Friday, September 20, 2024
Home Search

పశ్చిమ బెంగాల్ - search results

If you're not happy with the results, please do another search
Eluru Mysterious Disease spread to Guntur

విస్తరిస్తున్న వింతవ్యాధి..

విస్తరిస్తున్న వింతవ్యాధి ఏలూరు టు గుంటూరు మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు అంతు చిక్కని వింత వ్యాధి క్రమంగా గుంటూరు జిల్లాకు విస్తరించింది. ఈక్రమంలో గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో వింతవ్యాధి కారణంగా పలువురు స్పృహ...
Resign if the laws are not repealed

చట్టాల రద్దు చేతకాకుంటే పదవి నుంచి వైదొలగండి

  కేంద్ర ప్రభుత్వం పై మమతా బెనర్జీ ధ్వజం మిడ్నపూర్ (పశ్చిమబెంగాల్ ) : అన్ని సామజిక వర్గాలు సుదీర్ఘకాలంగా సామరస్యంతో మనుగడ సాగిస్తున్న పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రం మహాత్మా గాంధీ హంతకుల ముందు ఏనాడూ...
Shock to Trinamool Congress and minister resigns

తృణమూల్ కాంగ్రెస్‌కు షాక్..!

  ఓ మంత్రి రాజీనామా, బిజెపిలోకి ఓ ఎంఎల్‌ఎ కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. శుక్రవారం ఓ మంత్రి తన పదవికి రాజీనామా చేయగా, ఓ ఎంఎల్‌ఎ బిజెపిలో చేరనున్నట్టు...

కరోనా పరిస్థితులపై సిఎం కెసిఆర్ సమీక్ష

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండి, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు....
Illegal cannabis cultivation in Naxalism-hit areas

నక్సల్స్ ఏరియాల్లో, మంచుకొండల్లో అక్రమంగా గంజాయి సాగు

  డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించిన ఎన్‌సిబి రెండు నెలల్లో 10,700 కిలోల గంజాయి పట్టివేత సముద్ర మార్గం ద్వారా శ్రీలంకకు అక్రమ రవాణా గంజాయితోపాటు నల్లమందు, కొకైన్, హషీష్ ఆఫ్రికా దేశాలకు రవాణా న్యూఢిల్లీ...
Corona to final stage by February if proper precautions are taken

ఫిబ్రవరిలో డౌన్

జనాభాలో 30% మందిలో యాంటీబాడీలు వృద్ధి శీతాకాలం, పండుగ సీజన్‌లో మాస్క్‌లు, శానిటైజేషన్ తప్పనిసరి ఓనం ఫెస్టివల్‌లో నిర్లక్ష్యానికి కేరళ ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది స్థానిక స్థాయిలో తాజా లాక్‌డౌన్‌లు వద్దు కొవిడ్ ప్రత్యేక కమిటీ సూచనలు శీతాకాలంలో రెండో...
Coronavirus 2nd wave infection possibility in Winter: VK Paul

శీతాకాలంలో మళ్లీ కరోనా ముప్పు..

న్యూఢిల్లీ: గత మూడు వారాలుగా కొత్త కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా కొన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి నిదానంగా ఉన్నా శీతాకాలంలో కరోనా ముప్పు వచ్చే పరిస్థితిని కాదనలేమని నీతి...
Gov slams Bengal Govt over law and order situations

అమానుష చర్యకు ప్రభుత్వం మద్దతు

కోల్‌కతా: ఇటీవల సిక్కు వ్యక్తిపై పోలీసులు దాడి చేయడమే కాక, అతని తలపాగాను ఊడగొట్టే అమానుష చర్యపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ప్రతికూల వైఖరి అవలంబిస్తోందని పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ఢంఖార్ సోమవారం ధ్వజమెత్తారు....
DMK chief MK Stalin praises CM KCR

సిఎం కెసిఆర్‌పై స్టాలిన్ ప్రశంసలు

  n జిఎస్‌టి పరిహారం అంశంలో తెలంగాణ వైఖరికి అభినందనం మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ పరిహారం విషయంలో తెలంగాణ వైఖరిని అభినందిస్తూ తెలంగాణ సిఎం కెసిఆర్‌కు డిఎంకే అధినేత ఎంకె...

బీహార్ ఎన్నికలు

  ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సరికొత్త వాతావరణంలో జరుగుతున్నాయి. 243 స్థానాల శాసనసభకు పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 28న ప్రారంభం అయ్యే పోలింగ్ మూడు దశల్లో జరిగి నవంబర్...

భారత్ లో కొత్తగా 86 వేల పాజిటివ్ కేసులు

  ఢిల్లీ: భారత్ లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ ధాటికి ప్రజలు కలవరానికి గురవతున్నారు. ప్రతి రోజు దాదాపుగా 80 వేలకు పైగా కేసులు నమోదవడంతో పాటు...
Mamata's warning to central govt over ED attacks

ప్రధాని మోడీకి సిఎం మమత బెనర్జీ లేఖ..

కోల్ కతా: కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్రాలకు జిఎస్టీ బకాయిలను చెల్లించాలని పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. బుధవారం జీఎస్టీ వాటాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సిఎం మమత...

తెలంగాణలో మళ్లీ వానలు..

హైదరాబాద్: తెలంగాణలో మరోసారి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. పశ్చిమబెంగాల్, ఉత్తర ఒరిస్సా తీరాలను ఆనుకుని వాయూవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండడంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ...
Larry washed away in heavy floods in Siddipet

వరదనీటిలో కొట్టుకుపోయిన లారీ.. డ్రైవర్ గల్లంతు

వరదనీటిలో కొట్టుకుపోయిన లారీ, గల్లంతైన డ్రైవర్ కుందనపల్లి వాగులో చిక్కుకుపోయిన 12 మంది రైతులు హెలీక్యాప్టర్‌తో కాపాడిన రెస్కూ బృందాలు నిండుకుండను తలపిస్తోన్న హుస్సేన్ సాగర్ దిగువకు నీరు విడుదల మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు,...

13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన

13 జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు: కేంద్రం ఆందోళన తక్కువగా పరీక్షలు, పరీక్ష ఫలితాల్లో జాప్యం, సకాలంలో వైద్యం అందకపోవడం ప్రధాన కారణాలు ఈ లోపాలపై శనివారం ఉన్నత స్థాయి సమావేశాల్లో సమీక్ష న్యూఢిల్లీ: కరోనా...
11831 New Corona Cases Registered In India

39 వేలు దాటిన కరోనా మరణాలు

 దేశంలో కొత్తగా 52,509 మందికి పాజిటివ్  24 గంటల్లో 857 మంది మృతి  కరోనా కేసుల్లో కోలుకున్న వారి సంఖ్య 67.19 శాతం ఎక్కువ  బుధవారం ఒక్క రోజే రికార్డుస్థాయిలో 51,706 డిశ్చార్జి న్యూఢిల్లీ: దేశంలో...
Telangana weather update today

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రెండురోజుల పాటు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు మనతెలంగాణ/హైదరాబాద్: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఒరిస్సా, పశ్చిమబెంగాల్ తీరాలను అనుకొని వాయువ్య...
first mobile phone call conversation in india

సెల్ కాల్ కాల చరిత్ర

 పాతికేళ్ల కిందట ఇదేరోజు సుఖ్‌రామ్ జ్యోతిబసు మొబైల్ టాక్ న్యూఢిల్లీ : ఇప్పుడు అందరి చేతుల్లో అత్యవసర సరుకుగా మారిన సెల్‌ఫోన్‌కు జూలై 31వ తేదీకి సంబంధం ఉంది. శుక్రవారం జులై 31వ తేదీ. సరిగ్గా...
International Tiger Day 2020

దేశంలోని టైగర్ రిజర్వుల్లో 1923 పులులు

న్యూఢిల్లీ: దేశంలోని టైగర్ రిజర్వుల్లో మొత్తం 1,923 పులులున్నాయని కేంద్ర పర్యావరణశాఖ వెల్లడించింది. ఉత్తరాఖండ్‌లోని కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో దేశంలోనే అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నట్టు తెలిపింది. కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో 231,...
11 died in lightning strikes in West Bengal

పిడుగుపాటుకు పదకొండు మంది మృతి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని మూడు జిల్లాల్లో పిడుగుపాటుకు 11 మంది చనిపోయారు. బంకురా, పూర్బ బర్ధమాన్, హౌరా జిల్లాల్లో పిడుగులు పడ్డాయి. పొలంలో పనిచేస్తుండగా బంకురా జిల్లాలో ఐదుగురు, పూర్బ బర్ధమాన్ జిల్లాలో 5గురు,...

Latest News

భారత్ 339/6