Sunday, September 22, 2024
Home Search

దవాఖాన - search results

If you're not happy with the results, please do another search

టిఆర్‌నగర్ అభివృద్ధికి ప్రత్యేక కృషి

జగిత్యాల: నిరుపేద వర్గాలు ఎక్కువగా ఉన్న జగిత్యాల పట్టణ టిఆర్‌నగర్ అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. టిఆర్‌నగర్‌లో రూ.55 లక్షలతో చేపట్టిన సిసి రోడ్లు, మురికి...
Harish Rao review with Health Officials

వారంలోగా ప్రొఫెసర్ల పదోన్నతుల ప్రక్రియ పూర్తి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టీచింగ్ ఆసుపత్రుల్లో 190 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులకు ఆదేశించారు. కౌన్సిలింగ్‌ను...

ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సిఎం లక్షం

చేవెళ్ల ఎంపి గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పరిగి: ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్షంగా ముఖ్యమంత్రి కేసిఆర్ కృషి చేస్తున్నారని చేవెళ్ల ఎంపి గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి...
One Killed in Road Accident at Rajendra Nagar

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

అమరావతి: శ్రీకాళహస్తి ఏర్పేడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తిరుమల నుంచి శ్రీకాళహస్తికి వస్తున్న ఓ కారు అదుపుతప్పి మిట్టకండ్రిగ వద్ద లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు....
Can't PM Modi sees Telangana development

తెలంగాణ అభివృద్ది మోడీకి కనిపించడం లేదా?

హైదరాబాద్ : వరంగల్ జిల్లా వేదికగా తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొనసాగిన ప్రధాని మోడీ ప్రసంగంపై హైదరాబాద్ జిల్లా బిఆర్‌ఎస్ ఇంచార్జి దాసోజు శ్రవణ్ ఘాటూ విమర్శలు చేశారు. కాజీపేట కోచ్...
NEET aspirant kills herself in Kota

పెళ్లికి ప్రియుడు నిరాకరణ.. యువతి ఆత్మహత్య

కామారెడ్డి: ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జిల్లాలోని బిబిపేట మండలంలోని తుజాల్ పూర్ గ్రామంలో చోటచేసుకుంది. యువతితో ప్రేమాయణం నడిపిన ఓ వ్యక్తి.. పెళ్లి విషయానికొచ్చేసరికి...
One Killed in Road Accident at Rajendra Nagar

ఆదిలాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు దుర్మరణం

ఆదిలాబాద్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే...

దేశంలోనే ఆశావర్కర్లకు ఎక్కవ వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ: హరీశ్‌రావు

కొండాపూర్: దేశంలోనే అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారని ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మాదాపూర్ శిల్పకళా వేదికలో కొత్తగా ఎంపికైన 1560 మంది...
Asha workers salary

మావి న్యూట్రిషన్ పాలిటిక్స్… ప్రతిపక్షాలవి పార్టీషన్ పాలిటిక్స్: హరీష్ రావు

హైదరాబాద్: పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని, వ్యాధితో బాధపడుతున్న వారికి వైద్యుడు, సిబ్బంది ని దేవుడిగా ప్రజలు భావిస్తారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పేదలకు ఉత్తమ సేవలు అందించడంలో...

పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఘనత సిఎం కెసిఆర్‌దే

మెదక్ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఘనత సిఎం కెసిఆర్‌దేనని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. హవేళిఘనపూర్ మండలం బూర్గుపల్లి గ్రామంలో నూతనంగా రూ.20...
NEET aspirant kills herself in Kota

రంగారెడ్డిలో విషాదం.. నవ వధువు ఆత్మహత్య

రంగారెడ్డి: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మైలార్ దేవ్ పల్లిలో ఓ నవ వధువు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్త, మామల వరకట్న వేధింపుల కారణంగానే నవవధువు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం...

విద్యా, వైద్యానికి ప్రత్యేక నిధులు

రంగారెడ్డి :విద్యా, వైద్యరంగానికి గతంలో ఎన్నడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని మంత్రి సబితారెడ్డి పెర్కొన్నారు. మంగళవారం జడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య...
Dhanunjaya's Travels Bus hit 2 Cars in Erragadda

రంగారెడ్డిలో విషాద ఘటన..

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో విషాదం ఘటన చోటుచేసుకుంది. నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్ రఘురాం నగర్ కాలనీ వద్ద మంగళవారం ఉదయం ఆరు గంటలకు మార్నింగ్ వాక్ కు వెళ్తున్న వారిపైకి...

ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలి

రాయికల్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రులను పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని ప్రజలంతా ఆస్పత్రి సేవలను వినియోగించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కోరారు. రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలో మీరు నేను కార్యక్రమం...

సామాజిక మార్పు సంక్షేమ పథకాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ఓట్ల కోసం కాదని ప్రతి పథకం సామాజిక మార్పు కోసం ప్ర వేశపెట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఇండియన్ మెడికల్...
Telangana-Diagnostics initiative is amazing: KTR

పేదల వైద్య ఖర్చులు తగ్గించడంలో తెలంగాణ -డయాగ్నోస్టిక్స్ చొరవ అద్భుతం : కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ పని తీరును మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. జేబులో లేని వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ చొరవ గొప్ప...

తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పేదలకు వరం

సూర్యాపేట : అనారోగ్యాల భారీనపడే పేద ప్రజలకు భారంగా మారే వైద్య పరీక్షలను ఉచితంగా అందించేందుకే సీఎం కేసీఆర్ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల...

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి ఘట్‌కేసర్: ప్రతిఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్య రక్షణకు కృషి చేయాలని కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి అన్నారు. ఘట్‌కేసర్ మున్సిపాలిటీ ఎన్‌ఎఫ్‌సి నగర్ 2వ వార్డు...

నేటి నుండి 134 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి : మంత్రి హరీష్‌రావు

కొండాపూర్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం జరుగుతుందని రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పుస్కరించుకొని కొండాపూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో టీ...

నిరుపేద వర్గాలకు అత్యాధునిక వైద్యం అందించడమే సర్కారు లక్షం

మహబూబాబాద్ : పేద వర్గాలకు మరింత నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలు అందించే తెలంగాణ సర్కారు అత్యాధునిక మైన వైద్య పరీక్షలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి...

Latest News