Home Search
పంటలను - search results
If you're not happy with the results, please do another search
ఉచిత విద్యుత్ సాధ్యమే
హైదరాబాద్ : దేశంలోని రైతాంగాన్ని ఆదుకోవడానికి వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్ను సరఫరా చేయడం సాధ్యమేనని విద్యుత్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే విద్యుత్ వ్యవస్థలో కేం ద్రం అనుసరిస్తున్న కొన్ని తప్పుడు వి...
వినాశనం కలిగిస్తున్న రసాయనాలు
రసాయనాల వినియోగం మన జీవితంలో భాగమైంది. వ్యవసాయంలో పంటలకు తెగుళ్లు సోకితే క్రిమిసంహారక మందులను విరివిగా వాడుతున్నారు. పండ్లు, కూరగాయలు, పాలు ,నీళ్లు అన్నిటిలోనూ రసాయన అవశేషాలు పేరుకు పోతున్నాయి. 1960 దశాబ్ది...
జాతీయ రాజకీయాల్లో రైతు అజెండా
భారత దేశం ప్రాథమికంగా గ్రామీణ, వ్యవసాయ ఆధారిత దేశం. దేశంలో అత్యధిక ప్రజానీకం ఇప్పటికీ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థపై ఆధారపడి ఉన్నారు. దేశంలో ప్రజా ప్రతినిధులతో అత్యధికులు గ్రామీణ నేపథ్యం గలవారే. అయితే...
ఇక్రిశాట్ విద్యార్ధికి అమెరికా అవార్డు
హైదరాబాద్ : వ్యవసాయరంగంలో పంటలను ఆశించే క్రిమికీటకాల నివారణకు ఉపయోగించే బయోఇన్సెక్టిసైడ్ను రూపొందించిన విద్యార్ధికి అమెరికా అవార్డు లభించింది. హైదరాబాద్కు చెందిన సర్వేష్ ప్రభు ఇక్రిశాట్ సంస్థ సహాకారంతో రాఫల్గాం గా ప్రసిద్ది...
ఈశాన్యంలో సరిహద్దు పేచీలు!
అసోం అరుణాచల్ప్రదేశ్ల మధ్య సరిహద్దు వివాదం పరిష్కారానికి చేరువలో వున్నట్టు వచ్చిన సమాచారం హర్షించదగినది. ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు తరచూ భగ్గుమంటున్నాయి. అసోంతో ఇతర ఈశాన్య రాష్ట్రాలకు గల పేచీలు...
ఉద్యానవన విద్యార్థులు విస్తృతమైన పరిశోధనలు జరపాలి: తమిళిసై సౌందరరాజన్
సిద్దిపేట : ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించే వంగడాల ఉత్పత్తి లక్ష్యంగా పరిశోధనలు నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్, శ్రీ కొండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం చాన్సులర్ తమిళిసై సౌందరరాజన్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులకు పిలుపునిచ్చారు....
సేద్యానికి పవర్ ఫుల్
హైదరాబాద్:రాష్ట్రం ఏర్పడిన త రువాత విద్యుత్ డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. డిమాండ్ తగ్గట్టుగానే విద్యుత్ సరఫరా, ఉ త్పత్తిలోనూ విద్యుత్ శాఖ ముందంజలో ఉంది. దీంతోపాటు ఎక్కడా రెప్పపాటు విద్యుత్కు అంతరాయం కలగకుండా...
కరెంట్ షాక్తో గిరిజన రైతు మృతి
ఉట్నూర్: పంటను అటవీ జంతువుల నుండి కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన కరెంట్ తీగ తగిలి గిరిజన రైతు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉట్నూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎసై భరత్ సుమన్ తెలిపిన...
వచ్చే నెలలో రైతుబంధు
మన తెలంగాణ/రఘునాథపాలెం: తెలంగాణ రైతాంగానికి వచ్చే నెలలో యాసంగి రైతుబంధు నిధులు జమ కానున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం సిఎం కెసిఆర్ ఇప్పటికే అధికారులకు ఆదే...
కేంద్రం దాడులపై ప్రతి దాడి తీర్చుకుంటాం: మంత్రులు
కేంద్రం దాడులపై ప్రతి దాడి తీర్చుకుంటాం
మీలా చేయాలంటే మాకు ఒక గంట చాలు
కేసీఆర్ కూతురు అయినందుకే కవితపై కుట్ర
ఈడీలకు, ఐటీలకు భయపడం
డిసెంబర్ 4న పాలమూరుకు ముఖ్యమంత్రి రాక, నూతన కలెక్టరేట్ ఓపెనింగ్
విలేకర్ల...
ఉపాధి హామీ రద్దుకు కేంద్రం కుట్ర
కేంద్ర వైఖరికి నిరసనగా జాతీయ స్థాయిలో రాష్ట్రాల సమిష్టి పోరాటం
బడ్జెట్లో ఉపాధి హామీకి 75 వేల కోట్ల కోత
తెలంగాణకు ఇప్పటికే రూ.800 కోట్ల మేర నష్టం
కూలీల పనిముట్లకు కోతలే
ఇక ఉపాధి హామీలో కేవలం...
బిజెపికి ఓటేస్తే.. ‘మద్దతు’ ధర మిథ్యే!
ధాన్యం సేకరణను ప్రైవేట్కు అప్పగించడానికి కమలం కుట్రలు
మోటర్లకు మీటర్లు పెట్టాలంటున్న మోడీ, ఉచిత విద్యుత్కు మంగళం పాడే ఎత్తుగడ
అందుకే ప్రాణం పోయిన బాయికాడ మీటర్లు పెట్టనన్న కెసిఆర్
ఉచిత విద్యుత్కు రూ.10,500 కోట్లు ఖర్చు...
ప్రజా సమస్యలే ‘జెండా.. అజెండా’
మన తెలంగాణ/హైదరాబాద్:భారత దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. దేశ ప్రజల సమస్యలనే ప్రధాన ఎజెండాగా చేసుకుని.. జాతీయ పార్టీ...
ఆ రైతులకు 300 గజాల నుంచి 600 గజాల స్థలం
అసైన్డ్ భూములు అనుభవిస్తున్న రైతులకు
300 గజాల నుంచి 600 గజాల స్థలం
విధి, విధానాలు రూపొందిస్తున్న ప్రభుత్వం
మిగతా స్థలం వెంచర్లుగా...
ఇప్పటికే పలు జిల్లాలో భూముల గుర్తింపు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 141 మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని...
మాంద్యం ముప్పు మనకు లేదు
తెలంగాణకు వ్యవసాయమే వెన్నెముక గ్రామాల్లో పెరిగిన ఎకనమిక్ యాక్టివిటీ
బలంగా ఉన్న గ్రామీణ ఆర్థ్ధిక వ్యవస్థ పెట్రోల్, ఎరువులపైనే కొద్దిపాటి ప్రభావం?
మన తెలంగాణ /హైదరాబాద్: ప్రపంచ దేశాలను కలవరపెడు తున్న ఆర్థిక మాంద్యం ప్రభావం...
తెలంగాణ పథకాలు మాకూ కావాలి
బెంగళూరులో అన్నదాతల మహాధర్నా
అసెంబ్లీ ముట్టడికి యత్నం, రైతు నాయకుల అరెస్టు, తరలింపు
సంఘీభావం తెలపడానికి వెళ్లిన దక్షిణ భారత రైతు సమాఖ్య నాయకుల నిర్బంధం
బెంగళూరులో అన్నదాతులు కదం తొక్కారు. తెలంగాణ వ్యవసాయ పథకాలు...
వాళ్లను తీసుకొచ్చి మల్లన్న సాగర్ లో ముంచాలి: హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం రాకముందు సాగు, త్రాగునీరు లేక కరువుతో అల్లాడిన జప్తి నాచారంలో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత చెరువు నింపుకొని ఎండాకాలంలో కూడా నీరు ఇంకి పోకుండా సమృద్ధిగా నీరు...
ప్లాంట్ లిపిడ్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం….
తిరువనంతపురం: కేరళ కొచ్చి కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ సంస్థ ప్లాంట్ లిపిడ్ కంపెనీ తో రాష్ట్ర ప్రభుత్వ పేదరిక నిర్మూలన సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ...
భారతదేశం నుండి కూరగాయల దిగుమతికి అనుమతిని కోరుతున్నలాహోర్ వ్యాపారులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అంతటా కొనసాగుతున్న వరదలు, ఎడతెగని వానల మధ్య కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న దృష్ట్యా, పొరుగున ఉన్న భారతదేశం నుండి వాఘా సరిహద్దు ద్వారా కూరగాయల దిగుమతికి అనుమతి ఇవ్వాలని లాహోర్...
పంటలా.. మంటలా?
మతపిచ్చిగాళ్ల మాయలో పడి తెలంగాణను ఆగం చేసుకోవద్దు రాష్ట్రాన్ని రావణ
కాష్ఠం చేయాలని ప్రయత్నిస్తున్నారు మేధావులు, విద్యావంతులు మౌనం వీడాలి
ఎనిమిదేళ్లు కష్టపడి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టాం అవి
కొనసాగాల్నా.. వద్దా ఎన్నాళ్లో కష్టపడిన...