Home Search
రాజకీయ నాయకులు - search results
If you're not happy with the results, please do another search
నగరంలో హవాలా దందా
హైదరాబాద్: నగరంలో హవాలా దందా జోరుగా సాగుతోంది. గత సాధారణ ఎన్నికల సమయంలో భారీగా పోలీసులు హవాలా డబ్బులు పట్టుకోగా మళ్లీ అదేస్థాయిలో పట్టుకున్నారు. మూడు రోజుల వ్యవధిలో రూ.1,12,95, 800 స్వాధీనం...
రాహుల్, ప్రియాంక ఎందుకు సైలెంట్ గా ఉన్నారు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతరామన్ కాంగ్రెస్ నాయకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగే అత్యాచారాలపై స్పందించే కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పంజాబ్లోని...
బీహార్లో ఒకేరోజు మోడీ, రాహుల్ సభలు
మరింత వేడెక్కనున్న ప్రచారం
పాట్నా/న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి శుక్రవారం (నేటి) నుంచి మరింత వేడెక్కనుంది. కరోనా దశలో ప్రపంచంలో జరుగుతున్న అతి విస్తృతస్థాయి ఎన్నికల ఘట్టంగా బీహార్ ఎన్నికల...
మహారాష్ట్రలో బిజెపికి ఎదురుదెబ్బ
ఎన్సిపిలో చేరనున్న ఏక్నాథ్ ఖడ్సే
ముంబయి: బిజెపి సీనియర్ నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే పార్టీకి గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఆయన శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సిపి)లో చేరుతున్నారని ఎన్సిపి రాష్ట్ర...
దుబ్బాకలో దూసుకు పోతున్న కారు
బతుకమ్మ, బోనాలతో టిఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు స్వాగతాలు
వానాకాలం ఉసిల్లలాంటివి కాంగ్రెస్, బిజెపిలు
దుబ్బాక తొలి మహిళా ఎంఎల్ఎ సుజాత
ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్రావు
మనతెలంగాణ/హైదరాబాద్: లక్షమెజారిటీ లక్ష్యంగా దుబ్బాకలో టిఆర్ఎస్ కారు జోరుఅందుకుంది. టిఆర్ఎస్లో ట్రబుల్షూటర్గా...
బిజెపి గూటికి ఖుష్బూ
కాంగ్రెస్ను వీడిన కొద్ది గంటల్లోనే చేరిక
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సోమవారం బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా,...
దళిత, గిరిజనులకు దండిగా అవకాశాలు
పారిశ్రామిక వేత్తలుగా
ఆయా వర్గాల యువకులు
2000 మందికి రూ.100 కోట్ల
సబ్సిడీ చెక్కులు
జిల్లాల్లో అవగాహన మేళాలు
సిఎం కెసిఆర్ ఆలోచన మేరకు
ఎస్సి ఎస్టి కమిషన్ పనితీరు
భేష్ : మంత్రి కెటిఆర్
కమిషన్ వెబ్సైట్, నూతన
సమావేశ...
ప్రభుత్వాధినేతగా 20 ఏళ్లు అధికారంలో మోడీ
బిజెపి నేతల ప్రశంసలు
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలతోసహా ప్రభుత్వాధినేతగా 20 సంవత్సరాలు నిరాటంకంగా పదవిలో కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోడీని బిజెపి నాయకులు బుధవారం అభినందనలతో కీర్తించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర...
దుబ్బాక తరలిస్తున్నకరెన్సీ పట్టివేత
చెప్పేవి శ్రీరంగనీతులు..
శామీర్పేటలో బయటపడిన బడాయి బాబుల బండారం
శామీర్పేట దగ్గర దొరికిన రూ.40 లక్షల నగదు నలుగురు నిందితుల
అరెస్టు, కారు స్వాధీనం పటాన్చెరు నుంచి దుబ్బాకకు వెళుతుండగా
పట్టుబడిన నగదు ఆ...
బిజెడి సిట్టింగ్ ఎంఎల్ఎ కన్నుమూత
ఒడిశా: బిజెడి సిట్టింగ్ ఎంఎల్ఎ ప్రదీప్ మహారధి (65) కన్నుమూశారు. సెప్టెంబర్ 14న ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన భువనేశ్వర్ లోని సమ్ అల్టిమేట్ మెడికల్ ఆస్పత్రిలో చేరారు....
నిర్దోషులు
దశాబ్దాల దర్యాప్తుకు తెరపడింది. 28ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థాం బుధవారంనాడు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులేనని ప్రకటించింది....
సిఎం సీటుపై మొదలైన కుస్తీ!
పళనిస్వామి భేటీకి పన్నీరుసెల్వం డుమ్మా
అనుచరులతో సెల్వం రహస్య మంతనాలు
చెన్నై: తమిళనాట అధికార పార్టీలో రాజకీయ ముసలం మొదలైంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సారథిగా ఎవరు వ్యవహరించాలన్న విషయమై కత్తులు...
కంగారూ న్యాయస్థానాలు
నేరం, దుర్వినియోగాలపై దోషిగా నిర్ణయించినవారిని విచారించేందుకు ప్రత్యేకంగా తగిన సాక్ష్యాధారాలు లేనపుడు కొందరు వ్యక్తులు నిర్వహించే అనధికార న్యాయస్థానం కంగారూ కోర్టని నిఘంటు అర్థం. న్యాయ ప్రమాణాలు, ప్రజల చట్టబద్ధ హక్కులు, రాజ్యాంగాన్ని...
కవిత విజయం ఖాయం
ఎన్నిక లాంఛనమే
ఫలితాలు అక్టోబర్ 12న
పదవీకాలం 14 నెలలు
మన తెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి నిజమాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్సి ఎన్నికలు లాంఛనంగానే నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయం ఖారారు...
బరిలో నిలిచేదెవరు… గెలిచేదెవరు ?
నోటిఫికేషన్ రాకముందే ఉరుకులాట
ప్రారంభోత్సవాలతో అదరగొడుతున్న టిఆర్ఎస్
అభ్యర్థి వేటలో కాంగ్రెస్
కేడర్ పెంచుకునే దిశలో బిజెపి
మేముకూడా బరిలో అంటూ స్వతంత్రులు
దుబ్బాక ఉప ఎన్నికల నోటిఫికేషన్కు ముందే సిత్రాలు,విచిత్రాలు
మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట జిల్లా...
ట్రంప్కు శాంతి పురస్కారమా?
ఇటీవల న్యూస్ పేపర్లలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ పేరును నోబుల్ శాంతి పురస్కారానికి నార్వే పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ ప్రతిపాదించినట్లు చదివిన వెంటనే ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. దేశాల మధ్య...
ఇక కేంద్రంపై యుద్ధమే..!
కేంద్రం మిధ్యా అని ఎన్టిఆర్ ఒకనాడు గర్జించారు. నేషనల్ ఫ్రంట్ పెట్టి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పారు. ప్రాంతీయ పార్టీల అస్థిత్వాన్ని కాపాడడమే కాకుండా కేంద్ర రాజకీయాలలో వాటి ప్రాధాన్యతను పెంచారు. ఆనాడు...
సంచార జాతులను చేరదీసిన సిఎం
భారత దేశం ఘన చరిత్ర గలది. అయినా ఇంకా ఈ దేశంలో ఆది నుండి అనాథలుగా దిక్కు, మొక్కులేని జీవితాలు గడుపుతున్న సంచార జాతులను మనుసు పెట్టి చూసిన మానవత్వం గల మహా...
రండి.. ఇదిగో చూడండి
ప్రభుత్వం నిర్మిస్తున్న లక్ష ఇళ్ల నిర్మాణాలను చూపిస్తా : మంత్రి తలసాని
వాటిని పూర్తిగా చూపించేంత వరకు నేను సిద్దమే : భట్టి విక్రమార్క
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై టిఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య కొనసాగుతున్న...
విలీనం, విమోచనం కాదు…
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 న జరిగింది ఏమిటో నేటికి మెజారిటీ తెలంగాణ ప్రజలకు తెలియదు. ఆనాటి రజాకర్ల, దేశ్ముఖ్ల, దొరల ఆగడాలు మాత్రమే సామాన్య ప్రజలకు తెలుసు ఆ క్రమంలోనే 1948...