Home Search
కరోనా వైరస్ విజృంభణ - search results
If you're not happy with the results, please do another search
జూన్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు!
హైదరాబాద్: ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం మంగళవారం ప్రారంభమైంది. ముందుగా ఇంటర్ సెకండ్ ఇయర్ జవాబు పత్రాలు దిద్దనున్నారు. తర్వాత మొదటి సంవత్సరం పేపర్లు మూల్యాంకనం చేస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా...
లాక్డౌన్ ఎత్తివేతపై ఏంచేద్దాం?
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేదెలా
కీలక వ్యూహాలపై నేడు మరోసారి రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ ఐదో వీడియో కాన్ఫరెన్స్
రెండు దఫాలుగా సమావేశం
సిఎంలందరికీ మాట్లాడే ఛాన్స్, పాల్గొననున్న ముగ్గురు కేంద్రమంత్రులు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడికోసం...
కోరలు సాచిన మరో మహమ్మారి
వైరల్ వ్యాధుల విజృంభణ ఇటీవలి కాలంలో ఎక్కువవుతోంది. వైరస్ అంటే లాటిన్ భాషలో విషమని అర్థం. ఈ పేరును సార్థకం చేసేలా.. కంటికి కనిపించని అకణజీవులు మారణహోమం సృష్టిస్తున్నాయి. ఎబోలా, జికా, డెంగీ,...
గుండెపోటు ఘటనలు.. కొవిడ్కు సంబంధంపై పరిశోధన : కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ : రోజురోజుకు రూపాంతరం చెందుతోన్న కరోనా వైరస్ ఇటీవల మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో ఇప్పటివరకు 214 రకాల కొవిడ్ వేరియంట్లను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి...
బూస్టర్ డోసు 39 కేంద్రాల్లో పంపిణీ
సెంటర్లు తెలియకపోవడంతో
ఒకే దగ్గర గుంపులు
ఎక్కడ పంపిణీ చేస్తున్నారో ప్రచారం
చేయాలంటున్న జనం
12 కేంద్రాల్లో కోవాగ్జిన్, 27 సెంటర్లో
కోవిషీల్డ్ వేస్తున్న సిబ్బంది
మన తెలంగాణ/సిటీబ్యూరో : నగరంలో వైరస్ విజృంభణ చేయకుండా వైద్యశాఖ ముందస్తు చర్యలో భాగంగా...
20 రోజుల్లో 25 కోట్ల కొవిడ్ కేసులు!
బీజింగ్: కరోనా పుట్టినిల్లయిన చైనాలో తాజాగా కొవిడ్ విజృంభణ ఊహించిన దానికన్నా భయంకరంగా ఉంది. అక్కడ డిసెంబర్ నెల తొలి 20 రోజుల్లో 25 కోట్ల మందికి వైరస్ సోకింది. బుధవారం జరిగిన...
యాంటీబాడీలు తగ్గిపోతాయ్.. బూస్టర్ డోసు త్వరగా తీసుకోండి
కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ ఎన్కే అరోరా సూచన
న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న దృష్టా ముందుగా తీసుకున్న వ్యాక్సిన్ల నుంచి పొందిన యాంటీబాడీలు ఆరునుంచి ఎనిమిది నెలల్లో తగ్గిపోతుండటంతో...
దడ పుట్టిస్తున్న మహామ్మారి….
గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో 500లకుపైగా పాజిటివ్ కేసులు
మలేరియా, డెంగ్యూ, కరోనాతో ఆరోగ్య కేంద్రాలు రద్దీ
పరీక్షల కోసం బస్తీదవఖానలు, పీహెచ్ల వద్ద రోగులు క్యూ
భారీ వర్షాలతో జనం ఆసుపత్రుల బాట పడుతున్నారని వైద్యులు...
అభివృద్ధికి సవాలైన ద్రవ్యోల్బణం
కరోనా దేశంలో ప్రవేశించటానికి ముందే మన దేశం ఆర్ధిక వ్యవస్థ ఆపసోపాలు పడుతున్న మాట వాస్తవం. దీనికి ప్రధాన కారణం జిఎస్టి అమలు, పెద్ద నోట్లు రద్దు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ...
ఎపిలో 10 వేలకు పైగానే కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య 10వేలకు పైగానే దాటుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 46,929 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 13,819 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన...
తెలుగు రాష్ట్రాలలో తగ్గని కొవిడ్ ఉధృతి
ఏపీలో 14,440 తెలంగాణలో 3,603 కొత్త కేసులు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రోజువారీ కరోనా కేసులు నమోదు తగ్గడం లేదు. ఏపీలో 14,440 కొత్త...
తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి..
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఏపీలో 12,615 కొత్త కేసులు నమోదు కాగా, తెలంగాణలో 4,207 కేసులు...
పాలనా సౌధాల్లో కొవిడ్ పాగా
రాష్ట్ర పాలనాకేంద్రం బిఆర్కె భవన్లో కరోనా కలకలం
మహమ్మారి బారిన కీలక శాఖల్లోని అధికారులు, సిబ్బంది
పంచాయతీరాజ్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శులు, డిహెచ్ శ్రీనివాసరావుకు కరోనా
రాష్ట్రవ్యాప్తంగా 900మంది పోలీసు సిబ్బందిపై కొవిడ్ పంజా
ప్రముఖ ఆస్పత్రుల్లోని వైద్య...
డిజిటల్ పాఠాల దిశగా పాఠశాలలు…
ఈనెలాఖరు వరకు సెలవులు పొడిగించిన విద్యాశాఖ
వైరస్ ఉనికితో ఆన్లైన్లో తరగతులు పెట్టాలంటున్న తల్లిదండ్రులు
ఫిబ్రవరి ముగిసేవరకు ఇంటికి పరిమితం కానున్న చిన్నారులు
బడుల్లో వైరస్ సోకితే కట్టడి చేయడం కష్టమని వైద్యులు వెల్లడి
హైదరాబాద్: నగరంలో ఒమ్రైకాన్...
ఒమిక్రాన్తో వ్యాధి లక్షణాలు స్వల్పమే
ఎయిమ్స్ డాక్టర్ నీరజ్ నిశ్చల్ వెల్లడి
న్యూఢిల్లీ : ఎక్కువ మంది ఒమిక్రాన్ బాధితుల్లో వ్యాధి లక్షణాలు స్వల్పం గానే ఉన్నాయని, ఆయా లక్షణాల బట్టి ఇంటి వద్దే చికిత్స తీసుకుంటూ మహమ్మారి...
వరుస పండగలతో తప్పదు థర్డ్వేవ్….
వచ్చే నాలుగు వారాలే అత్యంత కీలకం
ఒమిక్రాన్ విజృంభణ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
వైరస్ సోకిన వారిలో 10 శాతం మందికే లక్షణాలు
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యాధికారుల హెచ్చరికలు
హైదరాబాద్: నగరంలో కొత్త వేరియంట్...
ప్రేక్షకులు లేకుండానే భారత్-సౌతాఫ్రికా తొలి టెస్టు
సెంచూరియన్: భారత్సౌతాఫ్రికా జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా జరిగే తొలి టెస్టు మ్యాచ్ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయించింది. డిసెంబర్ 26 నుంచి ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా,...
పాజిటివ్ కేసులు పెరిగితే రాత్రి కర్ఫ్యూ
గ్రేటర్లో 100 దాటితే విధించే దిశగా వైద్యశాఖ ప్రతిపాదనలు
గత వారం రోజుల నుంచి స్వల్పంగా పెరుగుతున్న కేసులు
జరిమానాలు విధించినా భౌతికదూరం పాటించని జనం
రద్దీగా మారిన మార్కెట్లు, వస్త్ర, బంగారం దుకాణాలు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో...
తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇన్గేమ్ పర్చేజ్లు వద్దు
అసలు పేర్లు ఉపయోగించ వద్దు
సురక్షితమైన అన్లైన్ గేమింగ్పై విద్యాశాఖ గైడ్లైన్స్
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ కారణంగా పాఠశాలలు మూతపడ్డం, ఆన్లైన్ తరగతుల కారణంగా పిల్లలు మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ను ఉపయోగించడం పెరిగిపోయిన విషయం తెలిసిందే....
బడుల్లో తగ్గుతున్న విద్యార్థుల హాజరుశాతం
ఒమిక్రాన్ భయంతో ప్రత్యక్ష పాఠాలకు దూరం
గతేడాది తరహాలో ఆన్లైన్ తరగతులు నిర్వహించాలంటున్న తల్లిదండ్రులు
ప్రభుత్వం స్కూళ్లు మూసివేస్తుందనే భావనతో ఫీజు వేటలో యాజమాన్యాలు
హైదరాబాద్: నగరంలో ఒమిక్రాన్ వైరస్ భయాందోళనతో విద్యాసంస్థల్లో ప్రత్యక్ష పాఠాలకు హాజరయ్యేందుకు...