Home Search
సనత్ నగర్ - search results
If you're not happy with the results, please do another search
మైనారిటీ ఓటర్ల మొగ్గు ఎటు?
ఎన్నికల్లో కీలకం కానున్న మైనారిటీ ఓటర్లు
ఎంఐఎం మద్దతు కలిసొచ్చేనా
గతం పునరావృతం అవుతుందా..?
కాంగ్రెస్ గ్యారంటీలు ప్రభావితం చేసేనా
(సయ్యద్ తాజుద్దీన్/మన తెలంగాణ): ఎప్పటి లాగే ఈ సారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపోటములకు...
రాష్ట్రవ్యాప్తంగా జోరుగా నామినేషన్లు
ఏకాదశి, నామినేషన్లకు ఒక రోజే గడువు ఉండటంతో భారీగా నామినేషన్లు దాఖలు
బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కీలక నేతల నామినేషన్లు
భారీ ర్యాలీలతో అభ్యర్థుల హంగామా
ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత
రాళ్లు విసురుకున్న కాంగ్రెస్, బిఆర్ఎస్ కార్యకర్తలు
మనతెలంగాణ/హైదరాబాద్...
ఎన్నికల్లో కీలకం కానున్న మైనారిటీ ఓటర్లు ?
ఎంఐఎం మద్దతు కలిసొచ్చేనా
గతం పునరావృత్తం అవుతుందా..
కాంగ్రెస్ గ్యారంటీలు ప్రభావితం చేసేనా
(సయ్యద్ తాజుద్దీన్ / హైదరాబాద్ ): ఎప్పటి లాగే ఈ సారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపోటములకు మైనారిటీ ఓటర్లు...
తెలుగుదేశమంటే ఆ నలుగురేనా !
కార్యకర్తలను ఏకం చేయలేని నాయకగణం
జిల్లా టిడిపి కార్యాలయానికి తమ్ముల్లంతా దూరం
విద్యానగర్: హైదరాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. పాతబస్తీ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో అంతంత మాత్రంగానే ఉన్న పార్టీ సికింద్రాబాద్...
తెలంగాణలో సీట్ల పంపకంపై బిజెపి-జనసేన కసరత్తు
హైదరాబాద్: వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటుపై బిజెపి, జనసేన పార్టీ మధ్య చర్చలు జరగనున్నాయి. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, జనసేన పార్టీ...
ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం
హైదరాబాద్: గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం సైతం ఊపందుకుంది. ఆ పార్టీ గత ఆదివారం మొదటి విడుతగా 55 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులోని గేటర్లోని పరిధిలో ఉన్న 24...
పవన్ కళ్యాణ్తో కిషన్ రెడ్డి భేటీ… కారణం మాత్రం అదే
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ జి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ బుధవారం జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కళ్యాణ్తో సమావేశమై రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై...
బిఎస్పీ గూటికి కాంగ్రెస్ తిరుగుబాటు నేతలు?
తొలి జాబితాలో టికెట్ దక్కని నాయకులు పార్టీ మారేందుకు ప్లాన్
హస్తం పార్టీ వీడనున్న 9 నియోజకవర్గాల ఆశావాహులు
బిఎస్పీ టికెటు హామీ ఇస్తే దసరా తరువాత చేరేందుకు సిద్ధం
టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి దూకుడుకు కళ్లెం...
55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
మైనంపల్లి, ఉత్తమ్కుమార్లకు రెండేసి టికెట్లు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 119 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి జాబితాలో 55 మందికి...
మొదటి జాబితాలో ఆరుగురు మహిళలకు కాంగ్రెస్ టికెట్లు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రకటించిన 55 మంది అభ్యర్థుల్లో ఆరుగురు మహిళలు టికెట్లను దక్కించుకున్నారు. కాంగ్రెస్ తన మొదటి జాబితాలోనే అర డజను మహిళలకు చోటు కల్పించడం విశేషం. కాంగ్రెస్ తరపున సనత్నగర్ నుంచి...
వాళ్లతో తలసానికి తలనొప్పులు
ఎన్నికల వేళ సనత్నగర్లో రసవత్తర రాజకీయం..!
కొందరి కార్యకర్తల వ్యవహార శైలితో తలసానికి తలనొప్పులు!
మన తెలంగాణ/ సిటీ బ్యూరో: సనత్నగర్ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు మరింత రసవత్తంగా సాగనున్నాయా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం...
బిజెపి తొలి జాబితాలో వీరే !
సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం
ప్రసుత్త ఎంపిలు, ఎమ్మెల్యేలతో మాజీలకు ప్రాధాన్యం
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో అభ్యర్థుల ఎంపికపై బిజెపి తీవ్ర కసరత్తు చేస్తోంది. ఆరు నెలల క్రితమే...
బిసి స్త్రీలకు టికెట్లివ్వండి!
జనాభాలో సగం మంది మహిళలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు వారికి చట్టసభల్లో ఎన్నడూ న్యాయమైన ప్రాతినిధ్యం దక్కలేదు. కొత్త చట్టం ప్రకారం భవిష్యత్తులో, బహుశా 2028 నుంచి స్త్రీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమలయ్యే...
పిసిబిలో ఘనంగా గణేష్ శోభయాత్ర
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఉత్సవాలు ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని నింపుతాయని పిసిబి సభ్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య అన్నారు. శనివారం సనత్నగర్లోని పిసిబి కార్యాలయంలో మట్టి గణపతికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు....
పిసిబిలో మట్టి గణపతికి ప్రత్యేక పూజలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సనత్నగర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి సభ్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల...
గణేష్ విగ్రహాల పంపిణీ
మనతెలంగాణ/ హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి కుటుంబం మట్టి గణపతులను ఏర్పాటు చేసుకోవాలని పిసిబి సభ్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య అన్నారు. ఆదివారం సనత్నగర్లోని పిసిబి కార్యాలయం వద్ద గణేష్ మట్టి...
పోటెత్తిన ఆశావహులు
బిజెపి టికెట్ కోసం చివరిరోజు 2,781మంది దరఖాస్తు
119 నియోజకవర్గాలకు 6,003 అప్లికేషన్లు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు భారతీయ జనతా పార్టీ టికెట్ల కోసం భారీగా...
కారు యజమానులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: అద్దెకు తీసుకుని కారు యజమానులను మోసం చేస్తున్న వ్యక్తిని చాంద్రాయణగుట్ట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతని నుండి రూ. కోటి విలువైన ఎనిమిది కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన...
‘సంకల్ప’ సేవలు అభినందనీయం : పిసిబి
మనతెలంగాణ/ హైదరాబాద్ : దశాబ్దంన్నర కాలంగా పర్యావరణ హిత గణనాథులను అందజేస్తున్న సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు అభినందనీయమని పిసిబి సభ్య కార్యదర్శి ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం సనత్నగర్లోని రాష్ట్ర...
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న బిఆర్ఎస్ అభ్యర్ధుల జాబితా
తెలంగాణలో జరగనున్న శాసన సభ ఎన్నికలకు బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
నియోజవర్గం అభ్యర్థి
1. సిర్పూర్ - కోనేరు కోనప్ప
2. చెన్నూరు (ఎస్సీ)- బాల్క సుమన్
3....