Friday, September 20, 2024
Home Search

పశ్చిమ బెంగాల్ - search results

If you're not happy with the results, please do another search
India to give 10 Diesel locomotives Trains to Bangladesh

బంగ్లాదేశ్‌కు 10 డీజిల్ రైళ్లను అందజేసిన భారత్..

న్యూఢిల్లీ: పొరుగునున్న బంగ్లాదేశ్‌లో రైల్వే సౌకర్యాలు మరింత వృద్ధి అయ్యేలా భారత్ పది డీజిల్ లోకోమోటివ్ రైళ్లను బంగ్లాదేశ్‌కు సోమవారం అప్పగించింది. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ సమక్షంలో కేంద్ర విదేశీ...
PM Narendra Modi Says We Are Recovering

కోలుకుంటున్నాం

ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోంది ఖరీఫ్ సాగు ఆశాజనకం 21 రాష్ట్రాల సిఎంలతో ప్రధాని సమీక్ష వైరస్‌పై పోరులో నిర్లక్షం వద్దు నేడు 15 రాష్ట్రాల సిఎంలతో రివ్యూ నేడు తెలంగాణ, ఎపి సిఎంలతో సంభాషణ అన్‌లాక్ 1 నేపథ్యంలో బుధవారం ప్రధాని...
Kazi Nazrul Islam is national poet of Bangladesh

కాజీ నజ్రుల్‌ను మరిచిపోయామా?

  మే 25వ తేదీ వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ రోజు ప్రఖ్యాత విప్లవకవి కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి. కాని ఎవరూ పట్టించుకున్నట్లే కనబడలేదు. ఆయన పుట్టి పెరిగిన పశ్చిమబెంగాల్ ప్రజలు ఆయన్ను మరిచిపోలేరు....
Southwest Monsoon arrived in Telangana

అన్ని ప్రాంతాలకు ‘నైరుతి’

హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు శుక్రవారం నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం మాదిరిగా అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా...
Rice and wheat under Garib Kalyan package

గరీబ్ కల్యాణ్‌కు గండి!

  దేశంలో దాదాపు 14 కోట్ల 45 లక్షల మందికి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ క్రింద బియ్యం, గోధుమలు ఇవ్వవలసి ఉంది. ఈ ప్రజలంతా పేదవారు. ప్రభుత్వ సహాయంపై ఆధారపడినవారు. కాని చాలా...
India has lost 750 tigers in last eight years

ఎనిమిదేళ్లలో 750 పులులను కోల్పోయిన దేశం

మరణాల్లో మధ్యప్రదేశ్ ప్రథమస్థానం న్యూఢిల్లీ : వేట, ఇతర కారణాల వల్ల గత ఎనిమిదేళ్లలో దేశంలో 750 పులులు మృతిచెందాయి. అన్ని రాష్ట్రాల కన్నా మధ్యప్రదేశ్‌లో ఎక్కువ సంఖ్యలో 173 వరకు పులులు మృతి...
CP Ravindar press meet on warangal deaths

ఒక బిహారీ… పది హత్యలు…

  ఒక హత్యను కప్పిపుచ్చేందుకు తొమ్మిది హత్యలు సంచలనం సృష్టించిన గొర్రెకుంట కేసులో నిందితుడి అరెస్టు మృత్యుబావి కేసును ఛేదించిన పోలీసులు మనతెలంగాణ/వరంగల్ క్రైం: సంచలనం సృష్టించిన గొర్రెకుంట పాడుబడ్డ బావి ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ బావిలో...
Extensive investigation into warangal deaths

వీడని ‘నవ’ మిస్టరీ

  పోలీసుల అదుపులో ఇద్దరు బీహారీలు వివాహేతర సంబంధం కోణంలోనూ ఆరా కీలకం కానున్న కాల్‌డేటా వరంగల్ బావిలో శవాలై తేలిన 9 మంది ఉదంతం మూలాలపై విస్తృతంగా దర్యాప్తు మన తెలంగాణ/వరంగల్ క్రైం/గీసుకొండ : గొర్రెకుంట శివారులోని పాడుబడ్డ...
Telangana news,Telangana Latest news,Telangana Breaking news,Mana Telangana news, Telangana Online News

శవాల బావి మిస్టరీ తేలేదేలా..?

 తొమ్మిది మంది మృతి కేసులో ముమ్మరంగా దర్యాప్తు..  ఫోరెన్సిక్ నివేదికే కీలకం..  పోలీసుల అదుపులో ఇద్దరు బీహార్ యువకులు..? మనతెలంగాణ/వరంగల్ క్రైం: ఒక పాడుపడ్డ బావిలో రెండు రోజుల క్రితం తొమ్మిది మృతదేహాలు లభించిన సంఘటనపై...
cyclone-amphan

అతి తీవ్ర తుఫాన్‌గా ఎంఫాన్

 బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటనున్న ఎంఫాన్ భువనేశ్వర్ : ఎంఫాన్ సోమవారం అతి తీవ్ర తుఫాన్(సూపర్ సైక్లోన్) గా మారి ఈశాన్య బంగాళాఖాతం వైపు పయణిస్తుందని భారత వాతావరణశాఖ(ఐఎండి) తెలిపింది. ఈ నెల...
New-Electricity-Bill

రాష్ట్రాల అధికారాలకే కత్తెర!

కేంద్ర విద్యుత్ చట్టం కొత్త ముసాయిదాపై పలు రాష్ట్రాల అభ్యంతరాలు? హైదరాబాద్ : కేంద్రం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్ట సవరణ బిల్లుతో రాష్ట్రాల అధికారాలకు కత్తెరపడనుందన్న ప్రచారం అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధానంగా వినిపిస్తోంది....

రోజూ 40 రైళ్లు

  నేటి నుంచి వలస కూలీల తరలింపునకు వారంపాటు ప్రత్యేక ఏర్పాట్లు హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల ప్రాంతాల నుంచి రైళ్లు : సిఎం కెసిఆర్ ్రప్రకటన మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో...

హాట్‌స్పాట్లలో పొడిగింపు!

     లాక్‌డౌన్‌తో వేలాది మంది ప్రాణాలను కాపాడాం ఇదే స్ఫూర్తితో ముందుకు, ఆర్థిక వ్యవస్థకూ ప్రాధాన్యత రాష్ట్రాలవారీగా ప్రణాళికలు రూపొందించాలి సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మోడీ స్పష్టీకరణ లాక్‌డౌన్ కొనసాగించేందుకు మొగ్గుచూపిన ముఖ్యమంత్రులు వీరే ఒడిశా - నవీన్‌పట్నాయక్ మేఘాలయ -...

ఆలోచించకుండానే లాక్‌డౌన్ ప్రకటించారు

  వలసకూలీల పరిస్థితి దారుణంగా ఉంది సొంత ఇళ్లకు చేరుకోలేని దీనస్థితిలో ఉన్నారు కేంద్రంపై విమర్శలు గుప్పించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్‌ను ప్రకటించే ముందు ప్రధాని మోదీ ఏమాత్రం ఆలోచించలేదని ఎంఐఎం అధినేత...
CORONA

ఇండియా@ 20,407… తెలంగాణ@928

  ఢిల్లీ: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. చాపకింద నీరులా రోజు రోజుకు భారత దేశంలో వేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 20,407 మందికి...
Corona virus

కరోనా మృతులు లక్షకు చేరువలో….

  హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌తో మరణాల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 16,15,092 చేరుకోగా 96,791 మంది మృతి చెందారు. ఒక్క అమెరికాలో కరోనా వైరస్ 4,68,895...

లాక్‌డౌన్ కొనసాగించాల్సిందే

  మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని మోడీని కోరా జూన్3 వరకు లాక్‌డౌన్ కొనసాగించాలని బోస్టన్ సర్వే చెప్పింది అమెరికాలోనే శవాలను ట్రక్కుల్లో నింపుతున్నారు అంతటి విపత్తు మనదాకా వస్తే పరిస్థితి ఏంటీ? కరోనా వస్తే కోటీశ్వరులైన గాంధీలో...
Corona Patients

ఇండియా@4289…. తెలంగాణ@334

భారత్ లో ఇప్పటి వరకు కరోనా 4,289 మందికి సోకగా 118 మంది మృతి చెందారు. కరోనా నుంచి 328 మంది కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రోగులు సంఖ్య 334కు చేరుకోగా 11...
Corona virus

తెలంగాణ@97… ఎపి@87

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దేశ ప్రధానులు మొదలు సామాన్య జనాల వరకు కరోనా బారినపడుతున్నారు. రోజు రోజుకు కరోనా రోగుల సంఖ్య పెరుగుతునే ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా...
KCR

ఓటర్ ఐడి కార్డే పనికిరాకుంటే.. అదే కార్డుతో గెలిచిన మోడీ ఉన్నట్టా? లేనట్టా?…

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందని, అందుకే ఆ చట్టాన్ని పార్లమెంట్‌లోనే వ్యతిరేకించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్‌సిఆర్, ఎన్‌పిఆర్‌ కు వ్యతిరేకంగా...

Latest News

భారత్ 339/6