Home Search
హెల్త్ బులెటిన్ - search results
If you're not happy with the results, please do another search
దేశ రాజధాని ఢిల్లీలో 11వేలకు చేరిన పాజిటీవ్ కేసులు..
న్యూఢీల్లీ: దేశ రాజధాని డిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 534 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు ఢీల్లీ ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది....
ఎపిలో మరో 60 కొత్త పాజిటీవ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో మరో 60 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో ఇద్దరు...
దేశంలో 50వేలకు చేరువలో కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24గంటల్లో 1,694 పాజిటివ్ కేసులు నమోదుకాగా 126 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్...
తెలంగాణలో మరో 7 కరోనా పాజిటీవ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో మరో ఏడు కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ.. ఈరోజు మరో 35 మంది కరోనా నుంచి కోలుకొని...
24 గంటల్లో 1,813 పాజిటీవ్ కేసులు.. మరో 71మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. తాజాగా కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,813 కరోనా పాజిటీవ్...
దేశంలో మరో 1,543 కొత్త పాజిటీవ్ కేసులు
న్యూఢిల్లీ: భారత్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 1,543 కొత్త కరోనా పాజిటివ్ కేసులు...
కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుంది
న్యూఢిల్లీ: కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 1,396 కొత్త కేసులు నమోదైనట్లు వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య...
ప్రతి ఆరు రోజులకు కేసులు రెట్టింపు: కేంద్ర ఆరోగ్య శాఖ
ఢిల్లీ: కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. భారత్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 13,387 కాగా 437 మంది మృతి చెందారు. 24 గంటల్లో 1007 పాజిటివ్...
24 గంటల్లో 909 పాజిటివ్ కేసులు: లవ్ అగర్వాల్
ఢిల్లీ: ఆదివారం కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 7953 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు లక్ష 86 వేలకు పైగా...
ఫస్ట్ నెగిటివ్, సెకండ్ పాజిటివ్
వివాదాస్పదంగా కొత్తగూడెం డిఎస్పి డిశ్చార్జ్
మళ్లీ ఆసుపత్రికి పోలీస్ అధికారి
మొదటిసారి నెగిటివ్, రెండోసారి పాజిటివ్
అప్పటికే కొత్తగూడెం వెళ్లిపోయిన డిఎస్పి
మళ్లీ తిరిగి హైదరాబాద్ చెస్ట్ ఆస్పత్రికి రప్పించిన అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్/ కొత్తగూడెం : కరోనా వైరస్తో చికిత్స...
ఒక్క రోజులో 328 కరోనా కేసులు నమోదు: కేంద్ర ఆరోగ్య శాఖ
హైదరాబాద్: 24 గంటల్లో 328 కేసులు నమోదుకాగా 12 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాపై హెల్త్ బులెటిన్ కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. భారత దేశంలో...
అర్థరాత్రి కాలు జారిపడ్డ కెసిఆర్.. ఫామ్హౌస్ నుంచి హుటాహుటిన యశోదాకు తరలింపు
హైదరాబాద్ : తెలంగాణ మాజీ సిఎం కెసిఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన ఇంట్లో కాలు జారి పడటంతో గాయమైనట్లు సమాచారం. కెసిఆర్ తుంటి ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని...
అత్యంత విషమంగా నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి
సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై ఆసుపత్రి వైద్యులు మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ను...
సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది: అపోలో జేఎండి సంగీతారెడ్డి
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో జేఎండీ సంగీతారెడ్డి తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం సాయి తేజ్కు ఐసీయూలో చికిత్స...
హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తాం: సిఎస్
ఐపిఎల్ తరహాలో కరోనా సమాచారమివ్వండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనాకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని న్యూస్ ఏజెన్సీ ద్వారా ప్రజలకు అందించాలని మంగళవారం హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. ఈక్రమంలో రాష్ట్రంలో కరోనా పరీక్షలు,...
జిల్లాల్లోనూ విజృంభణ
13175 టెస్టులు..1524 పాజిటివ్లు
జిహెచ్ఎంసిలో 815, జిల్లాల్లో 709 మందికి వైరస్
వైరస్ దాడిలో మరో పది మంది మృతి
37,745 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో 1524 పాజిటివ్లు...
కరోనా పరీక్షలు పెంచండి: హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలని గురువారం హైకోర్టు ప్రభుత్వానికి మరోసారి కీలక ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా కరోనా వైరస్కు సంబంధించి కీలక సమాచారం మీడియా బులెటిన్లో ఉండాలని స్పష్టం చేసింది....
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19) కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 678 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. 33...