Home Search
హెల్త్ బులెటిన్ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కరోనా ఉగ్రరూపం.. 5 లక్షలు దాటిన పాజిటీవ్ కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 18,552 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, 384 మంది కరోనాతో మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ...
తెలంగాణలో 10వేలు దాటిన కేసులు.. కొత్తగా 891 కరోనా కేసులు
హైదరాబాద్ః తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. దీంతో రాష్ట్రంలో పది వేల కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 891 కరోనా కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో ఐదుగురు...
ఎపిలో కొత్తగా 462 పాజిటీవ్ కేసులు.. ఎనిమిది మంది మృతి
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో మహమ్మారి కరోనా విజృంభిస్తుండడంతో ప్రతీ రోజూ దాదాపు ఐదు వందల పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఎపిలో కొత్తగా 462 కరోనా...
ఎపిలో కొత్తగా 443 కేసులు.. ఐదుగురు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు భారీగా పెగుతున్నాయి. దీంతో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 9వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 443 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని,...
తమిళనాడులో కరోనా ఉద్ధృతి.. ఒక్క రోజే 2,396 కేసులు, 38మంది మృతి
చెన్నై: తమిళనాడులో మహమ్మారి కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఏకంగా 2,396 కొత్త కరోనా పాజిటివ్...
తమిళనాడులో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 2,141 కేసులు
చెన్నై: తమిళనాడులో మహమ్మారి కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచన 24 గంటల్లోనే రాష్ట్రంలో కొత్తగా 2,141 కరోనా కేసులు నమోదైనట్లు, కరోనాతో...
ఎపిలో కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 264 కేసులు, ఇద్దరు మృతి
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రతీ రోజు వందల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు బయటపడుతుండడంతో ప్రజలు భయందోళలనకు గురవుతున్నారు. ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 264 కరోనా...
తెలంగాణలో కొత్తగా 237 కరోనా కేసులు.. ముగ్గురు మృతి
హైదరాబాద్: తెలంగాణలో మహమ్మారి కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం రాష్ట్రంలో కొత్తగా మరో 237 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు, కరోనా మరో ముగ్గురు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ...
ఎపిలో ఒక్కరోజే 294 కేసులు.. ఇద్దరు మృతి
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో మహమ్మారి కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో 294 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు, మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర...
ఎపి@5వేలు.. ఒక్కరోజే 216 కేసులు, ఇద్దరు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5 వేలకు చేరింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 216 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, మరో...
ఎపిలో కొత్తగా 154 పాజిటీవ్ కేసులు..
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో కొత్తగా మరో 154 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. సోమవారం 51 మంది కరోనా నుంచి కోలుకొని...
ఎపిలో కొత్తగా 199 పాజిటివ్ కేసులు.. ఇద్దరు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో సృష్టిస్తున్న 199 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్...
తెలంగాణలో కొత్తగా 127 కరోనా కేసులు.. ఆరుగురు మృతి
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 127 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గురువారం కరోనాతో మరో ఆరుగురు మరణించినట్లు తెలిపింది.జిహెచ్ఎంసి పరిధిలో 110 మందికి...
తమిళనాడులో 25వేలు దాటిన పాజిటీవ్ కేసులు..
చెన్నై: తమిళనాడులో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,286 కొత్త కేసులు నమోదు అయ్యాయని, మరో 11 మంది కరోనా మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజా...
తెలంగాణలో మరో 94 కొత్త పాజిటీవ్ కేసులు.. ఆరుగురు మృతి
హైదరాబాద్: గత వారం రోజుల నుంచి తెలంగాణలో కరోనా పాజిటీవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం కూడా పెద్ద మొత్తం కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 94 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు, మరో...
తెలంగాణలో కొత్తగా 71 కరోనా కేసులు.. ఒకరు మృతి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ మరింత విజృంభిస్తోంది. మంగళవారం రాష్ట్రంలో కొత్తగా మరో 71 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఈ రోజు...
ఎపిలో మరో 44 పాజిటీవ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 44 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య...
ఎపిలో మరో 66 కొత్త కేసులు నమోదు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో మరో 66 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది....
దేశంలో కరోనా విలయతాండవం.. ఒక్క రోజే 6,767 పాజిటీవ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మొదట్లో వందలల్లో కేసులు నమోదు కాగా, ఇప్పడు వేలల్లో కేసులు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 6,767 కరోనా పాజిటీవ్...
ఎపిలో మరో 45 కొత్త కరోనా కేసులు..
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎపిలో మరో 45 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. దీంతో ఎపిలో...