Saturday, September 21, 2024
Home Search

అమిత్ షా - search results

If you're not happy with the results, please do another search
Forensic team to visit Red Fort to collect Evidence

ఎర్రకోట ఘటనలో రైతు సంఘాల నేతలపై పోలీసు కేసులు

న్యూఢిల్లీ: ఎర్రకోట ఘటనలో రైతు సంఘాల నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిన్న(జనవరి 26) రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రైతు సంఘాలు దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్ పరేడ్ లో...
TMC MP Satabdi Roy hints at problems with party

టిఎంసికి ఎంపి శతాబ్ది రాయ్ గుడ్‌బై?

బెంగాల్‌లో తృణమూల్‌కు వరుస ఎదురుదెబ్బలు కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి వలసల పర్వం ఆగడం లేదు. తాజాగా.. తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు శతాబ్ది రాయ్ సొంత పార్టీలో తనకు...

ఇండోర్‌లో కమెడియన్, మరో నలుగురి అరెస్ట్..

ఇండోర్‌లో కమెడియన్, మరో నలుగురి అరెస్ట్ హిందూ దేవుళ్లను అవమానించారని ఆరోపణ ఇండోర్: హిందూ దేవుళ్లను అవమానించారన్న ఆరోపణలతో మధ్యప్రదేశ్‌లో ఓ హాస్య నటుడితోపాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన కమెడియన్ గుజరాత్‌కు...
PM Modi Slams Rahul Gandhi on Teaching Democracy

నాకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పుతున్నారు: ప్రధాని మోడీ చురకలు

నాకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పుతున్నారు రాహుల్ గాంధీపై పరోక్షంగా ప్రధాని చురకలు ప్రజాస్వామ్యం ఎంత బలమైందో కశ్మీర్ చూపించింది అక్కడి ప్రజలు ప్రజాస్వామ్య మూలాలను బలోపేతం చేశారంటూ ప్రశంసలు జమ్మూ, కశ్మీర్‌లో ‘ఆయుష్మాన్ భారత్’ను ప్రారంభించిన మోడీ న్యూఢిల్లీ: ఢిల్లీ...
pm modi launched ayushman bharat scheme in J&K

జమ్ముకశ్మీర్ లో ఆయుష్మాన్ భారత్ ప్రారంభం

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ నివాసితులందరికీ ఆరోగ్యబీమా సౌకర్యం కల్పించడానికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఈ పథకం ఆరోగ్య కవరేజీని నిర్ధారిస్తుందని, ఆర్థిక ప్రమాద...
Telangana PCC leader finalized soon?

త్వరలో తెలంగాణ పిసిసి నేత ఖరారు?

  కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పుల స్పీడ్ న్యూఢిల్లీ : తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో నాయకత్వాన్ని భారీ స్థాయిలో ప్రక్షాళించాలని కాంగ్రెస్ అధిష్టానం తలపెట్టింది. పార్టీలో సంస్థాగత మార్పులు చేర్పులపై సుదీర్ఘ విరామం తరువాత ఇప్పుడు...
TMC key leader Suvendu Adhikari resigns as MLA

ఎంఎల్‌ఎ పదవికి టిఎంసి కీలక నేత సువేందు అధికారి రాజీనామా

  19న అమిత్‌షా సమక్షంలో బిజెపిలోకి.. కోల్‌కతా : బెంగాల్‌లో అధికార టిఎంసిలోని కీలక నేత, మాజీమంత్రి సువేందు అధికారి బుధవారం తన ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేశారు. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా నందిగ్రాం నియోజకవర్గానికి...

ప్రతిష్టంభన

రైతుల ఢిల్లీ దిగ్బంధన ఆందోళన మొదలై 20 రోజులు కావొస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాల నేతలకు పలు దఫాలు చర్చలు జరిగినప్పటికీ వ్యవహారం ఏ మాత్రం ముందుకు కదలలేదు. కేంద్ర హోం...
Farmers to Hunger Strike Tomorrow in Delhi

ఉద్యమం ఉధృతి

నేడు రైతుల నిరాహార దీక్షలు సోమవారం ఉ.8 నుంచి సాయంత్రం 5గం. వరకు రైతు నేతల నిరాహార దీక్షలు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు, డిమాండ్ నెరవేరకపోతే 19 నుంచి ఆమరణ నిరాహరా దీక్ష ఉద్యమాన్ని నీరుగార్పించే...
CM KCR Returns to Hyderabad From Delhi

విజయవంతంగా ముగిసిన కెసిఆర్ ఢిల్లీ పర్యటన..

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటన విజవయంతంగా ముగిసింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి హెదరాబాద్‌కు చేరుకున్నారు. మూడు రోజుల సిఎం ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీతో...
CM KCR Meets PM Modi in New Delhi

నిధుల కొరత తీర్చండి

కేంద్రం నుంచి రావాల్సినవి సకాలంలో విడుదల కాక కష్టాల్లో ఖజానా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి ప్రధాని మోడీతో దాదాపు 30ని. ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశం పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు సహకారం అందించాలి ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని పెంచి...

రైతుపోరుపై సోషల్ మీడియా పాత్ర

భారతీయ రైతులు తమ హక్కుల కోసం ఢిల్లీలో చేస్తున్న శాంతియుత నిరసనలకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత రైతులకు అనుకూలంగా మాట్లాడినందుకు ఆయన గురుద్వారాలో సిక్కులతో కలిసి దిగిన...

భారత్ బంద్ ప్రశాంతం

  బిజేపియేతర రాష్ట్రాల్లో సంపూర్ణ బంద్ ఢిల్లీలో బంద్ ప్రభావం పాక్షికం పలు రాష్ట్రాల్లో ప్రతిపక్షాల భారీ ర్యాలీలు అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు తలపెట్టిన...
Union Ministers Meet PM Narendra Modi

ప్ర‌ధాని నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, హోంశాఖ మంత్రి అమిత్ షా, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌లు ప్ర‌ధాని...
Corona vaccine in India in few more weeks

మరికొద్ది వారాల్లో కరోనా టీకా

  శాస్త్రవేత్తల ఆమోదం లభించిన వెంటనే వ్యాక్సినేషన్ వృద్ధులు, ఆరోగ్య సిబ్బందికి తొలి ప్రాధాన్యత వ్యాక్సిన్ ధరపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అఖిలపక్ష సమావేశంలో ప్రధాని వెల్లడి న్యూఢిల్లీ: కొవిడ్ కోరలనుంచి విముక్తి కలిగించే వ్యాక్సిన్ కోసం యావద్భారతావని ఆసక్తిగా...

పురఎన్నికల్లో కెటిఆర్ అంతాతానై

యావత్ దేశమూ ఆసక్తితో ఎదురుచూస్తున్న, చర్చిస్తున్న జిహెచ్‌ఎంసి ఎన్నికలు ముగిశాయి. నాల్గవ తారీఖు మధ్యాహ్నానికి గెలుపు వాసనలు కొద్దిగా తెలుస్తాయి. ఇవిఎంలయితే మధ్యాహ్నానికే గెలుపు గుర్రం ఏదో తెలిసిపోయేది. బ్యాలట్ పేపర్లు కనుక...
GHMC Polls 2020: High turnout in slums and bastis

డుమ్మా కొట్టిన ఓటు

చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువగా జిహెచ్‌ఎంసి ఎన్నికల పోలింగ్ మురికివాడలు, బస్తీల్లోనే అధికంగా ఓటింగ్  ఓపికగా వచ్చి ఓటేసిన వృద్ధులు, వికలాంగులు  పెన్షన్‌లు సక్రమంగా అందుతున్న ప్రాంతాల్లో భారీగా పోలింగ్, విద్యావంతుల ఓటింగ్...
Central Govt Negotiation failed with Farmers

అన్నదాతలతో చర్చలు విఫలం

అన్నదాతలతో చర్చలు విఫలం కమిటీ ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదన.. తిరస్కరించిన రైతు నేతలు మళ్లీ గురువారం చర్చలకు ప్రతిపాదన న్యూఢిల్లీ: రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమైనాయి. వ్యవసాయ చట్టాలపై అన్నదాతల ఆందోళనల నేపథ్యంలో...
Modi will preside over an all-party conference on corona on Dec 4

కరోనా వైరస్‌పై ప్రధాని అధ్యక్షతన డిసెంబర్ 4న అఖిల పక్ష సమావేశం

  న్యూఢిల్లీ: కొవిడ్-19 పరిస్థితిని చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 4న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన అన్ని...

పాతబస్తీలో పాకిస్థానీలు ఎవరో చెప్పండి

సర్జికల్‌స్ట్రైక్ వ్యాఖ్యలపై బిజెపికి అసదుద్దీన్ సవాలు మన తెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి ఎ న్నికల నేపథ్యంలో బిజెపి, ఎంఐఎం నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సర్జికల్ స్టయిక్స్‌పై ఇరు పార్టీల మధ్య సంవాదం...

Latest News