Home Search
పశ్చిమ బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
క్యాన్సర్ తో బెంగాల్ డిప్యూటీ స్పీకర్ మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ సుకుమార్ హన్సడా (65) క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. సుకుమార్ క్యాన్సర్ వ్యాధి సోకడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన...
బెంగాల్ లో పేలుడు: ఇద్దరు మృతి
కోల్ కతా: పశ్చిమ బెంగాల్లోని కమర్హతి గోలఘాట్ ప్రాంతంలో ఒక ఇంట్లో బాంబు పేలుడు సంభవించడంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక...
ఒడిషా, బెంగాల్ బెంబేలు
రాకాసి కన్నుతో దూసుకొచ్చింది
తీరాన్ని తాకిన ఎంఫాన్ తుపాన్
గంటకు 190 కిమీల వేగం
కుండపోత వర్షాలతో భీభత్సం
కూలిన చెట్లు, స్తంభాలు
ఆరులక్షల మంది తరలింపు
కోల్కతా/ భువనేశ్వర్ / న్యూఢిల్లీ...
ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయం బెంగాల్లో…
కోల్కతా: ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయం పశ్చిమ బెంగాల్లోని మాయాపూర్లో ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న వేదిక్ ప్లానిటేరియం ఆలయాన్ని ఇస్కాన్ నదియా జిల్లాలోని మాయాపూర్లో నిర్మిస్తోంది....
బెంగాల్లో బిజెపి ఆఫీసుకు నిప్పు…
బంకురా: పశ్చిమబెంగాల్లోని బంకురా జిల్లాలోని చందాయి గ్రామ్ ప్రాంతంలో బిజెపి పార్టీ కార్యాలయానికి దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో బిజెపి కార్యాలయం పూర్తిగా దగ్దమైంది. ఈ సంఘటన వెనుక టిఎంసి నేతల హస్తం...
కోల్కతా జూడాల సమ్మె విరమణ
పశ్చిమ బెంగాల్లో కోల్కతా డాక్టర్లు సమ్మె విరమించారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీతో గురువారం జరిపిన చర్చలు ఫలించినట్లు రాత్రిపూట ప్రకటన వెలువడింది. ఆర్జి కార్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటన కలకలానికి...
‘వికసిత్’ లక్ష్యానికి విద్వేషాల తూట్లు
వికసిత్ భారత్ను 2047 నాటికి సాధించగలమని మోడీ ప్రభుత్వం చెబుతోంది.ఈ నేపథ్యంలో అన్ని వర్గాల సామాజిక సంస్కృతులను, వారి జీవన వ్యవహారాలను సమానంగా ఆదరించకపోతే వికసిత్ భారత్ లక్షానికి చేరుకోవడం ఎలా సాధ్యం...
పిఎం మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోడీ 74వ జన్మదినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతోపాటు పలువురు రాజకీయ న్రాయకులు, సినీ ప్రముఖులు మంగళవారం ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. ప్రధాని మోడీకి...
డాక్టర్ల భద్రత బాధ్యత ప్రభుత్వానిదే నైట్ డ్యూటీలు వద్దనడం సరికాదు
మహిళా డాక్టర్లకు నైట్ డ్యూటీలు వేయవద్దని ప్రభుత్వ ఆసుపత్రులను ఆదేశిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా డాక్టర్లకు...
ముగిసిన మమత ,డాక్టర్ల చర్చలు
పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమత బెనర్జీకి, సమ్మెలో ఉన్న డాక్టర్లకు మధ్య సుదీర్ఘ చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. సోమవారం సాయంత్రం సిఎం అధికారిక కాళిఘాట్ నివాసంలో మొదలైన చర్చలు రాత్రి...
చైనా సాయంతో మమత ద్వారా భారత్ ముక్కలు
బంగ్లాదేశ్ ఇస్లామిక్ రాడికల్ తీవ్ర వ్యాఖ్యలు
ఢాకా : బంగ్లాదేశ్ ఇస్లామిక్ రాడికల్ నేత జషిముద్దిన్ రహ్మనీ హఫీ భారతదేశంపై వివాదాస్పద , రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదిగా పేరు పడ్డ రహ్మనీ బంగ్లాదేశ్లో...
కోల్కతాలో కొనసాగుతున్న ప్రతిష్టంభన
వైద్యులు విధుల్లో తిరిగి చేరాలన్న సిఎం మమత
రాజీ ప్రసక్తి లేదన్న నిరసనకారులు
వైద్యుల నిరసన స్థలానికి హఠాత్తుగా వెళ్లిన మమతా బెనర్జీ
నిద్ర లేని రాత్రుళ్లు గడుపుతున్నానన్న సిఎం
కోల్కతా : కోల్కతాలోని ఆర్జి కర్ వైద్య...
డాక్టర్ల సమ్మె.. బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం
ప్రస్తుతం కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల విధుల బహిష్కరణ కారణంగా మరణించిన 29 మంది రోగుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం అందచేయనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ...
నవతరం నాయకుడు సీతారాం
వామపక్ష కూటమి పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపురలలో అధికారంలో ఉండి, నేషనల్ ఫ్రంట్ వగైరాల పేరిట సాగుతుండిన ప్రతిపక్ష రాజకీయాలలో ముఖ్య పాత్ర వహిస్తుండినప్పటికీ, వామపక్షాలు ప్రజోద్యమాలకు క్రమంగా దూరమవుతూ అధికార రాజకీయాలకు...
రెడ్స్టార్ ఏచూరి ఇక లేరు
న్యూఢిల్లీ : ప్రముఖ కమ్యూనిస్టు నేత , సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) గురువారం కన్నుమూశారు. వామపక్ష ఉద్యమాలతో, అంతకు ముందు విద్యార్థి సం ఘాల ఆందోళనలతో నిండైన మేళవింపులు...
ప్రజల కోసం రాజీనామాకు సిద్ధం: మమతా బెనర్జీ
ప్రజల కోసం తన పరదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. హత్యకు గురైన ఆర్జి కార్ ఆసుపత్రి డాక్టరుకు న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నానని...
కోల్కతాలో ముదిరిన ప్రతిష్టంభన
కోల్కతాలో ఆర్జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై హత్యాచారం ఘటనపై వైద్యుల నిరసనల వల్ల నెలకొన్న ప్రతిష్టంభన అంతం చేసేందుకు ఒక సమావేశానికి హాజరు కావాలని ఒక నెలకు పైగా...
అత్యాచారాలకు మరణశిక్షలే పరిష్కారమా!
కోల్కతాలోని ఆర్జి కర్ ఆసుపత్రిలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనతో దేశం మొత్తం ఆగ్రవేశాలు వ్యక్తమయ్యాయి. సరిగ్గా పుష్కరకాలం క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ్ ఘటన సైతం ఇటువంటి ఆందోళనలకే...
అబద్ధాలు చెబుతున్న మమత:ట్రెయినీ డాక్టర్ తల్లి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అబద్ధాలు చెబుతున్నారని, తమకు నష్టపరిహారం ఇస్తామంటూ ఆమె ప్రతిపాదించారని కోల్కతాలోని ఆర్జి కార్ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన ట్రెయినీ డాక్టర్ తల్లి ఆరోపించారు. అంతకు ముందు...
నిరసనల వెనుక కేంద్రం కుట్ర:మమతా బెనర్జీ
ఆర్జి కార్ ఆసుపత్రిలో గత నెల ఒక ట్రెయినీ డాక్టర్ హత్యాచార ఘటనపై ప్రజల ఆందోళన వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం...