Home Search
పంటలను - search results
If you're not happy with the results, please do another search
Errabelli: రాహుల్ గాంధీకో నీతి.. మీకో నీతా..?: ఎర్రబెల్లి
వరంగల్బ్యూరో: పరువునష్టం కేసులో రాహుల్గాంధీకి రెండేళ్లు శిక్ష విధించి ఆరోపణలు నిరూపించమని అడుగుతున్నారని టిఎస్ పిఎస్సి లీకులపై బండి సంజయ్, రేవంత్రెడ్డిలు ప్రభుత్వం పై చేస్తున్న ఆరోపణలు కూడా నిరూపించుకోవాల్సి ఉంటుందని గాలిమాటలు...
ఎకరాకు రూ.10వేలు
ఖమ్మం బ్యూరో: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ము ఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భరోసా నిచ్చారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.10వేల సాయాన్ని ప్రకటించారు. ఇప్పటివర కు అందిన...
CM KCR: కరీంనగర్ జిల్లాలో ముగిసిన సిఎం కెసిఆర్ పర్యటన
కరీంనగర్: తెలంగాణ సిఎం కెసిఆర్ (CM KCR) పర్యటన కరీంనగర్ జిల్లాలో గురవారం ముగిసింది. పంటల పరిశీలన ముగించుకుని ఆయన హైదరాబాద్ కు బయలుదేరారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ నుంచి సిఎం కెసిఆర్...
CM KCR: కౌలు రైతులను కూడా ఆదుకుంటాం: సిఎం కెసిఆర్
హైదరాబాద్: భూగర్భ జలాలు బాగా పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్(CM KCR) తెలిపారు. వర్షప్రభావిత ప్రాంతాల్లో గురువారం సిఎం పర్యటిస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్...
ఎకరానికి రూ.10 వేలు: కెసిఆర్
ఖమ్మం: వడగండ్ల వానతో పంటలు దెబ్బతినడంతో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, రైతులకు బిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం కెసిఆర్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటిస్తున్నారు. బోనకల్లు మండలం రావినూతలలో...
ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరిన కెసిఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో కెసిఆర్ బయల్దేరారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను కెసిఆర్ పరిశీలించనున్నారు. రైతులను కలిసి పరామర్శించి...
రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిఎం కెసిఆర్ పర్యటన
హైదరాబాద్: అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను ఏరియల్ వ్యూ ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం పరిశీలించనున్నారు. సిఎం కెసిఆర్ రాకతో ఇప్పటికే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మిపూర్ లో రైతు...
అకాల ‘పిడుగు’
మనతెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాలు వడగండ్ల వానాలు యాసంగి పంటలపై రైతులు పెట్టుకున్న ఆశలను ఆవిరి చేస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రంలో సాగుచేసిన వివిధ రకాల పంటలను...
డిడిఎస్ వ్యవస్థాపకుడు పివి సతీష్ అస్తమయం
జీవవైవిద్యం కాపాడటానికి రాజీలేని పోరాటం
అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి
గ్రామీణ వ్యవసాయంపై మక్కు
మహిళల అభ్యున్నతికి తోడ్పాటు
ఝరసంగం: గ్రామీణ వ్యవసాయ అభివృద్ధికి పాటుపడుతూ మహిళలలో చైతన్యాన్ని నింపి చిరుధాన్యాల పంటలను పండించడంలో వారిని ప్రోత్సహిస్తూ సామాజిక...
పొలం గట్లపై దయాన్న..
హైదరాబాద్ : ఆపన్నులను ఆదుకోవడంలోనే కాదు.. ఇతరులకు సాయం చేయడంలోను..వ్యవసాయం చేయడంలోనూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తనకు తానే సాటి. నిత్యం ప్రజాసేవ, అధికారిక కార్యక్రమాలు, రాజకీయ వ్యవహారాలు, సమీక్షలు, సమావేశాలు.. ఇలా...
‘క’న్నీటి సాగుతో ఎండిన కర్షకుని గెండె
మన తెలంగాణ/బోనకల్ : గత రెండునెలలుగా సాగు నీటి కోసం ఆందోళనలు చేసినప్పటికి సాగరు అధికారులకు కనికరం కలుగలేదు. అన్నదాతల ఆక్రోశం చూసి చలించిన రెండు గ్రామాల సర్పంచ్లు నిరాహార దీక్షకు దిగినా...
ఇళ్లపై యమపాశాలు..నిత్యం భయం భయం
మంచాల: మండల పరిధిలోని నోముల గ్రామంలోని 5వ వార్డులో అతి తక్కువ ఎత్తులో 33కేవీ విద్యుత్ తీగలు వేలాడుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని లైన్లు ఏకంగా బిల్డింగ్ల మీదుగా, మరికొన్ని...
ఏపిలో రేషన్కార్డుకు చిరుధాన్యాల పంపిణీ..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రేషన్కార్డులున్న కుటుంబాలకు చిరుధాన్యాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. పౌరసరఫరాల సంస్థ ద్వారా చిరుధాన్యాలను పంపిణీ చేసేందకు సంబంధించిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో...
ఆర్థిక ఊబిలో పాకిస్తాన్
గత ఏడాది శ్రీలంక పుట్టి ముంచిన మాదిరి ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ కూరుకుపోతున్నది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) దయాదాక్షిణ్యాల ముంగిట నిలుచున్న అది మరొకసారి పెట్రోల్ ధరలను పెంచింది. పెట్రోల్, గ్యాస్ ధరలను...
సాగునీటి కోసం మొక్కజొన్న రైతుల కష్టాలు
బోనకల్ ః సాగరు పరిధిలో రబీలో సాగుచేసిన మొక్కొజొన్న పంటలకు సాగునీరు అందకపోవటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా బోనకల్ బ్రాంచీ కెనాల్ పరిధిలోని బోనకల్, ఆళ్ళపాడు, రాయన్నపేట, గోవిందాపురం (ఏ) నారాయణపురం,...
కరెంట్ కోతలపై రైతుల నిరసన
కల్వకుర్తి ః కల్వకుర్తి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో కరెంట్ కోతలకు నిరసనగా ఆదివారం గ్రామ రైతులు సబ్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. యాసంగి పంటలు సాగు చేస్తున్న రైతులు...
మొండి బకాయిల్లో ఎవరివి ఎంత!
భారత దేశ వ్యవస్థలన్నీ బడా పెట్టుబడిదారుల, భూస్వాముల, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు కట్టుబడి పని చేస్తున్నాయి. ఇది వాస్తవం కాదని చెప్పగల ధైర్యం ఎవరికీ లేదు. ఆ వ్యవస్థల్లో బ్యాంకింగ్ రంగం ఒకటి....
రైతులకు రూ. 20 లక్షల కోట్ల రుణాలు
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగంలో వినూత్న మార్పుల దిశలో పలు పథకాలను ప్రకటించారు. ఓ వైపు వ్యవసాయ రంగాన్ని డిజిటల్ సమాచార అనుసంధానం చేయడం, మరో వైపు వ్యవసాయ రుణాల...
మెదక్లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీ..
మెదక్: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఐటీ, ఈ అండ్ సీ, పురపాలక పరిపాలన మరియు నగరాభివృద్ధి శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు నేడు ఐటీసీ యొక్క అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఫుడ్...
పంట వ్యర్థాల బూడిద నుంచి ప్రత్యామ్నాయ కలప
మధ్యప్రదేశ్ లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి వెలువడే విషపూరిత ఫ్లైయాష్ నుంచి పర్యావరణ అనుకూల సంకర కలపను ప్లైవుడ్ను ప్రత్యామ్నాయంగా తయారు చేయగలుగుతున్నారు. దీనికి వ్యర్థం నుంచి సంపద ( waste...