనెల 12వ తేదీ నుంచి అందనున్న సేవలు
హైదరాబాద్: ప్రయాణికుల కోసం మరో రెండు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తీసుకురానుంది. కొల్హాపూర్, నాగ్పూర్...
ఎపి నుంచి నగరానికి వచ్చే వారి కోసం ప్రత్యేక రైళ్లు
ఎపి నుంచి నగరానికి వచ్చే వారి కోసం, ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే
హైదరాబాద్: పండుగ నేపథ్యంలో నగరాలన్నీ ఖాళీ అయ్యాయి. ప్రజలంతా తమ సొంత ఊర్లకు వెళ్లిపోయారు. పల్లెల నుంచి హైదరాబాద్కు...
పూర్తయిన రాజమండ్రి యార్డు పునర్నిర్మాణ పనులు
ప్రస్తుతం రైళ్ల రాకపోకలకు సౌకర్యవంతం
దక్షిణమధ్య రైల్వే అధికారులు
అమరావతి: విజయవాడ టు విశాఖపట్నం సెక్షన్లో రాజమండ్రి రైల్వే ప్రధాన యార్డు పునర్నిర్మించబడినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. యార్డు పునర్మిర్మాణంలో భాగంగా కొత్తగా కల్పించబడిన మౌలిక...
సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు
9వ తేదీ నుంచి 31 వరకు విశాఖ టు లింగంపల్లిల మధ్య సూపర్ఫాస్ట్ రైళ్లు
హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో లింగంపల్లి నుంచి విశాఖకు, విశాఖ నుంచి లింగంపల్లికి ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే...
30 స్పెషల్ రైళ్లు.. మార్చి 31 వరకు పొడిగింపు
పండుగ దృష్టా ప్రత్యేకరైళ్లను నడపనున్న దక్షిణమధ్య రైల్వే
హైదరాబాద్: సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణమధ్య రైల్వే గుడ్న్యూస్ అందించింది. పండుగ దృష్టా ప్రత్యేకరైలు సర్వీసులను పొడిగిస్తూ కీలక నిర్ణయం...