Home Search
దవాఖాన - search results
If you're not happy with the results, please do another search
పరీక్షలో కొడుకు ఫెయిల్.. తల్లి ఆత్మహత్య
హైదరాబాద్: కొడుకు పరీక్షలో ఫెయిల్ అయ్యాడని మనస్థాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గాజులరామారంలోని బాలాజీ నగర్ ఎంక్లేవ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుష్ప...
మద్యం మత్తులో కారుతో యువకుల హల్ చల్.. ప్రాణాలు కోల్పోయిన యువజంట
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో యువకుల సరదాకు ఓ యువ జంట ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన విశాఖ బీచ్ రోడ్డులోని రాడిసన్ బ్లూ వద్ద చోటుచేసుకుంది. సోమవారం...
గద్దర్ పాటల్లో వైవిధ్యం
మలి తెలంగాణ ఉద్యమ వైతాళికుడు, మార్గదర్శి, దిక్సూచి గద్దర్. మలి తెలంగాణ ఉద్యమంలో తొలి దశలో ఆరు తూటాలకు శత్రువు చంపే ప్రయత్నం చేశాడు. ప్రజలు, డాక్టర్లు ఆయన్ని బతికించుకున్నారు. ఈ దేశంలోని...
ఆరోగ్య శాఖ అభివృద్ధి భేష్
హైదరాబాద్: ఆరోగ్యశాఖ అభివృద్ధిపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్భరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీశ్ రావుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ వర్షాకాల...
తెలంగాణలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు: హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణలో వైద్య విప్లవం కొనసాగుతోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా శాసన మండలిలో ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత...
సంక్షేమ పథంలో తెలంగాణ
విద్యార్థి దశ నుండి సామాన్యుడిగా వచ్చి రాజకీయాల్లో అనన్య సామాన్యమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్న గొప్ప నాయకుడు. రాజనీతి తెలిసినవాడు. ప్రజల నాడి పట్టుకోవడంలో ముఖ్యమంత్రి కెసిఆర్కు సాటి మరెవరూ లేరంటే...
హాయిగా.. అమ్మఒడిలో
హైదరాబాద్ : రాష్ట్రంలో అంబులెన్సులు, అమ్మ ఒడి, హర్సె (పార్థివ వాహనాల) సేవలు అందించేందుకు కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రా నున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మే రకు వైద్యారోగ్య శాఖ...
ఇంటి పరిసరాలు బాగుంటేనే.. కుటుంబం, సమాజం బాగుంటుంది
పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించండి: మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ : ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజం సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య...
చిక్కడపల్లిలో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య..
హైదరాబాద్: నగరంలోని చిక్కడపల్లిలో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ భరించలేక యువకుడు ఆదివారం ఉదయం తన రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు...
రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య విస్తరణ
2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుండి నేటి వరకు ఈ తొమ్మిదేళ్లలో మన రాష్ట్రం లో ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సదుపాయాలు విస్తరిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అమలు...
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
కరీంనగర్: వర్షాలు, వాతావరణంలో సంభవించే మార్పులతో ప్రబలే వ్యాధులపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ సూచిం చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిపై సంబంధిత...
వర్షాల పట్ల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి
ప్రధాన ఆసుపత్రుల వైద్య సిబ్బంది సిద్దంగా ఉండి, సేవలందించాలి
ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర సేవలకు హెలికాప్టర్ వినియోగించాలి
రాష్ట్ర స్థాయిలో 24 గంటల పాటు స్టేట్ లెవల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
వైద్యాశాఖ ఉన్నతాధికారుల సమీక్ష...
ఆర్మూర్లో అక్క, చెల్లెలు దారుణ హత్య..
నిజామాబాద్ః జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో ఇద్దరు అక్క, చెల్లెలు దారుణంగా హత్యకు గురయ్యారు. కొందరు గుర్తుతెలియని దుండగులు..గంగవ్వ, రాజవ్వ అనే ఇద్దరు వృద్ధ అక్కాచెల్లెలపై దాడి చేసి చంపారు. తలపై మారణాయుధాలతో కొట్టి...
ఒంగోలులో దారుణ ఘటన..
అమరావతి: ఒంగోలులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దొంగతనాలకు పాల్పడే మోటా నవీన్, మన్నె రామాంజనేయులు అలియాస్ అంజి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో నవీన్ను మద్యం...
మెరుగైన విద్య, వైద్యం అందించడంలో ప్రభుత్వ లక్షాన్ని నెరవేర్చాలి
మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్: మెరుగైన విద్య, వైద్యం అందించడంలో ప్రభుత్వ లక్షాన్ని నెరవేర్చాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ప్రజావాణి సమావేశ మందిరంలో పల్లె దవాఖాన,మన ఊరు-...
మేడ్చల్ లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు(సోమవారం) ఉదయం శామీర్ పెట్-కీసర రహదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ, టాటా ఎసిఈ, కారు ఒకదానికొకటి ఢీన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు...
విషాదం.. భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. అనాథలుగా మారిన పిల్లలు
మంచిర్యాలః జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని లక్సెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పక్కింటి వాళ్లతో గొడవ...
జనగామలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
జనగామః జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం జిల్లాలోని రఘునాథపల్లి టోల్గేట్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ జీపు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ...
అరవింద్ నువ్వెంత ..నీ బతుకెంత?
మండిపడ్డ ఎర్రళ్ల శ్రీనివాస్
హైదరాబాద్ : బిజెపి నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్పై తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం...
మోడీ పాలన వైఫల్యాల పుట్ట!
గత 9 ఏళ్ళలో మోడీ పరిపాలనా తీరుపై నిష్పాక్షిక పరిశీలన జరిపితే అంతటా వైఫల్యాలే కనిపిస్తున్నాయి. నిజానికి భారత ప్రజలు కాంగ్రెస్ సుదీర్ఘ పాలనా తీరుతో విసిగివేసారి ఉన్న సమయంలో బిజెపి ఆశాకిరణంలా...