Saturday, September 21, 2024
Home Search

మంత్రివర్గ సమావేశం - search results

If you're not happy with the results, please do another search
Telangana State

తాళం తీస్తారా?

ఈ నెల 5న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం లాక్‌డౌన్‌పై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ సిఎం కెసిఆర్ తీసుకునే నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఆసక్తి మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 5వ తేదీన ప్రగతి భవన్‌లో...

కరోనా కోరలు ఊడుతున్నాయ్

  రాష్ట్రంలో క్రమంగా అదుపులోకి మహమ్మారి, హడలెత్తించిన జిల్లాల్లోనూ ఒకటి, రెండు కేసులకే పరిమితం, నాలుగు జిల్లాల్లో జీరో కేసులు, ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు, వచ్చే వారం రోజులు కీలకం, కేసుల ఆధారంగానే లాక్‌డౌన్...
Lockdown extension in Telangana

సడలింపుల్లేవ్.. పొడిగింపే

మంత్రివర్గం భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన సిఎం కెసిఆర్ మే 3 కాదు 7 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ కేంద్రం మినహాయింపులకు రాష్ట్రంలో నో యథావిధిగా ప్రస్తుత నిబంధనలు, ఆంక్షలు 92 % మంది లాక్‌డౌన్ కొనసాగించాలన్నారు సర్వేలు చేశాకే...

ఆకలి కేకలు వినిపించొద్దు

  లాక్‌డౌన్‌తో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దు హైదరాబాద్‌లోనే అధికంగా కరోనా ప్రబలుతోంది కంటైన్మెంట్ నిర్వహణ కఠినంగా జరగాలి ఎక్కడికక్కడ వ్యూహాల అమలు, అనుమానితులను గుర్తించి ఎంతమందికైనా పరీక్షలు నిర్వహించాలి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించాలి ప్రగతిభవన్...

లాక్‌డౌన్ – 2

  ఊహించిందే జరిగింది, ఉత్కంఠతో ఎదురుచూసిన ఏప్రిల్ 14 నాటి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే చేశారు. లాక్‌డౌన్ 2ను ప్రకటించారు. అయితే ఆయన ఈ నెల 30వ తేదీ దగ్గర...

30 దాకా కఠినంగా లాక్‌డౌన్

  ఆ తర్వాత దశలవారీగా ఎత్తివేస్తాం 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఆటోమేటిక్ ప్రమోషన్ వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలకు మినహాయింపు ఏప్రిల్ 15 వరకూ పంట పొలాలకు నీళ్లు విచిత్ర, విపత్కర సంక్షోభాన్ని అధిగమించడానికి సహకరించండి క్యూఈ విధానంలో...

ఏప్రిల్‌ 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ : సిఎం కెసిఆర్

  హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సిఎం కెసిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించాలని కేబినెట్...

కట్టుదిట్టంగా లాక్ డౌన్‌

  ప్రజలకు నిత్యావసరాల కొరత రాకుండా చూడండి రేషన్ షాపుల వద్ద ప్రజలు సహకరించాలి రూ.1500 చొప్పున నగదు జమకు శ్రీకారం యథావిధిగా వరి కోతలు, ధాన్యం కొనుగోళ్లు సహాయ కార్యక్రమాలు సాఫీగా సాగాలి ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్...

పొడిగింపు తేలేదీ నేడే

  దేశమంతటా ఉత్కంఠ, నేడు రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రధాని కీలక ప్రసంగం చేసే అవకాశం నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ సమావేశం...

లక్ష ఎకరాల్లో పంట నష్టం

  లక్ష ఎకరాలు.. రూ.510 కోట్లు మార్చిలో 61 వేలు, ఈ నెలలో 38 వేల ఎకరాల్లో అకాల వర్షాలకు పంట నష్టం, ఇన్‌ఫుట్ సబ్సిడీపై కేంద్రానికి ప్రతిపాదన పంపే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం నేడు మంత్రివర్గ...

దశలవారీ ఎత్తివేత!

  మంత్రులకు ప్రధాని మోడీ సంకేతాలు నెమ్మదిగా పనుల ప్రారంభానికి ఆయా శాఖల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన దేశంలో కరోనా హాట్‌స్పాట్లలో లాక్‌డౌన్ కొనసాగింపునకే మొగ్గు దేశ చరిత్రలో తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి వర్గం...

కరోనాపై కత్తి

  రాష్ట్రంలో స్కూల్స్ సినిమాహాల్స్ 31 వరకు బంద్ కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఎగ్జామ్స్ యధాతథం ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు నియంత్రణకు రూ. 500 కోట్లు మన రాష్ట్రంలో దాని ప్రభావం లేదు... ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం ర్యాలీలు,...

ఆరేళ్లలో అద్భుత ప్రగతి

  ఉద్యమ సారథి సిఎం కావడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అదృష్టం కెసిఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం, త్వరలోనే 57 ఏళ్లకు పెన్షన్, అవినీతి నిర్మూలన లక్షంగా కొత్త రెవిన్యూ చట్టం,...

తెలంగాణలో గ్రామ న్యాయాలయాలు

  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో మహోత్తర నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఏ రాష్టంలో లేని విధంగా మొదటి సారిగా రాష్ట్రంలో గ్రామ న్యాయాలయాలకు శ్రీకారం చుడుతోంది. గ్రామాల్లో సత్వర న్యాయం...
CM KCR Press Meet

15 మంది ఎమ్ఎల్ఎలతో కలిసి గల్ఫ్‌కు వెళ్తా : కెసిఆర్

  హైదరాబాద్: మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై శనివారం సిఎం కెసిఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కొత్త రెవెన్యూ చట్టంతో పాటు ఇటీవల తెచ్చిన కొత్త పంచాయితీ రాజ్ చట్టం, నూతన మునిసిపల్ చట్టాలను...
BRS Political strategy

గులాబి దళం కొత్త ఎత్తుగడ

‘బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రులకు ఎలాంటి స్వేచ్ఛ లేదు. నాటి మంత్రులను అప్పటి సిఎం కెసిఆర్ పురుగుల్లా చూశారు. ఇప్పుడు ఎవరైనా తమ పనుల కోసం సిఎం కార్యాలయానికి వెళ్లే పరిస్థితి ఉంది. మాకు...

గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు?

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను జమ చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా పథకాన్ని...

ఢిల్లీ సిఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తన రాజీనామా పత్రాన్ని మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) వికె సక్సేనాకు అందజేశారు. కేజ్రీవాల్ వారసురాలుగా పార్టీ ఎంపిక చేసిన ఆప్ నాయకురాలు ఆతిశీ కొత్త ప్రభుత్వం...

మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక, తక్కువ ధరలకే మద్యం

అమరావతి: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి తక్కువ ధరలకే మద్యాన్ని అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. మంగళవారం మధ్యాహ్నం ఎక్సైజ్ పాలసీపై కేబినెట్ సబ్ సమావేశమైంది.ఈ సందర్భంగా కొత్త...

రేషన్‌కార్డులకు అక్టోబర్‌లో దరఖాస్తులు

మన తెలంగాణ/హైదరాబాద్: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్‌లో రేషన్ కార్డుల ప్రక్రియను ప్రా రంభించాలని నిర్ణయించిం ది. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన...

Latest News