Sunday, February 23, 2025

పల్లె వెలుగు బస్సులు పాక్షికంగా రద్దు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా కరీంనగర్ బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే పల్లె వెలుగు బస్సులను పాక్షికంగా రద్దు చేశారు. వరంగల్ వెళ్లే బస్సులను హుజురాబాద్ వరకు నిజామాబాద్ వైపు వెళ్లే బస్సులను మెట్టుపల్లి వరకు నడిపిస్తున్నారు. జమ్మికుంట ఇల్లంతకుంట గన్నేరువరం ఓదేల కాలు శ్రీరాంపూర్ రామడుగు జూలపల్లి పెద్దాపూర్ కు వెళ్లవలసిన బస్సులను రద్దు చేశారు…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News