Home Search
రాజకీయ నాయకులు - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రాల హక్కులను హరించే చట్టాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేంద్రీకృత విధానాలను అమలు చేస్తుంది. వారి ఆరు సంవత్సరాల పాలన చూశాకే నేను ఈమాట అనాల్సి వస్తుంది.
ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వేస్తున్న...
మటన్లో బీఫ్.. తప్పుడు ప్రచారం: మంత్రి తలసాని
మాంసం షాపులపై నిరంతర తనిఖీలు.. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు
జిహెచ్ఎంసి పరిధిలో మటన్, స్లాటర్లపై సమగ్ర సమాచారం
ప్రతిపక్షాల ఆరోపణలు బాధ్యతరాహిత్యం : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మన తెలంగాణ/హైదరాబాద్: మటన్లో బీఫ్ కలుపుతున్నారన్న...
తెలంగాణలో పకడ్బందీగా లాక్ డౌన్ నిర్వహిస్తున్నాం
ప్రతినెల ఒక్కోక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ. 1500
పారిశుద్ధ కార్మికులకు రూ.5 వేల ప్రోత్సాహాకాన్ని అందచేశాం
స్వయం సహాయక సంఘాల ద్వారా 50 లక్షలకు పైగా మాస్కులను పంపిణీ చేశాం
కేంద్రమంత్రి...
3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోలు విషయంలో అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్ఎసి పల్లా రాజేశ్వర్...
రేపటి కరోనా- కెసిఆర్ నిర్ణయాలు
దేశంలోని ఇతర రాష్ట్రాలతో మన తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చుకుంటే మనం కొంత బెటర్ గానే ఉంటామనిపిస్తున్నది. రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలే అవుతుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు...
విద్వేషాలకు ఇది వేళ కాదు
దేశాల, రాష్ట్రాల ఎల్లలు చెరిపేసి కరోనా ఏ విధంగా కరాళ నాట్యం చేస్తున్నదో, కపాల హారాలతో కదం తొక్కుతున్నదో మానవాళి కూడా అదే విధంగా తేడాలన్నింటినీ మరచిపోయి పరస్పర సహకారంతో పోరాడి దానిని...
కమల్నాథ్ రాజీనామా
బలపరీక్ష నిర్వహించకుండానే వైదొలిగిన మధ్యప్రదేశ్ సిఎం
గవర్నర్కు అందజేసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు
బిజెపి కుట్ర రాజకీయాలకు బలయ్యాం
15 నెలలు రాష్ట్ర అభివృద్ధికే పాటుపడ్డా : కమల్నాథ్
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ తన పదవికి...
రాజ్యసభ అభ్యర్థులుగా కెకె, సురేష్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభ్యర్థులను ఖరారు చేశారు. టిఆర్ఎస్ రాజ్యసభ నాయకుడు కె.కేశవరావు, పూర్వ ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్...
సానుకూల జాతీయవాదం
దేశభక్తి అంటే ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతం పట్ల గౌరవం, అభిమానం, సాటి పౌరుల పట్ల మా సహచరులే అన్న అభిమానంతో కూడిన స్పృహను కలిగి ఉండటం. అందుకు విరుద్ధంగా జాతీయవాదం విస్తృతమైన,...
కమల్నాథ్పై ఆపరేషన్ కమల్?
పెను సంక్షోభంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం
జోతిరాదిత్య, 17మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలు అదృశ్యం, బెంగళూరు రిసార్ట్లో బస, సింధియా సహా ఆరుగురు మంత్రుల ఫోన్లు ఆఫ్
బిజెపి పనేనని కాంగ్రెస్ ఆరోపణ, ఖండించిన కమలనాథులు
ఢిల్లీ నుంచి హుటాహుటిన...
ముగ్గురు మాజీ సిఎంలను విడుదల చేయండి
న్యూఢిల్లీ : ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని జమ్మూకశ్మీర్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత...
60వ ఏట పెళ్లి చేసుకున్న ముకుల్ వాస్నిక్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి ముకుల్ వాస్నిక్ తన 60 ఏట చిరకాల స్నేహితురాలు రవీనా ఖురానాను వివాహం చేసుకున్నారు. ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిన...
కెటిఆర్ ఫాంహౌస్ కట్టలేదు
లీజుకు తీసుకున్నారు
రేవంత్ భూ కేసుపై చట్టప్రకారం చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి భూవివాదంపై చట్టప్రకారమే చర్యలు తీసుకున్నామని, వ్యక్తిగతంగా ఏమీ లేదని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని...
ఏకపక్షం ఏకగ్రీవం
డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్, వైస్చైర్మన్ పదవులన్నీ టిఆర్ఎస్ మద్దతుదారులకే
కెటిఆర్ సీల్డ్కవర్ వ్యూహంతో అన్ని చోట్లా ఏకగ్రీవాలు
5న టెస్కాబ్ చైర్మన్ ఎన్నిక
మన తెలంగాణ/హైదరాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్(డిసిసిబి), జిల్లా సహకార...
డిఎంకె ఎంఎల్ఎ కాతవరయాన్ కన్నుమూత
చెన్నై: డిఎంకె ఎంఎల్ఎ ఎస్ కాతవరయాన్ (58) శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రైవేటు ఆస్పత్రిలో మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధితో చికిత్స పొందుతూ కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. రెండు...
అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం
పట్టణ ప్రగతి సభల్లో మంత్రి కెటిఆర్ హెచ్చరిక
తప్పుడు నిర్మాణాలను నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసే అధికారాలు కొత్త మున్సిపల్ చట్టంలో ఉన్నాయి
బిల్డింగ్ అనుమతుల కోసం లంచం అడిగితే కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలి
అక్రమ లేఅవుట్ల...
అమిత్ షా రాజీనామా చేయాలి
అల్లర్లకు కేంద్రం, ఢిల్లీ సర్కార్లదే బాధ్యత: సోనియా
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మత హింసకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం ఆరోపించారు. చాలా అరుదుగా...
పట్టణాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ…
పదవులపై దృష్టితో కాకుండా, రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్ధితో పాల్గొనాలి
వార్డులవారీ ప్రగతి ప్రణాళికలు రూపొందించుకోవాలి
పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి
మౌలిక సదుపాయాలు, పౌరసేవలు, కాలుష్య నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి
పారిశుద్ధ ప్రణాళికలను పది రోజుల్లో అమలు చేయాలి,...
పల్లెల ప్రగతే రాష్ట్రాభివృద్ధి
దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, దేశంలో ఎక్కడా లేనంతగా పల్లెల అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంది
మొదటి సారి ఎంఎల్ఎగానే కెసిఆర్ సిద్దిపేటకు 1988-89లో హరితహారం తెచ్చారు
ఒకే సారి 12వేల మొక్కలు నాటించారు
ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో...
దళిత యువకులపై దాడి.. రాహుల్ గాంధీ ఆగ్రహం
న్యూఢిల్లీ: రాజస్థాన్లో ఇద్దరు దళితులను చిత్రహింసలు పెట్టడం పట్ల కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దారుణ ఘటన, తనను కదిలించివేసిందని స్పందించారు. రాజస్థాన్ దళిత...