Home Search
కరోనా మహమ్మారి - search results
If you're not happy with the results, please do another search
ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యత
కరోనా తగ్గాకే లాక్డౌన్ ఎత్తివేయాలి
చిన్న పొరపాటు జరిగినా
మనల్ని మనం క్షమించుకోలేం
అభివృద్ధి చెందిన దేశాలు సైతం మహమ్మారిని ఎదుర్కోలేకపోతున్నాయి, 130 కోట్ల మంది భారతీయులకు టెస్టులు చేయడం సాధ్యం కాదు
3 దశల్లో వైరస్ను...
40 కేసులు పెరిగినయ్
రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ల సంఖ్య
23 రోజుల పసికందుకూ మహమ్మారి
గ్రేటర్ హైదరాబాద్ తర్వాత నిజామాబాద్, గద్వాలలో కలకలం రేపుతున్న వైరస్ వ్యాప్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో...
కేజ్రీవాల్ ఐదు సూత్రాల ప్రణాళిక
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదు సూత్రాల ప్రణాళికను ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం...
గోపిచంద్ పెద్ద మనసు.. వెయ్యికి పైగా కుటుంబాలకు సాయం
హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)పై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు సినీ, క్రీడా, వ్యాపార, ప్రజాప్రతినిధిలు తమ వంతు సహాయం చేేస్తు అండగా నిలుస్తున్నారు. దేశంలో 21 రోజుల పాటు లాక్డౌన్...
దయచేసి ఇండియాను మరో ఇటలీ చేయొద్దు: మీనా
హైదరాబాద్: దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నకరోనా వైరస్ మహమ్మారిపై పలువురు సినీతారలు, క్రికెటర్స్ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున కలిసి ఓ వీడియోని రూపొందించారు. కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటలో...
నిష్పాక్షికత, ఐక్యత లోపం
కరోనాపై యుద్ధంలో అన్ని వర్గాల మేధావులు, ప్రజలు ఒక్క మాటపై, ఒక్క త్రాటిపై నిలబడి పోరాడలేకపోతున్నారనే పరిస్థితి ఒక విషాదం. ఏదైనా ఘటనను జరిగిన దానిని జరిగినట్టుగా చూడడం, ఉన్నదానిని ఉన్నట్టుగా తీసుకోడం...
అమ్మ మాట వినకపోతే అంతే..
కాదని కాలు బయటపెడితే
కరోనా కాటేస్తుంది
సందేశాత్మక వీడియోను ట్విట్టర్లో పోస్టు చేసిన
ఎంపి జోగినపల్లి
మనతెలంగాణ/హైదరాబాద్: సోషల్మీడియా వేదికగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ కరోనామహమ్మారిని తరిమివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు నెటిజన్లను ప్రభావితం చేస్తున్నాయి....
సూపర్ ఫాస్ట్ సర్వేలెన్స్…..
కరోనా బాధితులను గుర్తించడంలో క్రియశీలక పాత్ర పోషిస్తున్న టీంలు
26 వేల మంది ఏఎన్ఎమ్లు, 8 వేల ఆశావర్కర్ల సేవలు అద్భుతం
ఇబ్బందులు ఎదురవుతున్నా, సర్వే చేసేందుకు వెనుకాడని వైద్య సిబ్బంది
మహమ్మారిని తరిమికొట్టేందుకు ఉక్కు...
ఆస్ట్రేలియా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
మనతెలంగాణ/హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుండడంతో ఆయా దేశాలు లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా శాఖ నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది. ఆస్ట్రేలియాలో...
భారత్కు భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ప్రపంచ బ్యాంకు
న్యూఢిల్లీ:మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)పై పోరాటం చేస్తున్న భారత్కు ప్రపంచ బ్యాంకు భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. భారత్కు ఏకంగా వన్ బిలియన్ డాలర్ల అత్యవసర ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కరోనా...
రానున్న రోజుల్లో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాం
జెనీవా: రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇటువంటి సంక్షోభాన్ని మనం ఎప్పుడూ చూసి ఉండలేదని, రానున్న రోజుల్లో ప్రపంచం అత్యంత సవాలుతో కూడిన సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో...
నిజాముద్దీన్ ను సందర్శించిన అజిత్ దోవల్.. 2,361 మంది తరలింపు
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ ఎఫెక్ట్ తో దేశంలో నిజాముద్దీన్ మర్కజ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశానికి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వెళ్లి వచ్చిన వారిలో కొందరికి కరోనా...
ఐసియులో అమెరికా
కుప్పలు తెప్పలుగా ఆసుపత్రులకు తరలుతున్న రోగులు, మరికొన్ని రాష్ట్రాల్లో షట్డౌన్ ఆంక్షలు
కాలిఫోర్నియాలో రెట్టింపైన వైరస్ బాదితులు
10లక్షల మందికి కరోనా పరీక్షలు, స్పెయిన్లో ఒక్క రోజే 849 మరణాలు
మౌనంగా రోదిస్తున్న ఇటలీ
మరణాలు : 3017
24...
లాక్డౌన్ పొడిగించే ఆలోచన లేదు: కేంద్రం
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తిని ఆరికట్టేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన లాక్డౌన్ను పొడిగిస్తారన్న ప్రచారం అవాస్తవమని కేంద్రం స్పష్టం చేసింది. ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ పొడిగిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని, ప్రజలు...
ఏ దశనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధత
కరోనాపై పోరాటానికి కేంద్రం మరిన్ని ఏర్పాట్లు
ప్రతి రాష్ట్రంలోను బాధితుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు n భారీ ఎత్తున వెంటిలేటర్ల సేకరణ,
ఐసొలేషన్ వార్డులుగా రైలు బోగీలు
సైనిక ఆస్పత్రులూ రెడీ n ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల...
ప్రధాని, ఎపి, టిఎస్ సిఎం సహాయనిధులకు విరాళం అందజేసిన జస్టిస్ ఎన్.వి.రమణ
హైదరాబాద్ : తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రుల సహాయనిధికి లక్ష రూపాయల వంతున సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తనవంతు విరాళాన్ని తెలంగాణ భవన్ అధికారి రామ్మోహన్, ఎపి భవన్ అధికారి దేవేందర్లకు అందజేశారు....
టోక్యో ఒలింపిక్స్ 2020 వాయిదా..
ఎథెన్స్: టోక్యో ఒలింపిక్స్ 2020ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుడు డిక్ పౌండ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది జూలైలో జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ క్రీడలు...
దండం పెడతా… 24గంటలు ఇంట్లోనే ఉండండి
కరోనా కట్టడికి నేటి ఉదయం నుంచి రేపు ఉదయం వరకు జనతా కర్ఫూ పాటించాలి
అవసరమైతే రూ.10వేల కోట్లైనా ఖర్చు చేస్తాం, అన్నీ బంద్ చేస్తాం, పరిస్థితిని బట్టి నిత్యావసర సరుకులు ఇళ్లకు సరఫరా...
మహా సరిహద్దు మూత
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు కావడంతో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి రాష్ట్రానికి ఎవరూ రాకుండా అదనంగా మరో 12 పోలీసు చెక్పోస్టులు...
24 గంటలు జనతా కర్ఫ్యూ పాటిద్దాం
హైదరాబాద్: తెలంగాణలో 24 గంటలు జనతా కర్ఫ్యూ పాటిద్దామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఆదివారం కరోనాపై ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సిఎం కెసిఆర్ ప్రగతి...